పునీత్ కు క‌ర్ణాట‌క ప్రభుత్వం ఘ‌న‌నివాళి..!!

దివంగ‌త‌ నటుడు పునీత్ రాజ్ కుమార్ సంతాప స‌భ‌ను మంగ‌ళ‌వారం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈనేప‌థ్యంలో క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్‌కు ఘ‌న‌ నివాళి అర్పించాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పునీత్ కు ప్రతిష్ఠాత్మక ‘కర్ణాటక రత్న’ పురస్కారం ప్ర‌క‌టిస్తున్న‌ట్లు సీఎం బసవరాజ్ బొమ్మై వెల్లడించారు. ఈ మేరకు మరణానంతర అవార్డుపై ట్వీట్ చేశారు. ఈ అవార్డును అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు అంద‌జేయ‌నున్న‌ట్లు తెలిపారు. కాగా అతిచిన్న వ‌యుసులో అవార్డు ద‌క్కించుకున్న వ్య‌క్తిగా పునీత్ నిలిచాడు. కాగా పునీత్…

Read More

ప్రపంచంలో రెండవ సంపన్న వ్యక్తిగా గౌతమ్ అదానీ..!!

భారతీయ బిలియనీర్, పారిశ్రామికవేత్త అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా అవతరించాడు.  ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం.. సెప్టెంబర్ 16, 2022 నాటికి అదానీ నికర విలువ $155.7 బిలియన్లుగా ఉంది. గతంలో కంటే అతని నికర ఆదాయం 4 శాతం($5.5 బిలియన్లు) పెరిగినట్లు జాబితా వెల్లడించింది. దాంతో అదానీ అమెజాన్ జెఫ్ బెజోస్‌ను స్థానాన్ని అధిగమించి రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచాడు.అతని కంటే ముందు…

Read More

దొరలను దొరకబుచ్చుకొని గఢీలను గడగడలాడించగలరు..

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ప్రత్యేకం .. ================= అలగా జనం ఏం చేయగలరు? కల కనగలరు ఐలమ్మలను కనగలరు!   అలగా జనం ఏం చేయగలరు? దొరలను దొరకబుచ్చుకొని గఢీలను గడగడలాడించగలరు!   అలగా జనం ఏం చేయగలరు? కలిసికట్టుగా కల కనగలరు!   అలగా జనం ఏం చేయగలరు? మహనీయుల కలలు కల్లలు కాకుండా కదంకదం కలపగలరు!…

Read More

షాతో శ‌ర‌ద్ ప‌వార్ ర‌హ‌స్య భేటి?

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ ర‌హ‌స్య భేటి ప్రాధా‌న్యం సంతరించుకుంది. భేటికి సంబంధించి ఎటువంటి విష‌యం బ‌య‌టికి రాలేదు. కానీ హొంమంత్రి అమిత్ షా ఆదివారం ఓ మీడియా స‌మావేశంలో విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు త‌నదైన శైలిలో ప్ర‌తి విష‌యం బ‌య‌టికి చెప్ప‌లేం క‌దా అని బ‌దులివ్వ‌డంతో ర‌క‌ర‌కాల ఊహ‌గానాలు వినిపిస్తున్నాయి. మ‌హ‌రాష్ట్ర హొంమంత్రి, ఎన్సీపీ నేత‌ అనిల్ దేశ్ ముఖ్ పై ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఈ భేటి జ‌రిగిన‌ట్లు ప్ర‌ధానంగా…

Read More

కాంగ్రెస్ పార్టీ ప్రకటనలపై(యాడ్) నిషేధం..

Telanganaelections2023: అధికార పార్టీల ఒత్తిడి కారణంగానే ఎన్నికల కమీషన్ కాంగ్రెస్ పార్టీ ప్రకటనలకు(యాడ్) లను నిషేధించిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.ఓడిపోతామని తెలిసి, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేసిన ఒత్తిడి కారణంగానే ఎన్నికల కమీషన్ ప్రకటనలను నిషేదిస్తూ నిర్ణయం తీసుకుందని తెలిపింది. అంతేకాదు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కాంగ్రెస్ ప్రకటనలను ఎన్నికల కమీషన్ నిషేదించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయితే కేవలం మీడియా ఛానెళ్లలో మాత్రమే ప్రకటనలను నిషేదించడంతో…

Read More

బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందూ దొందే: జె.పి.నడ్డా

Telanganaelections2023: తెలంగాణలో పోటీలో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దొందూ దొందే.. తోడు దొంగలని బీజేపీ జాతీయ అధ్యక్షులు జె.పి.నడ్డా ఆరోపించారు. కాంగ్రెస్ అంటే కరప్షన్, కొలాబిరేషన్.. బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి మేలు చేసుకోవడం తప్ప తెలంగాణకు చేసింది ఏమీ లేదని ఆయన అన్నారు. బీజేపీ నాయకత్వంలో భారత దేశంలోని అన్ని వర్గాల సంక్షేమానికి  తగు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. భారత దేశ అంతర్గత భద్రత పూర్తి స్థాయిలో మెరుగయ్యిందన్నారు. ప్రధాని మోదీ  నాయకత్వంలో భారత దేశం కొత్త…

Read More

గవర్నర్ చేతులమీదుగా రుద్రమదేవి కాంస్యవిగ్రహావిష్కరణ !

చందుపట్లలో రాణిరుద్రమ కాంస్యవిగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్ తమిళి సై సౌందరరాజన్. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ నకిరేకల్ మండలం చందుపట్లలో పర్యటించారు. చందుపట్లలో ఉన్న రాణీరుద్రమ మరణశాసనానికి గవర్నర్ పూలమాలలు వేసి గౌరవ వందనం చేశారు. అనంతరం రుద్రమ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహరాణి రుద్రమదేవి మరణ శాసనం చందుపట్లలో ఉందని తెలిసినప్పటినుంచి వీరగాథలు తెలుసుకోవాలని కుతుహులంగా ఉన్నట్లు గవర్నర్ తమిళి సై స్పష్టం చేశారు. కాకతీయుల సామ్రాజ్యాన్ని యావత్ భారతావానికి చాటిచెప్పి..ఆకాలంలోనే స్రీజాతి ఔనత్యానికి…

Read More

కేంద్ర బడ్జెట్ లో ఆర్వోబీ కి నిధులు కేటాయించాలి : పీసీసీ ప్రధాన కార్యదర్శి రఘువీర్

వికారాబాద్: కేంద్ర బడ్జెట్లో ఆర్వోబీ కి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు పీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి.  వికారాబాద్  జిల్లా పచ్చిమ ప్రాంత ప్రజలు..  రాజధానికి వెళ్ళాలన్న.. జిల్లా కేంద్రానికి రావాలన్న ప్రధాన రహదారి పై రైల్వే క్రాసింగ్  ఉండడం వలన ప్రజలకు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని వాపోయారు. స్థానిక ప్రజా ప్రతినిధులు.. సంబంధిత అధికారులు.. తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు.త్వరలో కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్…

Read More
Optimized by Optimole