భాజాపా కురవృద్ధుడు కళ్యాణ్ సింగ్ కన్నుమూత!

యూపీ​ మాజీ సీఎం, భాజపా సీనియర్​ నేత కల్యాణ్‌సింగ్‌ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొద్దరోజులుగా లఖ్‌నవూలోని సంజయ్‌గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. బాల్యం.. కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ అలీఘడ్ 1932 జనవరి 5 న మారుమూల గ్రామంలో జన్మించారు.చిన్నపాటి నుంచి ఆధ్యాత్మిక భావాలతో ఆర్ ఎస్ ఎస్ లో చేరారు. అనతి కాలంలోనే జన్ సంఘ్.. జనతా పార్టీ.. బీజేపీ పార్టీలో కీలక నేతగా ఎదిగారు….

Read More

తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కరోనా కేసులు నమోదు..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. అటు తెలంగాణలో 25వేల 21 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 121 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్‌లోనే 55 మందికి కరోనా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. కరోనా వైరస్ తో ఒకరు మృతి చెందారు.అదే సమయంలో 183 మంది కరోనా నుంచి కోలుకోగా,అదే సమయంలో 183 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఏపీలో 39వేల 848 శాంపిల్స్ పరీక్షించగా, 385 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది….

Read More

మహారాష్ట్రలో బయటపడిన శివలింగం..!

మహారాష్ట్రలోని నాందేడ్ లో వెలుగులోకి వచ్చిన శివలింగం. స్థానిక రైతు తమ పొలంలో త్రవ్వకాలు జరుపుతుంటే పురాతన కాలం నాటి శివమందిరం బయటపడింది.దీంతో స్ధానికులు దేవాదాయ శాఖ అధికారులకు సమచారం ఇచ్చారు. శివలింగానికి సంబంధించి మరిన్ని వివరాలకు త్వరలో తెలియజేస్తామని అధికారాలు వెల్లడించారు.

Read More

ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ గల దేశాధినేతల్లో ప్రధాని మోదీ ఫస్ట్ ప్లేస్..!

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ గల దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానానికి పరిమితమయ్యారు. మార్నింగ్ కన్సల్ట్​ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రజలు ఈమేరకు తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఈ సర్వేలో 70శాతం ఓట్లతో మోదీ మొదటి స్థానంలో నిలవగా.. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్​ ఒబ్రేడర్ 66శాతం ఓట్లతో రెండో స్థానంలో.. ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ 58శాతం ఓట్లతో మూడో స్థానంలో.. బ్రిటన్…

Read More

‘ పెద్ద తెలుగువారి ’ ముఖ్య సంగతులు అందించే పత్రిక ‘ఈనాడు’ ఒక్కటేనా?

Nancharaiah Merugumala:(senior journalist) -==============================  వీవీ గిరి గారిని ఒడిశాకు చెందిన నేత అనడం పద్ధతిగా లేదు! ––––––––––––––––––––––––––––––––––––––––––––– విశాల తెలుగు సమాజం (ఇందులో కోస్తా, రాయలసీమ జిల్లాలు, తెలంగాణలోని తెలుగు ప్రజలంతా వస్తారు) తెలుసుకోవాల్సిన లేదా వారికి తప్పక ఆసక్తి కలిగించే వార్తలను చాలా సందర్భాల్లో ‘ద లార్జెస్ట్‌ తెలుగు డైలీ’ ఈనాడు మాత్రమే పాఠకులకు అందిస్తుందనే నా అంచనా మరోసారి నిజమైంది. ఈరోజు పతాక శీర్షిక వార్త–ప్రథమ పీఠంపై గిరి పుత్రిక– చివరి నుంచి…

Read More

Nellore: మరో పోరాటానికి సిద్ధమైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి..

Nellore : నిరంతరం వార్తల్లో ఎప్పుడూ ఉండే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో పోరాటానికి సిద్ధమయ్యారు. భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన బారాషాహిద్ దర్గా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను కేటాయిస్తూ జీవో విడుదల చేసి ఇప్పటికి 9 నెలలైనా నిధులను మాత్రం మంజూరు చేయకపోవడంతో ఆయన పోరాట పంథా ను ఎంచుకున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన సంతకానికే విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ…

Read More

ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు!

నల్లగొండ :  ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలతో ఉన్న ఆపరేషన్ థియేటర్లు  అందుబాటులోకి వచ్చాయి. మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స,  చెవి ముక్కు గొంతులకు సంబంధించిన ఆపరేషన్ థియేటర్లను శుక్రవారం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులతో కూడిన  సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు.    ఎంతో అనుభవం  నైపుణ్యం కలిగిన డాక్టర్లు ప్రభుత్వాసుపత్రిలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని…

Read More

spiritualunion: ఓ మేలు కలయిక..!

దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్:  ‘ఇంతమంది మంచివాళ్లు …. ఒక చోట, ఒకే రోజు ఎలా కలిశారు?’ అని ఆశ్చర్యపోతూ అడిగారు ప్రొ.పురుషోత్తం రెడ్డి గారు ఇవాళ (ఆదివారం) మమ్మల్ని అభినందిస్తూ! అది ఆయన మంచితనం. అయితే, అలా అని మేమేం మంచివాళ్లం కాదని కాదు సుమా! మేమంతా మంచోళ్లమే, మాదొక మేల్ కలయిక! ఆయన ప్రశ్నకు మా దగ్గర నిర్దుష్టంగా సమాధానం కూడా వుంది! అదేమంటే, రామోజీరావు గారి వల్ల అది సాధ్యమైంది. ప్రధాన స్రవంతి…

Read More

literature: తెలుగు ‘కథ’ మీద ఏంటో ఈ తీరు?

విశీ:  తెలుగు భాషా పరిరక్షణకు, తెలుగు సాంస్కృతికవ్యాప్తి కోసం పదేళ్లుగా ఒక మాసపత్రిక నడుస్తోంది. ఈ మధ్యనే ఆ పత్రికకు సంబంధించి ఒక వెబ్‌సైట్ కూడా మొదలుపెట్టారు. సరే! ఒకసారి చూద్దాం అని ఇవాళ చూశాను. ఏదైనా పత్రికలో నాకు ఎక్కువ ఆసక్తి కలిగించేవి కథలు. ఇందులో కథలు ఏమున్నాయో చూద్దామని PDFలు డౌన్‌లోడ్ చేశాను. దాదాపు ఆరు నెలల క్రితం వరకూ చూశాను. ఒక్కటంటే ఒక్క కథ లేదు. మధ్యలో ఒకే ఒకసారి ఏనాడో ఆంగ్లం…

Read More

అబ్ కీ బార్ లిక్క‌ర్ స‌ర్కార్ : రేవంత్ రెడ్డి

సీఎం కేసిఆర్ పై టీపీసీసీ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ కు మరోసారి అధికారం ఇస్తే వచ్చేది కిసాన్ సర్కార్ కాదని లిక్కర్ సర్కార్ అని ఆరోపించారు.BRS పేరుతో కేసిఆర్..  అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్  నినాదం ఇచ్చారని..దాని అర్థం అబ్ కీ బార్ లిక్క‌ర్ స‌ర్కార్ అని ఎద్దేవా చేశారు.  కేసీఆర్ కు అత్యంత ఇష్టమైన విషయాల్లో మద్యం ఒకటని.. ఆయన కుటుంబానికి లిక్క‌ర్‌కు అవినాభావ సంబంధం ఉందన్నారు. మద్యంతోనే హైదరాబాద్…

Read More
Optimized by Optimole