సోనియా కుటుంబం.. ‘కన్నడ కట్టప్ప’ ఖర్గే.. బాహుబలితో పోలిక..!!

Nancharaiah merugumala:(Editor) ============================ సోనియా కుటుంబానికి ‘కన్నడ కట్టప్ప’ మల్లికార్జున ఖర్గే ………………………. నెహ్రూ-గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ కాబోయే అధ్యక్షుడు మాపన్న మల్లికార్జున ఖర్గే ‘బాహుబలి’ లోని కట్టప్ప లాంటోడు అని హిందీ దినపత్రిక నవభారత్ టైమ్స్ జర్నలిస్ట్ చంద్ర ప్రకాశ్ పాండేయ అభివర్ణించారు. ఈ వీరవిధేయ ‘మల్లన్న’ ఐదుగురు సంతానంలో ముగ్గురు పేర్లు- రాహుల్, ప్రియాంక్, ప్రియదర్శిని అని ఈ ఉత్తరాది బ్రాహ్మణ పాత్రికేయుడు పాండేయ వెల్లడించారు. మిగిలిన ఇద్దరు పిల్లల పేర్లు జయశ్రీ, మిలింద్….

Read More

హిమాచల్ లో బీజేపీ అధిక్యత తగ్గడానికి కారణాలేంటి.. పీపుల్స్ పల్స్ సర్వే రిపోర్ట్ ఏంచెబుతోంది?

మూడున్నర దశాబ్దాల రికార్డును హిమాచల్‌ ప్రదేశ్‌ ఓటర్లు కొనసాగిస్తారా? బ్రేక్‌ చేస్తారా? పీపుల్స్ పల్స్ మూడ్ సర్వేలో మరోసారి బీజేపీ మెజార్టీ సీట్లు గెలుస్తుందని తేలడంతో పాత సంప్రదాయానికి మంగళం పాడతారన్న ప్రచారం తెరమీదకి వచ్చింది. ఇందులో నిజమెంత? దశాబ్దాల కాంగ్రెస్ పార్టీకి ఈఎన్నికల్లో ఎదురవుతున్న సవాళ్లేమిటి? అంతర్గత విభేదాలతో కమలం ఏమేర నష్టపోనుంది? ఇక పీపుల్స్ ఎన్నికల సర్వే ప్రకారం హిమాచల్ ఓటర్లు సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. మూడున్నర దశాబ్దాల పాత సెంటిమెంట్ కు…

Read More

హిమాచల్ ప్రదేశ్లో బీజేపీకి స్వల్ప మెజార్టీ.. పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడి..!!

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్వల్ప మెజార్టీ లభించే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు గాను.. బిజెపి 35 నుండి 40 స్థానాలు.. కాంగ్రెస్‌ 25 నుండి 30 .. ఆమ్‌ఆద్మీ 1 నుండి 2, ఇతరులు 2 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వే తేల్చింది. అక్టోబర్‌ 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు పీపుల్స్‌పల్స్‌ సంస్థ సిమ్లాలోని హిమాచల్‌ప్రదేశ్‌ యూనివర్సిటీ, పొలిటికల్‌ సైన్స్‌…

Read More

‘నజాఫ్‌గఢ్‌ నవాబ్‌’ వీరేంద్ర సెహ్వాగ్ పుట్టినరోజు ప్రత్యేకం..

స్టేడియంలో బంతిని ఎంత బలంగా బాదుతాడో.. చమత్కారమైన ట్విట్స్ తో అంతే నవ్వులు పూయిస్తాడు . అతను క్రీజులో ఉన్నాడంటే జట్టు గెలుస్తుందన్న నమ్మకం.  ఫార్మాట్ తో సంబంధం లేకుండా అతను ఆడుతున్నాడంటే  కొండంత లక్ష్యం కూడా చిన్నబోతోంది. ఇదంతా ఎవరి గురించి చెబుతున్నానో  ఈపాటికే అర్థమయి ఉంటుంది. అతను మరోవరో కాదు భారత మాజీ ఆటగాడు నజాఫ్‌గఢ్‌ నవాబ్‌ వీరేంద్ర సెహ్వాగ్ . నేడు 42 వ పుట్టినరోజు జరుపుకుంటున్న వీరేంద్రుడి గురించి ప్రత్యేక విషయాలు…

Read More

మీడియా మొగల్ రామోజీతో టీ కాంగ్రెస్ నేతలు భేటీ.. సర్వత్రా చర్చ..!!

