ప‌వ‌న్ వారాహి యాత్ర‌పై జ‌న‌సేన కార్టూన్ ..వైసీపీ నేత‌ల‌ను ఆడుకుంటున్న నెటిజ‌న్స్‌

ఏపీలో రాక్షస పాల‌న అంత‌మే ల‌క్ష్యంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేప‌ట్ట‌నున్న వారాహి యాత్ర‌కు స‌ర్వం సిద్ధ‌మైంది. అన్న‌వ‌రం స‌త్య‌నార‌య‌ణ స్వామి దేవ‌స్థానంలో పూజ కార్య‌క్ర‌మాల అనంత‌రం క‌త్తిపూడిలో నిర్వ‌హించనున్న బ‌హిరంగ స‌భ వేదిక సాక్షిగా జ‌న‌సేనాని ఎన్నిక‌ల శంఖ‌రావం పూరించ‌నున్నారు. అటు బ‌హిరంగ స‌భ‌కు ఏపీ వ్యాప్తంగా జ‌న‌సైనికులు భారీ సంఖ్య‌లో త‌ర‌లిరానున్న‌ట్లు జ‌న‌సేన నాయ‌కులు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. దీంతో ప‌వ‌న్ స‌భ‌పై రాజ‌కీయ నిపుణులతో పాటు యావ‌త్ ఏపీ ప్ర‌జ‌లు ఆస‌క్తితో ఎదురుచూస్తున్నారు….

Read More

Telangana: కేసీఆర్ ఫోటోతో జనంలోకి కవిత..!

హైదరాబాద్: తెలంగాణ జాగృతి పేరిట కవిత సరికొత్త ప్రయోగాలకు సిద్ధమయ్యారు.స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో క్షేత్ర స్థాయిలో జాగృతి బలోపేతం తో పాటు ప్రజా సమస్యలే ఎజెండాగా సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన ప్రజాహిత పథకాలను కేంద్రంగా చేసుకొని, కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణను కవిత ఇప్పటికే సిద్దం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా…

Read More

మునుగోడు లో ప్రచారాన్ని ముమ్మరం చేసిన బిజెపి..

మునుగోడులో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. గడప గడపకు ప్రచారం పేరిట   బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేపట్టారు. ప్రచారంలో భాగంగా బీజేపీ నేతలు అధికార పార్టీ పై విమర్శల దాడి చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా  సీఎం కేసిఆర్.. మంత్రులను నియోజక వర్గానికి పంపించి ప్రజలకు తాగుడు పొసే నీచమైన సంస్కృతికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. రాజ గోపాల్ రాజీనామ దెబ్బకు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,నేతలు గ్రామాల్లో ఇళ్ళముందు పడిగాపులు కాస్తున్నారని ఎద్దేవా…

Read More

కోల్ కతాకు బెంగుళూరు షాక్.. ఐపీఎల్ 2022లో బోణీ!

ఐపీఎల్ 15వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. గత మ్యాచ్లో 200 పరుగుల చేసి ఓటమిపాలైన ఆ జట్టు.. గురువారం కోల్కతాతో జరిగిన మ్యాచ్లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించి 3 వికెట్లతో తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్ కతా జట్టు.. రాయల్ చాలెంజర్స్ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 128 స్వల్ప స్కోర్ కు ఆలౌట్ అయ్యింది. ఆ జట్టులో ఆల్ రౌండర్…

Read More

Actress: krithishetty Mesmerizing photos viral

Krithishetty : ఉప్పెన సినిమాతో మోస్ట్ క్రేజిస్ట్ హీరోయిన్ గా మారిన కృతి శెట్టి టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం ఈ భామ ఫోకస్ కోలీవుడ్ పై పడింది. తాజాగా ఈ అమ్మడుకి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Insta  

Read More

సీఎం పర్యటన ఉంటే బాధితులకు వైద్య సేవలు నిలిపివేస్తారా: నాదెండ్ల మనోహర్

తెనాలి: తెనాలిలో సీఎం జగన్ పర్యటనపై జన సేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు.సీఎం పర్యటన ఉంటే ప్రమాద బాధితులకు ఆసుపత్రిలో సేవలు నిలిపివేస్తారా? అని ప్రశ్నించారు. విద్యుత్ సరఫరా ఆగిపోయినందున ప్రమాద బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందించే అవకాశం లేదని చెప్పడంతో మూడు నిండు ప్రాణాలు బలైపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం సభ కోసం తరలిస్తున్న భారీ జనరేటర్ వాహనాన్ని గరువుపాలెం దగ్గర ఆటో ఢీ కొని ముగ్గురు…

Read More

Nikhil Siddharth: మూవీ రివ్యూ.. నిఖిల్ హిట్ కొట్టినట్టేనా..?

Nikhil Siddharth: కార్తికేయ సిరీస్ తో నిఖిల్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత భారీ హైప్ తో వచ్చిన  స్పై డిజాస్టర్ టాక్ తో సరిగ్గా ఆడలేదు. దీంతో చాలా గ్యాప్ తీసుకున్న నిఖిల్  అప్పుడు ఇప్పుడో ఎప్పుడో  అంటూ శుక్రవారం ప్రేక్షకులు ముందుకొచ్చారు. దివ్యాంశ కౌశిక్, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను సుధీర్ వర్మ తెరకెక్కించాడు. ఇంతకు ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..! కథ: కథలోకి వస్తే…..

Read More

Telangana : కోదండరామ్‌ చట్టసభకు నామినేట్‌ కాలేకపోవడం తెలుగునాట కులం గొప్పతనాన్ని చెబుతోంది..!

Nancharaiah merugumala senior journalist: కాంగ్రెస్‌ రెడ్డి సీఎం వస్తేనేగాని ఎం.కోదండరామ్‌ గారు చట్టసభకు నామినేట్‌ కాలేకపోవడం తెలుగునాట కులం గొప్పతనాన్ని చెబుతోంది!రెండక్షరాల తోకను పాతికేళ్ల క్రితమే తీసేసినా అదే ఆయనను పెద్దల సభకు పంపిస్తోంది! పూర్వ మార్క్సిస్టు, పౌరహక్కుల సంఘం మాజీ నేత, తెలంగాణ ఉద్యమ నాయకుడు డాక్టర్‌ ముద్దసాని కోదండరామ్‌ రెడ్డి గారు 2014లోనే టీఆరెస్‌ నేత, నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుగారి సంపూర్ణ మద్దతుతో రాజ్యసభకు ఎన్నికకావాల్సింది. మారిన పరిస్థితుల్లో…

Read More
Optimized by Optimole