బీజేపీలోకి మరో కాంగ్రెస్ నేత!
తెలంగాణ కాంగ్రెస్ మరో షాక్ తగిలింది. ఆపార్టీకి చెందిన మోహన్ రావు పాటిల్ భోస్లే, ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో బుధవారం బిజెపిలో చేరారు. ఆయన వెంట రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, ఎన్.రాంచందర్ రావు ఉన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పాలనపై నమ్మకంతో చాలామంది పార్టీలో చేరుతున్నారని.. వచ్చే ఎన్నికల నాటికి ఇంకా చాలామంది పార్టీలో చేరుతారని అన్నారు….
కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేసేదాకా వదిలిపెట్టేది లేదు: బండి సంజయ్
BJPTelangana:‘’14 వందల మంది యువకుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో రాజభోగాలు మీకు….కడుపు మంటలు, కడుపు కోతలు నిరుద్యోగుల కుటుంబాలకా? తెలంగాణ ఉద్యమ సమయంలో తిండికి లేక ముతక చొక్కాలేసుకుని తిరిగిన మీ కుటుంబానికి వేల కోట్లు ఎట్లా వచ్చినయ్. నీ దుర్మార్గపు పాలనలో తెలంగాణ ప్రజలు బిచ్చగాళ్లెట్లా అయ్యారు’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. నిరుద్యోగ మార్చ్ లో పాల్గొనేందుకు గురువారం సంగారెడ్డి పట్టణానికి విచ్చేసిన బండి సంజయ్ కుమార్…
తొలి టీ 20లో ఇంగ్లాడ్ ను చిత్తుచేసిన భారత్!
ఇంగ్లాడ్ తో జరిగిన తొలి టీ20 లో భారత జట్టు అదరగొట్టింది. ఫామ్ లో ఉన్న ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా బ్యాట్, బంతితో చెలరేగడంతో టీంఇండియా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ను ఘనంగా ఆరంభించింది. గురువారం జరిగిన తొలి టీ 20 లో భారత్ 50 పరుగుల తేడాతో అతిథ్య జట్టును మట్టికరిపించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణిత 20 ఓవర్లలో 198 పరుగుల భారీ స్కోర్ సాధించింది. హార్థిక్…
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తా : జో బైడెన్
ప్రపంచ శక్తికి ప్రతీకగా చెప్పుకునే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షునిగా డెమొక్రటిక్ పార్టీకి చెందిన 78 ఏళ్ల జో బైడెన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారీస్ బాధ్యతలు చేపట్టారు. ‘పెను సవాళ్లు.. సంక్షోభం నెలకొన్న తరుణంలో.. అగ్రరాజ్యం పేరుకు తగ్గట్టు అందరం కలసికట్టుగా ముందుకెళ్లాలి.. అలా చేస్తే వైఫల్యానికి చోటు ఉండదు. నేను అందరివాడిని ‘ అని బైడెన్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ భవనం క్యాపిటల్…
Telangana: తెలంగాణలో ఏసీబీ దూకుడు..
Telangana: తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు చూపిస్తోంది. ఇటీవల ఈశాఖ వలలో చిక్కుకుంటున్న అధికారులు సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. గత ఆరు నెలల్లోనే ఏసీబీ మొత్తం 122 ట్రాప్ కేసులను నమోదు చేసింది. అంటే, నెలకు సగటున 20 కేసులకుపైగా లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులు పట్టుబడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది మొత్తం 129 ట్రాప్ కేసులు నమోదయ్యాయి. కానీ ఈ ఏడాది ఆరు నెలలు గడవకముందే ఆ సంఖ్య దాటి…
రాజు రాక్షసుడు అయితే ప్రజలు దేవతలు గా ఉండగలరా ?
పార్థ సారథి పొట్లూరి: పాలించే రాజు రాక్షసుడు అయితే ప్రజలు దేవతలు గా ఉండగలరా ?ప్రస్తుత పాకిస్థాన్ పరిస్థితి ఇలాగే ఉంది ! తమ రాజకీయ భవిష్యత్ కి అడ్డువస్తాడానే నెపం తో సైన్యం,ప్రజా ప్రభుత్వం రెండూ కలిసి ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టాలనే ప్రయత్నాలలో తల మునకలు అయిఉన్న తరుణంలో ప్రజలూ,అధికారులు కలిసి గోధుమలు దోచుకున్నారు ! రష్యా పాకిస్థాన్ ల మధ్య ఒప్పందం లో భాగంగా గోధుమలు సరఫరా జరిగింది రష్యా నుండి…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: పవన్ కళ్యాణ్
Varahivijayayatra: ‘వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి స్థానం నాకు ఇవ్వగలిగితే శ్రీపాద శ్రీ వల్లభుడు పుట్టిన నేల సాక్షిగా చెబుతున్నాను.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతాన’ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రతిజ్ఞ పునారు. దశాబ్దం తర్వాత అన్ని అంశాల మీద పూర్తి అధ్యయనం చేసి, సంపూర్ణ అవగాహనతో ఈ మాట చెబుతున్నానని అన్నారు. దత్తాత్రేయ అంశలోని శ్రీపాద వల్లభుడు క్షేత్రం, అష్టాదశ శక్తి…
Appoliticalwar: ఏపీలో దాష్టీకాలకు ముగింపు ఎప్పుడు?
POLITICALWAR: అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ నిత్యం నెత్తురు చిందే ఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. వేధింపులు, కక్షలు, దాడులు, దాష్టీకాలతో ఉడికిపోతోంది. హత్యలకూ వెనుకాడడం లేదు. బీహార్, బెంగాల్ తరహా హింసాత్మక ఘటనలతో రాష్ట్రంలో అశాంతి నెలకొంటుంది. రక్తపు మడుగుల వార్తలు పత్రికల్లో పతాక శీర్షికలవుతున్నాయి. రాష్ట్రం అభివృద్ధిలో పయనించాలంటే శాంతిభద్రతలు కీలకమనే మౌలిక సూత్రాన్ని గత పాలకులు, ప్రస్తుత పాలకులు విస్మరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై అసంతృప్తితో ప్రజలు ఆయన ప్రభుత్వాన్ని మట్టికిరిపిస్తే వారి ఓటమి నుండి…