BRS: పార్టీ ఫిరాయింపుల పై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు..

కవీందర్ రెడ్డి (పొలిటికల్ అనలిస్ట్):  పార్టీ ఫిరాయించే వాళ్ళ గురించి వాళ్ళను చేర్చుకునే వాళ్ళ గురించి మాట్లాడే అర్హత తెరాస కు అందులోని నాయకులకు లేదు ప్రజలకు మాత్రమే ఉంది. 2019 లో గెలిచిన తరువాత బ్రహ్మాండమైన మెజారిటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎమ్యెల్యేలను చేర్చుకున్నారు. ఇప్పుడు 64 మంది మాత్రమే ఉన్న కాంగ్రెస్ ఊరుకోదు కదా అదే పని చేస్తోంది. ఉదాహరణకు కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు ఓడిపోయిన తరువాత కాంగ్రెస్ నుండి గెలిచిన హర్షవర్ధన్ రెడ్డిని…

Read More

literature: రచయితలై బతికి బట్టకడదామనేనా?

విశీ( సాయి వంశీ):  (Note) : ఇది సరదాగా రాసిన పోస్టు. ఇది ఎవర్నీ ఉద్దేశించింది కాదు. చదివి సరదాగా నవ్వుకోండి…. అని నేనంటే అచ్చంగా నమ్మేరు! అలా ఏమీ లేదు. ఇది సీరియస్‌గా రాసిందే. నాతోసహా కొంతమంది స్వీయ అనుభవాలు విని రాసింది. మనకు ‘రచయిత’ అని పేరు రావడమూ, మన ఇంటిని పోలీస్‌స్టేషన్‌కు అద్దెకివ్వడమూ ఒక్కలాంటివే! వేళాపాళా లేని అనేక విషయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అనేక ఊహాగానాలు మన మీద చెలరేగుతూ ఉంటాయి….

Read More

Poetry: ‘ నిశ్శబ్దం ‘..నెమ్మదిగా పాకుతోంది..!

Panyala jagannathdas:  నిశ్శబ్దం.. రాత్రి తెరలను దించిన చేయి కాంతిని నిశితంగా చూస్తూ పకాలుమని నవ్వుతోంది. సీసాలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నదేమిటి? పరచుకున్న మబ్బు, కాసింత వెలుగు. చీకటి కనుగుడ్లను చీల్చుకుని దూసుకెళ్లిన బాణం ధవళ చిహ్నాలను విడిచిపెట్టింది. కిటికీకి ఆవల రాత్రి తెర మీద ఒక ఉల్క నెమ్మదిగా పాకుతోంది. — కజక్‌ మూలం: అర్దక్‌ నుర్గాజ్‌ స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు

Read More
tdp,janasena,bjp,

APpolitics: వై నాట్‌ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి?

APpolitics:   ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ‘వై నాట్‌ 175’ నినాదం ఎత్తుకున్నాకా ప్రతి విషయాన్ని ‘వై నాట్‌’ కోణంలోనే విశ్లేషించాల్సి వస్తోంది. సింహం సింగిల్‌గానే వస్తుంది. ఎన్ని పార్టీలు కలిసినా, ఎంతమంది కలిసి వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొంటాం అంటూ ఎప్పుడూ గంభీరంగా పలికే వైఎస్‌ఆర్‌సీపీ నేతలు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిగా ఏర్పడడంతో ఉలిక్కిపడుతున్న తీరు చూస్తుంటే ‘వై నాట్‌ 175’ నినాదం మేకపోతు గాంభీర్యమని చెప్పకనే చెబుతున్నాయి.  ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవడమన్నది సర్వసాధారణం. అంతిమంగా ఎవరు గెలిచారు..?…

Read More

Nalgonda: చిరంజీవి _ రామ్ చరణ్ యువత అధ్వర్యంలో ఘనంగా చరణ్ జన్మదిన వేడుకలు..

RamcharanBirthday:   మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ పుట్టిన రోజు వేడుకలు నల్లగొండ జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఘనంగా  జరిగాయి . ఈ సందర్భంగా పట్టణంలోని  భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం రెడ్ క్రాస్ భవన్ లో ఏర్పాటు చేసిన  రక్తదాన శిబిరంలో.. పలువురు చిరంజీవి, రామ్ చరణ్ అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో భాగంగా  చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు అలుగుబేల్లి రామిరెడ్డి మాట్లాడుతూ.. చిరంజీవి ,…

Read More

kavitha: తీహార్ జైలుకు ఫస్ట్ కవిత.. ఆమెకు సాటిరారు మరెవ్వరు..!!

liquorscam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాజీ సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితకు రౌస్ రెవెన్యూ కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. మధ్యంతర బెయిల్  కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ జరిపిన కోర్టు  ఆమెకు ఏప్రిల్ 9 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.   ఆమెను ఈడీ అధికారులు తీహార్ జైలుకు తరలించారు. దీంతో   తెలంగాణ ఏర్పడిన తర్వాత తీహార్ జైలుకు వెళ్లిన ఫస్ట్ పోలిటిషియన్ గా   ఎమ్మెల్సీ కవిత అంటూ…

Read More

Rangamaarthaanda : బ్రహ్మానందం ‘చక్రపాణి’ పాత్ర తెలుగు ప్రేక్షకులు కలకాలం గుర్తుపెట్టుకుంటారు..!

విశీ( సాయి వంశీ) :  మలయాళ సినీరంగంలో సలీమ్ కుమార్ అనే నటుడు ఉన్నారు. హాస్యానికి ట్రేడ్ మార్క్. 41 ఏళ్ల వయసులో ఆయన చేత ‘ఆదామింటె మగన్ అబు’ అనే సినిమాలో ప్రధాన పాత్ర చేయించారు దర్శకుడు సలీమ్ అహ్మద్. ఆయన పక్కన జోడీగా జరీనా వాహబ్. దర్శకుడిగా సలీమ్ అహ్మద్‌కు అదే తొలి సినిమా. హాస్యనటుడిగా పేరు పొందిన వ్యక్తి చేత అంత బరువైన పాత్ర చేయించాలని ఆయన అనుకోవడం నిజంగా సాహసమే! కన్నడ…

Read More
Optimized by Optimole