తెలంగాణ రాజకీయం అంతా మునుగోడు కేంద్రంగా నడుస్తోంది. పోలింగ్ తేది దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు.. ఈనాడు సంస్థల అధినేత  రామోజీరావును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఓ పక్క ఉప ఎన్నిక ప్రచారం ఉధృతంగా సాగుతున్న తరుణంలో టి కాంగ్రెస్ నేతలు   మీడియా మొగల్ తో భేటీ కావడం రాజకీయా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇక అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండం గా భావిస్తున్న మునుగోడు ఎన్నికను…

Read More

మనసును ఇలాగే జయించాలి… మనుషులుగా మనం గెలవాలి…

మనుషులుగా గెలుద్దాం…. నాతో ఉన్న ఈ చిన్నారులు ఇద్దరు నా దగ్గర చదువుతున్న ఏడవ తరగతి విద్యార్థులు. కళ్యాణి, భార్గవి. ఈరోజు కళ్యాణి పుట్టినరోజు. సరిగ్గా నెలరోజుల క్రితం ఈ ఇద్దరు పిల్లల తల్లి  చిన్న కలతకు పెద్ద శిక్ష వేసుకుని హార్పిక్ బాటిల్ తాగేసి ఆత్మహత్య చేసుకుంది. వారం రోజులు ఆసుపత్రిలో పోరాడి మృత్యువు ఒడిలోకి జారుకుంది. ఆగస్టు 15 ఆజాదీకా అమృతోత్సవం రోజున ఈ పిల్లలిద్దరికీ క్రమశిక్షణలో ఉత్తమ బహుమతి సర్టిఫికెట్ తో సహా…

Read More

దీపావళి ఎప్పుడు..? పండుగ జరుపుకోవడంపై అయోమయం..!

Sambasiva Rao:  దీపావళి పండుగ  విషయంలో మరోసారి గందరగోళం నెలకొంది. హిందువులు అందరు దీవాలిని ఎంతో ఆడంబరంగా జరుపుకుంటారు, ఈ పండగ రోజు సాయంత్రం  ప్రజలు తమ ఇంటిముందు దీపాలు వెలిగించి బాణాసంచ కలుస్తారు.  హిందూ పురాణాల్లో దీపావళి వెనక 2కథలు పాచుర్యంలో ఉన్నాయి. ద్వాపర యుగములో  శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుని అనే రాక్షసుడి  సంహారం చేసిన మరుసటి రోజు దీపావళి పండుగ చేసుకున్నారని చెబుతుంటారు.  అదే విధంగా త్రేతాయుగంలో రావణ సంహారం తర్వాత శ్రీరాముడు…

Read More

ముస్లిం జనాభా భారత ఉపఖండంలో ఎంతంటే..?

Nancharaiah merugumala:(Editor) ముస్లిం జనాభా అరబ్ దేశాల్లో 44 కోట్లయితే.. భారత ఉపఖండంలో 60 కోట్లు..! …………………………… 1947లో పాకిస్తాన్ పుట్టకపోతే ” అఖండ భారతదేశం ” లో నేడు 180 కోట్ల జనాభా ఉండేది. పాక్, బంగ్లాదేశ్ అంతర్భాగంగా ఉండే ‘అవిభక్త భారతం’లోని  మొత్తం జనాభాలో దాదాపు 60 కోట్ల మంది ముస్లింలు ఉండేవారు. అప్పుడు ముస్లింలకు ఢిల్లీ సర్కారుతో గట్టిగా బేరమాడే శక్తియుక్తులు ఉండేవి. బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ కన్నా కాస్త నాణ్యత గల…

Read More

జీఎన్‌ సాయిబాబా కేసులో గుజరాతీ సుప్రీం జడ్జీలు న్యాయమే చేస్తారా..!

Nancharaiah Merugumala:(Editor) సాయిబాబా వికలాంగుడని విడుదల కోరితే ఈ నేరాలకు మెదడు ముఖ్యమన్న బెంచీ ………………………………………………………………………. దిల్లీ యూనివర్సిటీ ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌ గోకరకొండ నాగ (జీఎన్‌) సాయిబాబా, మరో అయిదుగురు ఇతరులకు మావోయిస్టులతో సంబంధం ఉందనే కేసులో వారు నిర్దోషులని బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు శనివారం స్టే విధించింది. నేడు కోర్టుకు సెలవు రోజైనా ఇది చాలా అత్యవసర ప్రాధాన్యమున్న కేసని భావించింది అత్యున్నత న్యాయస్థానం. 8 సంవత్సరాలుగా నాగపూర్‌ ‘అండా సెల్‌’ లో…

Read More

మహిళల ఆసియా కప్ టీ 20 విజేత భారత్..ఫైనల్లో శ్రీలంక ఘోర ఓటమి ..!!

మహిళల టీ 20 ఆసియా కప్ విజేతగా భారత్ అవతరించింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక జట్టు.. భారత బౌలర్ల ధాటికి 65 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ఓపెనర్ స్మృతి మంధాన అర్థ సెంచరీతో చెలరేగడంతో హర్మన్ సేన్ 8.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసి 8వ సారి కప్ ను సొంతం చేసుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లంక జట్టు నిర్ణీత…

Read More
Optimized by Optimole