గుజరాత్ మున్సి’పోల్స్’ లో భాజపా ప్రభజనం!

గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో భాజపా ప్రభంజనం సృష్టించింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా స్వరాష్ట్రమైన గుజరాత్ లో.. ఆదివారం  ఆరు కార్పొరేషన్లలోని 576 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా 466 చోట్ల విజయం సాధించి భాజపా సత్తా చాటింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ 45 స్థానాలకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 27 డివిజన్లను గెలుచుకొని బోణి కొట్టింది. ఎంఐఎం ఏడూ స్థానాలను కైవసం చేసుకొంది. కాాగా ఆప్ పార్టీ…

Read More

బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం: మోదీ

పశ్చిమబెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో  సోమవారం బెంగాల్  పర్యటించిన ఆయన ఓ సభలో మాట్లాడుతూ.. అధికార తృణమూల్ నేతల కారణంగానే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని అన్నారు. ఇల్లు అద్దెకిచ్చిన.. అద్దెకు తీసుకున్న వారి ఇరువురి నుంచి డబ్బులు వసూలు చేస్తు రెండువైపులా సంపదిస్తున్నారని మోదీ అన్నారు. ఈ సంస్కృతికి చరమ గీతం పాడాలంటే బెంగాల్లో కమల వికసించాలని మోదీ పేర్కొన్నారు. ఇక తృణమూల్ తాజాగా లేవనెత్తిన…

Read More

ఈశాన్య రాష్ట్రాల పై కాంగ్రెస్ సవతి ప్రేమ: మోదీ

గత ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలపై సవతి ప్రేమను ఒలకబోసాయని  ప్రధాని మోదీ విమర్శించారు. సోమవారం ఆస్సాంలో పర్యటించిన ప్రధాని, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. స్వాత్రంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ.. ఈశాన్య రాష్ట్రాలలో, విద్య, వైద్యం, పరిశ్రమలు వంటి విషయాలను  నిర్లక్ష్యం చేసిందని మోదీ అన్నారు. అసోం అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసిపనిచేయాలని మోదీ సూచించారు. కాగా పర్యటనలో భాగంగా 3,300…

Read More

ఇంగ్లాండుతో సీరీస్ కు భారత జట్టు ఎంపిక!

ఇంగ్లాండ్ తో జరగబోయే టీ-ట్వంటీ సిరీస్ 12 మంది సభ్యులతో గల జట్టును బోర్డును ప్రకటించింది. జట్టు ఎంపికలో సెలెక్ట్ అయిన సభ్యులలో ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులు సూర్య కుమార్ యాదవ్,ఇషాన్  కిషన్ లకు చోటు లభించడం విశేషం. పేవల ఫామ్ తో సతమతమవుతున్న ఉమేష్ యాదవ్ , కుల్దీప్ యాదవ్ కు జట్టులో చోటు దక్కలేదు. భారత జట్టు: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ (వైస్‌కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, ధావన్‌,  అయ్యర్‌, సూర్యకుమార్‌, హార్దిక్‌ పాండ్య,…

Read More

గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తాం : బండి సంజయ్

ఛత్రపతి శివాజీ స్పూర్తితో 2023లో తెలంగాణ లో హిందూ రాజ్య స్థాపన చేసి తీరుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. శివాజీ జయంతి సందర్భంగా బోరాబండ డివిజన్ ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఎనభై శాతం మంది హిందువులున్న దేశంలో హిందూ ధర్మ స్థాపకుడు శివాజీ మహరాజ్ విగ్రహ ఏర్పాటు అడ్డుకుంటారా అని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శివాజీ విగ్రహాలు కాకుంటే, బాబర్ ,అక్బర్ విగ్రహాలను ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించారు….

Read More

బౌలర్లపై కోట్లాభిషేకం!

చెన్నై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ వేలంలో గురువారం పలు ఆసక్తికర చిత్రాలు చోటుచేసుకున్నాయి. ఒక జట్టు వద్దనుకున్న ఆటగానికి ఐపీఎల్ చరిత్రలో రికార్డు డేట్ పలకగా.. ఇంకో జట్టు విడిచి పెట్టేసిన ఆటగాడికి రెండు మిలియన్ డాలర్లు.. అసలు ఐపీఎల్ ముఖం చూడని కొత్త ఆటగాళ్లు భారీ రేటు పలకగా.. భారీ రేటు పలుకుతుందనుకున్నా ఆటగాళ్లు నామమాత్రం ధర.. కొందరు స్టార్ ఆటగాళ్లకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐపిఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా  బౌలర్ల కోసం…

Read More

టెస్టులకు డూప్లెసిస్ రిటైర్మెంట్!

సౌతాఫ్రికా స్టార్ ఆటగాడు,మాజీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసీస్ టెస్ట్ క్రికెట్ కు బుధవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై పరిమిత ఓవర్ల క్రికెట్ కు ప్రాధాన్యత ఇస్తానని అతను తెలిపారు. 36 ఏళ్ల డూప్లెసిస్ దక్షిణాఫ్రికా తరపున 69 టెస్టుల్లో 40.032 సగటుతో 4163 పరుగులు చేశాడు. అందులో 10 శతకాలు, 21 అర్ధ శతకాలు ఉన్నాయి. అతడు కెప్టెన్గా  36 టెస్టులకు నాయకత్వం వహించాడు. అతని సారథ్యంల జట్టు 18 విజయాల్ని నమోదు చేసింది. ఇప్పటివరకు అతను…

Read More

ఐపీఎల్ కింగ్స్ ఎలెవన్ పేరు మార్పు!

ఐపీఎల్ కింగ్స్ ఎలెవన్ జట్టు పేరు మారింది. రానున్న ఐపీఎల్ సీజన్2021లో పంజాబ్ జట్టుగా బరిలో దిగబోతుంది. ఈ విషయాన్ని ఆజట్టు యాజమాన్యం బీసీసీకి వెల్లడించింది. ఇందుకు బోర్డు కూడా అనుమతించింది. అయితే పేరు మార్పుకు గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఇందుకు సంబంధించి యాజమాన్యం మరో రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. చెన్నై వేదికగా జరిగే ఐపీఎల్ సీజన్2021కి కొత్తపేరుతో వేలంలో పాల్గొనబోతుంది. బాలీవుడ్ నటి ప్రీతిజింతా సహాయజమానిగా ఉన్న…

Read More

దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి : బండి సంజయ్

బీజేపీ కార్యకర్తలపై పోలీసులు వ్యవహరిస్తూన్న తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. సోమవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. హుజర్నగర్ గుర్రంబోడు గిరిజన భూములకు సంబంధించి పోరాడుతున్న బీజేపీ కార్యకర్తల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని.. మేమంతా మళ్ళీ గుర్రంబోడు వెళతామని దమ్ముంటే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ హుజర్నగర్ దుబ్బాక లో ఇచ్చిన హామీలే,ఇప్పడు నాగార్జున సాగర్ లో ఇచ్చారని సంజయ్ వెల్లడించారు….

Read More

తెలంగాణ చిన్నమ్మ సేవలు మరువం: కిషన్ రెడ్డి

మంత్రి కేటీఆర్కి దమ్ము ధైర్యం ఉంటే మజ్లీస్ పై యుద్ధం చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందువులను కించపరిచే మజ్లీస్ పార్టీని పక్కన పెట్టుకొని ప్రధానిపై యుద్ధం చేస్తానని కేటీఆర్ అనడం ఏంటని అని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక ,బీజేపీ అనుకూల…

Read More
Optimized by Optimole