మునుగోడు ఉప ఎన్నిక త‌ర్వాత రేవంత్ టీపీసీసీ ఊడ‌టం ఖాయామా?

కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని ఒంట‌రి చేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతుందా…? మునుగోడు ఉప ఎన్నిక త‌ర్వాత టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఊడ‌టం ఖాయామా?… పార్టీ సీనియ‌ర్లు రేవంత్ కు స‌హ‌క‌రించ‌డం లేదా…? రేవంత్  ఓట‌మిని ముందే పసిగ‌ట్టి కావాల‌నే మొస‌లి క‌న్నీరు కారుస్తూ ఒంట‌రినంటూ ప్ర‌చారం చేసుకుంటున్నారా…?ఇందులో నిజమెంత? మునుగోడు ఉప ఎన్నిక ప్ర‌చారంలో భాగంగా టీపీసీసీ రేవంత్ కంట‌త‌డి పెట్ట‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌తంగా ఏదో  జ‌ర‌గుతున్న ప్ర‌చారం మ‌రోసారి…

Read More

హిమాచల్‌ప్రదేశ్‌లో స్వర్ణ ఆయోగ్‌ ఉద్యమంతో కుల విభజన రాజకీయాలకు అవకాశం.

Himachal pradeshelection2022: దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో మళ్లీ రిజర్వేషన్ల రాజకీయాలు పుంజుకుంటున్నాయి. ఎన్నికల వేళ కుల ఉద్యమాలు ముందుకొస్తున్నాయి. గతంలో మండల కమిషన్‌ ఏర్పాటు, దానికి వ్యతిరేకంగా, అనుకూలంగా పెద్దఎత్తున ఉద్యమాలు జరిగిన చరిత్ర తెలిసిందే. మండల్‌ ప్రభావంతో దేశంలో ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో నూతన రాజకీయ సమీకరణలు ఏర్పడడం మనం చూశాం. ఆ ప్రాంతాలలో ఎన్నికల ముందు కుల విభజన ఉద్యమాలను ప్రారంభించి రాజకీయ ప్రయోజనాలు పొందడం తరచూ జరుగుతోంది. జాట్లు, పాటిదార్లు రిజర్వేషన్లను డిమాండ్‌…

Read More

పురాతన భాష ఏది..?

నేను పరమాచార్య స్వామివారి దర్శనానికి మొదటిసారి శ్రీమఠానికి వెళ్ళినప్పుడు అక్కడ నలుగురు విదేశీయులు ఉన్నారు. ఒక ఇజ్రాయిలి, ఒక ఇటలీయుడు, ఒక జర్మనీయుడు, ఒక ఆంగ్లేయుడు. వారు ‘పాశ్చాత్య మరియు తూర్పు ఆసియాలో అత్యంత ప్రాచీన భాషలు’ అనే అంశంపై పి.హెచ్.డి చేయడానికి వచ్చారు. పాశ్చాత్య విభాగంలో లాటిన్, హీబ్రూ మరియు గ్రీకు భాషలు; తూర్పు ఆసియా విభాగంలో సంస్కృతము మరియు తమిళము అధ్యయనం చేస్తున్నారు.  మహాస్వామి వారు అనుష్టానం కొరకు లోపలికి వెళ్ళారు. వారు స్వామివారి…

Read More

మీకు బ్రేక్‌ఫాస్ట్ అలవాటు ఉందా.. ఏది తింటే మంచింది..?

Sambasiva Rao : ============ రోజు బ్రేక్‌ఫాస్ట్ తినే అల‌వాటు చాలా మందికి ఉంటుంది.  ఆరోజుల్లో అయితే ఇంట్లో రాత్రి వండిన ఆహారాన్నే ఉద‌యం ఆర‌గించేవారు. స‌ద్ద‌న్నంతో ప‌చ్చి మిర్చి, లేదా ఉల్లిపాయ క‌లిపి తినేవారు. మ‌రికొంద‌రైతే  రాగి అన్నం, జోన్న , స‌ద్ద‌లు తినేవారు. అయితే ఈరోజుల్లో బ్రేక్‌ఫాస్ట్ రూపంలో ఇడ్లీ, దోశ‌, పూరీ, వ‌డ‌, ఉగ్గాని రూపంలో తీసుకునే వారున్నారు. ఉరుకుల ప‌రుగు జీవితంలో రోజు తిండితిన‌డానికి కూడా టైమ్ దొర‌క‌దు కొంత‌మందికి. ఈ…

Read More

రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్..IRCTCలో కొత్త సదుపాయం..

Sambasiva Rao: =============== ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్ అందించింది రైల్వే శాఖ‌. ప్ర‌యాణికుల కోసం ఈఏంఐ పేరుతో కొత్త సేవ‌ల‌ను ఐఆర్‌సీటీసీ అందుబాటులోకి తెచ్చింది. ఇ-కామర్స్‌ వేదికలపై కొనుగోలు చేసే వ‌స్తువుల‌కు ఈఎంఐ పద్ధతిలో ఎలాగైతే చెల్లింపులు చేస్తున్నామో.. ఐఆర్‌సీటీసీలోనూ ఇకపై కొనుగోలు చేసే ట్రైన్ టికెట్లూ అదే మాదిరిగా న‌గ‌దు  చల్లించ‌వ‌చ్చు. ఇకపై ఈ సేవలు ఐఆర్‌సీటీసీకి సంబంధించిన‌ రైల్‌ కనెక్ట్‌ (IRCTC Rail Connect) యాప్‌లో లభ్యమవుతాయి.  ఐఆర్‌సీటీసీ ప్ర‌యాణికుల కోసం ‘ఇప్పుడు ప్రయాణించండి…..

