నవ్వులు పూయిస్తున్న గజరాజు.. వీడియో వైరల్!
సోషల్ మీడియాలో జంతువుల విన్యాసాల వీడియోలనూ చాలానే చూశాం. అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈవీడియోలో చిన్నపిల్లాడి మాదిరి ఎనుగు పిల్ల చేసిన అల్లరి చూసి నెటిజన్స్ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈవీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. https://www.facebook.com/watch/?ref=search&v=1470551846662688&external_log_id=c6459900-1733-42da-827f-658749a8730d&q=Elephant%20Snatches%20Bananas%20From%20Man%E2%80%99s%20Hand (credit:facebook) ఇక వీడియో చూసినట్లయితే.. ఓ ఏనుగు పిల్ల దారిలో వెళ్తుండగా, ఇద్దరు వ్యక్తులు అరటి పండ్లు తింటుంటారు. అయితే అరటి పండ్లను చూసిన పిల్ల ఏనుగు నాకు ఇవ్వకుండా…
అత్యధిక పన్ను చెల్లింపుదారుడిగా అక్షయ్.. నెటిజన్స్ ప్రశంసల వర్షం!
బాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైనా అక్షయ్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచాడు. దేశంలో అత్యధిక పన్ను చెల్లిస్తున్న చెల్లింపుదారుడిగా అక్షయ్ నిలిచినట్లు ఆదాయపు పన్నుశాఖ వెల్లడించింది.ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్ ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఇక బాలీవుడ్ కిలాడీ ఆదాయపు పన్ను సర్టిఫికేట్ పై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. “అక్షయ్ గ్లోబర్ స్టార్ కాదు అయితేనేం పరిశ్రమల కంటే అత్యధికంగా పన్ను చెల్లిస్తున్నాడు.. గత 5 సంవత్సరాలుగా నా సూపర్ స్టార్ అంటూ” ఓ నెటిజన్ కామెంట్…
మంత్రి వీడియో వైరల్ .. నెట్టింట్లో పేలుతున్న సెటైర్స్!
తెలంగాణ వ్యాప్తంగా మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు అట్టహసంగా జరిగాయి. పార్టీ కార్యకర్తలు ,అభిమానులు వివిధ జిల్లాల్లో కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈనేపథ్యంలో కేటీఆర్ పై రూపొందించిన వీడియో వాట్సప్ లో తెగ హాల్ చల్ చేస్తోంది. మంత్రి విస్మరించిన హామీలను ఎత్తిచూపుతూ వీడియో సాంగ్ రూపొందించారు. దీంతో ప్రతిపక్ష నేతలు వీడియోపై సెటైర్స్ తో రెచ్చిపోతున్నారు. అయితే వీడియో ఎవరూ క్రియెట్ చేశారన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. (వాట్సప్ సౌజన్యంతో)…
నెహ్రూ–ఇందిర, సోనియా ఏలుబడిలో సరిపడా దోచుకున్నాం : కాంగ్రెస్ ఎమ్మెల్యే
Nancharaiah Merugumala (senior journalist) =============================== నెహ్రూ–ఇందిర, సోనియా ఏలుబడిలో మూడు నాలుగు తరాలకు సరిపడా దోచుకున్నాం, ఇకనైనా త్యాగాలు చేయకపోతే మన తిండిలో పురుగులు తప్పవు –––––––––––––––––––––––––––––––––––––––––––––––– కర్ణాటక మాజీ స్పీకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ములకనాడు బ్రాహ్మణ నేత రమేశ్ కుమార్ ‘కుండబద్దలు’ మాటలు, ఏమైనా కన్నడ బ్రామ్మలు తెలుగోళ్ల కంటే గొప్పోరే! ============================================== ‘‘ పండిత నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఏలుబడిలో కాంగ్రెస్ నేతలు మూడు నాలుగు తరాలకు సరిపడా డబ్బు, ఇతర…
కరోనా మాదిరి విస్తరిస్తున్న మంకీపాక్స్ ..డబ్ల్యూహెచ్ఓ అలెర్ట్..
