రసెల్ మెరుపులు.. కోల్ కత్తా సునాయస విజయం..!

ఐపీఎల్ 2022 టోర్నీలో కోల్‌కతా రెండో విజయాన్ని అందుకుంది. వాంఖడే వేదికగా శుక్రవారం జరిగిన పోరులో పంజాబ్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని చేదించి.. 6 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు కోల్ కత్తా బౌలర్ల ధాటికి 138 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో భనుక రాజపక్స (31) చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో కగిసో రబాడ (25) ఫర్వాలేదనిపించాడు. కోల్‌కతా…

Read More

రాజ్యసభలో బీజేపీ అరుదైన రికార్డు!

పెద్దల సభ(రాజ్యసభ)లో బీజేపీ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. చరిత్రలో తొలిసారి ఆ పార్టీ బలం 100కి చేరడంతో..1990 తర్వాత ఓ పార్టీ ఎగువసభలో వంద సీట్లు సాధించిన పార్టీగా బీజేపీ చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం బీజేపీకి 97 మంది సభ్యులు ఉండగా.. ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం నాలుగు స్థానాలను కమలదళం గెలుచుకోవడంతో ఆ పార్టీ 100 సీట్ల మైలురాయిని చేరుకుంది. కాగా 2014లో కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రాజ్యసభ లో బీజేపీ…

Read More

ఇండియన్ బాక్స్ ఆఫీసు పై ‘ఆర్‌ఆర్‌ఆర్‌ ‘ కలెక్షన్ల దండయాత్ర..

అడ్వాన్స్‌ బుకింగ్‌ తోనే సంచలనాలు సృష్టించిన సినిమా బాక్సాఫీస్‌ మీద వసూళ్ల దండయాత్ర చేస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ‘ఆర్‌ఆర్‌ఆర్‌ ‘. మెగా పవర్ స్టార్ రాంచరణ్ _ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్ టైన్మెంట్ పై నిర్మించారు. గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.709.36…

Read More

చెన్నై కి షాకిచ్చిన లఖ్నవూ సూపర్ జెయింట్స్..!

ఐపీఎల్ 2022లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కి షాకిచ్చింది లఖ్నవూ సూపర్ జెయింట్స్. శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో లఖ్నవూ సూపర్ జెయింట్స్ భారీ లక్ష్యాన్ని ఛేదించి చెన్నైపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై జట్టు.. ఓపెనర్ రాబిన్ ఊతప్ప మెరుపు ఇన్నింగ్స్ (27 బంతుల్లో 50 పరుగులు) కి తోడు మొయిన్ అలీ(22 బంతుల్లో 35).. శివమ్ దుబె(30 బంతుల్లో 49)రాణించడంతో 211 భారీ…

Read More

కోల్ కతాకు బెంగుళూరు షాక్.. ఐపీఎల్ 2022లో బోణీ!

ఐపీఎల్ 15వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. గత మ్యాచ్లో 200 పరుగుల చేసి ఓటమిపాలైన ఆ జట్టు.. గురువారం కోల్కతాతో జరిగిన మ్యాచ్లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించి 3 వికెట్లతో తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్ కతా జట్టు.. రాయల్ చాలెంజర్స్ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 128 స్వల్ప స్కోర్ కు ఆలౌట్ అయ్యింది. ఆ జట్టులో ఆల్ రౌండర్…

Read More

తెలంగాణపై బీజేపీ ఫోకస్.. రంగంలోకి అగ్రనాయకత్వం!

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఎప్పుడూ ఎన్నికలు జరిగినా ఎదుర్కొనేలా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని, శ్రేణులను జాతీయ నాయకత్వం సన్నద్ధం చేస్తోంది. ఇటివల ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకున్న కమలదళం.. తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. తెలంగాణాలో బీజేపీని బూత్ స్థాయి నుంచే బలోపేతం చేయాలనే లక్ష్యంతో పార్టీ జాతీయ నాయకత్వం రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలోనే బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా…

Read More

ఐపీఎల్2022లో బోణీ కొట్టిన రాజస్థాన్ రాయల్స్!

ఐపీఎల్​ 15 వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి మ్యాచ్లో బోణీ కొట్టింది. బుధవారం సన్​రైజర్స్​ హైదరాబాద్​ తో జరిగిన పోరులో రాజస్థాన్ జట్టు 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు.. నిర్ణీత 20ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. ఆ జట్టులో కెప్టెన్ సంజూ శాంసన్‌ (55) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడు దేవ్‌దత్‌ పడిక్కల్, జోస్‌ బట్లర్…

Read More

బీజేపీ వీరాభిమాని మృతిపై యోగి సర్కార్ సీరియస్.. అత్యున్నత దర్యాప్తునకు ఆదేశం!

ఉత్తరప్రదేశ్ లో బీజేపీ వీరాభిమాని బాబర్ హత్యపై సీఎం యోగి స్పందించారు. దారుణానికి పాల్పడిన నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు. బాధితుడి కుటుంబానికి రూ.2 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఈ సందర్భంగా బాబర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు.. అత్యున్నత దర్యాప్తునకు అదేశిస్తునట్లు సీఎంవో ట్విట్ ద్వారా వెల్లడించింది. ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాబర్ బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వడంతో పాటు.. ఎన్నికల విజయోత్సవ ర్యాలీలో పాల్గొనడంతో కొంతమంది స్థానికులు…

Read More

ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ బోణీ..!

ఐపీఎల్ 2022లో కొత్త జట్ల మధ్య తొలి పోరులో లఖ్నవూ సూపర్ జెయింట్స్ పై గుజరాత్ టైటాన్స్ జట్టు పై చేయి సాధించింది. సోమవారం వాఖండే వేదికగా జరిగిన పోరులో 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఐదు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్టు.. దీపక్ హుడా(55), ఆయుష్ బదోని(54) అర్ధశతకాలతో చెలరేగడంతో 158 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు ముందుంచింది. గుజరాత్…

Read More

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు!

దేశంలో రోజువారీ కరోనా కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో.. కొత్తగా వెయ్యి 270 మందికి వైరస్​ సోకింది. 31 మంది మహామ్మరితో మరణించారు. అటు వెయ్యి 567 మంది కరోనా నుంచి కోలుకున్నారు . మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 4 లక్షల 20 వేల 842 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం ఇప్పటివరకూ పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,83,26,35,673 కు…

Read More
Optimized by Optimole