Read More

ఊరించి ఊసురుమ‌నిపిస్తుంది..ఈ సారైనా అదృష్టం వ‌రించేనా..?

Sambasiva Rao: ============== ప్ర‌పంచ క‌ప్ వ‌స్తుందంటేచాలు అభిమానులే కాదు, పోటీలో పాల్గొనే జ‌ట్లు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తాయి. వ‌ర‌ల్డ్ క‌ప్ దృష్టిలో ఉంచుకొని ఆట‌గాళ్ల‌ను సిద్ధం చేస్తాయి యాజ‌మాన్యాలు. అయితే వ‌న్దే, టీ20 ఇలా ఫార్మాట్ ఏదైనా.. ప్రపంచకప్‌లో ఆ జట్టుది ఓట‌మి బాట‌నే.. ఆ జ‌ట్టులో స్ట్రాంగ్ ప్లేయ‌ర్స్ లేక కాదు. అంద‌రూ ప్ర‌పంచ‌స్థాయి ఆట‌గాళ్లే.. బ్యాటింగ్ , బౌలింగ్ , ఫీల్డింగ్ విభాగాల్లో ఆ జ‌ట్టుతో పోటీప‌డే టీం మ‌రోక‌టి లేదు. ఎంత…

Read More

సోనియా కుటుంబం.. ‘కన్నడ కట్టప్ప’ ఖర్గే.. బాహుబలితో పోలిక..!!

Nancharaiah merugumala:(Editor) ============================ సోనియా కుటుంబానికి ‘కన్నడ కట్టప్ప’ మల్లికార్జున ఖర్గే ………………………. నెహ్రూ-గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ కాబోయే అధ్యక్షుడు మాపన్న మల్లికార్జున ఖర్గే ‘బాహుబలి’ లోని కట్టప్ప లాంటోడు అని హిందీ దినపత్రిక నవభారత్ టైమ్స్ జర్నలిస్ట్ చంద్ర ప్రకాశ్ పాండేయ అభివర్ణించారు. ఈ వీరవిధేయ ‘మల్లన్న’ ఐదుగురు సంతానంలో ముగ్గురు పేర్లు- రాహుల్, ప్రియాంక్, ప్రియదర్శిని అని ఈ ఉత్తరాది బ్రాహ్మణ పాత్రికేయుడు పాండేయ వెల్లడించారు. మిగిలిన ఇద్దరు పిల్లల పేర్లు జయశ్రీ, మిలింద్….

Read More

హిమాచల్ లో బీజేపీ అధిక్యత తగ్గడానికి కారణాలేంటి.. పీపుల్స్ పల్స్ సర్వే రిపోర్ట్ ఏంచెబుతోంది?

మూడున్నర దశాబ్దాల రికార్డును హిమాచల్‌ ప్రదేశ్‌ ఓటర్లు కొనసాగిస్తారా? బ్రేక్‌ చేస్తారా? పీపుల్స్ పల్స్ మూడ్ సర్వేలో మరోసారి బీజేపీ మెజార్టీ సీట్లు గెలుస్తుందని తేలడంతో పాత సంప్రదాయానికి మంగళం పాడతారన్న ప్రచారం తెరమీదకి వచ్చింది. ఇందులో నిజమెంత? దశాబ్దాల కాంగ్రెస్ పార్టీకి ఈఎన్నికల్లో ఎదురవుతున్న సవాళ్లేమిటి? అంతర్గత విభేదాలతో కమలం ఏమేర నష్టపోనుంది? ఇక పీపుల్స్ ఎన్నికల సర్వే ప్రకారం హిమాచల్ ఓటర్లు సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. మూడున్నర దశాబ్దాల పాత సెంటిమెంట్ కు…

Read More

హిమాచల్ ప్రదేశ్లో బీజేపీకి స్వల్ప మెజార్టీ.. పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడి..!!

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్వల్ప మెజార్టీ లభించే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు గాను.. బిజెపి 35 నుండి 40 స్థానాలు.. కాంగ్రెస్‌ 25 నుండి 30 .. ఆమ్‌ఆద్మీ 1 నుండి 2, ఇతరులు 2 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వే తేల్చింది. అక్టోబర్‌ 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు పీపుల్స్‌పల్స్‌ సంస్థ సిమ్లాలోని హిమాచల్‌ప్రదేశ్‌ యూనివర్సిటీ, పొలిటికల్‌ సైన్స్‌…

Read More

‘నజాఫ్‌గఢ్‌ నవాబ్‌’ వీరేంద్ర సెహ్వాగ్ పుట్టినరోజు ప్రత్యేకం..

స్టేడియంలో బంతిని ఎంత బలంగా బాదుతాడో.. చమత్కారమైన ట్విట్స్ తో అంతే నవ్వులు పూయిస్తాడు . అతను క్రీజులో ఉన్నాడంటే జట్టు గెలుస్తుందన్న నమ్మకం.  ఫార్మాట్ తో సంబంధం లేకుండా అతను ఆడుతున్నాడంటే  కొండంత లక్ష్యం కూడా చిన్నబోతోంది. ఇదంతా ఎవరి గురించి చెబుతున్నానో  ఈపాటికే అర్థమయి ఉంటుంది. అతను మరోవరో కాదు భారత మాజీ ఆటగాడు నజాఫ్‌గఢ్‌ నవాబ్‌ వీరేంద్ర సెహ్వాగ్ . నేడు 42 వ పుట్టినరోజు జరుపుకుంటున్న వీరేంద్రుడి గురించి ప్రత్యేక విషయాలు…

Read More
Optimized by Optimole