ప్రపంచంలోని వివిధ దేశాల్లో విస్తరిస్తున్న మరో మహమ్మారి మంకీపాక్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. కేసులు సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో నిపుణుల సూచన మేరుకు ఈవ్యాధిని అంతర్జాతీయ అత్యయిక స్థితిగా(గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ) ప్రకటించింది. కరోనా మాదిరి వ్యాపిస్తున్న వైరస్ కట్టడికి.. దేశాలన్నీ సమన్వయంగా పోరాడాలని డబ్ల్యూహెచ్ఓ పిలుపునిచ్చింది. ఇక దేశంలోనూ మంకీపాక్స్ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క కేరళ రాష్ఠ్రంలోనే మూడు కేసులు వెలుగుచూశాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర పటిష్ట చర్యలను చేపట్టింది….
వన్డేల్లో అరుదైన ఘనత సాధించిన భారత యువ ఆటగాడు..
వన్డే క్రికెట్ చరిత్రలో భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. అత్యంత వేగంగా 1000 పరుగలు సాధించిన రెండో భారత ఆటగాడిగా శ్రేయస్ రికార్డులోకెక్కాడు. వెస్టిండీస్ తో తొలి వన్డేల్లో 54 పరుగులు చేసిన శ్రేయస్ ఈమైలురాయిని అధిగమించాడు. భారత ఆటగాళ్లలో శిఖర్ ధావన్ , విరాట్ కోహ్లీ అతని కంటే ముందు వరుసలో ఉన్నారు. వన్డేల్లోకి 2017 లో అరంగ్రేటం చేసిన శ్రేయస్ 25 ఇన్నింగ్స్ లో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు….
టెస్ట్ క్రికెట్ పై రవిశాస్త్రి ఆందోళన…
టీంఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి టెస్ట్ క్రికెట్ మనుగడపై ఆందోళన వ్యక్తం చేశారు. వన్డే, టీ20 నేపథ్యంలో టెస్ట్ క్రికెట్ పై ఆసక్తి తగ్గిపోతుందని ఆయన అన్నారు. తాజాగా ఓస్పోర్ట్స్ చానల్ తో మాట్లాడుతూ..క్రికెట్ నాణ్యతకు కోలమానమైన టెస్ట్ క్రికెట్ పై ఆసక్తి తగ్గిపోతుందని వ్యాఖ్యానించారు. టెస్ట్ క్రికెట్లో ఆడే జట్ల సంఖ్యను తగ్గించాలని సూచించాడు. పుట్ బాల్ మాదిరి క్రికెట్.. అనేక లీగులతో దూసుకుపోతుందని శాస్త్రి పేర్కొన్నాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కు ఆదరణ పెరగాలంటే…
బెంగాల్ మంత్రి అరెస్ట్ కలకలం..
YELUVAKA SRAVAN(Journalsit): =================== బెంగాల్లో మంత్రి అరెస్ట్ కలకలం రేపుతోంది. దీంతో మరోసారి బీజేపీ, టీఎంసీ నేతలు పరస్పరం మాటల తూటాలు పేలుస్తున్నారు.అసలు సినిమా ఇప్పడే మొదలైందని బీజేపీ నేత ట్విట్ చేయగా..కావాలనే టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని టీఎంసీ నేత కౌంటర్ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇక టీచర్ రిక్రూట్మెంట్ లో అవకతవకలకు పాల్పడ్డారనే నెపంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంత్రి చటర్జీని అరెస్టు చేశారు. దాదాపు 26 గంటల విచారణ అనంతరం అతనిని…
బీజేపీ గూటికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. ఉప ఎన్నిక అనివార్యమేనా?
గత కొద్ది రోజులుగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలోనే ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.దుబ్బాక, హుజురాబాద్ తరహాలో మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి వస్తానని రాజగోపాల్..అమిత్ షాతో చెప్పినట్లు సమాచారం.ప్రస్తుత సమీరణాల ప్రకారం ఉప ఎన్నిక వస్తే రాజగోపాల్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశముందా?అటు కాంగ్రెస్ , అధికార టీఆర్ఎస్ అభ్యర్థులు ఏమేరకు ప్రభావం…