Rtv: ఆర్టీవీ పై యురొ ఎక్సిమ్ బ్యాంకు 100 కోట్ల పరువునష్టం దావా..!

Rtv prakash: .ఆర్ టీవీ ఎడిటర్ అండ్ పబ్లిషర్ వెలిచేటి రవి ప్రకాష్ కు బిగ్ షాక్ తగిలింది. తన క్లయింటు పై తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు గాను లండన్ కు చెందిన యూరో ఎక్సిమ్ బ్యాంకు రవి ప్రకాష్ కు లీగల్ నోటీసులు జారీ చేసింది. పలు టెండర్లలో భాగంగా నిర్మాణ పనులను దక్కించుకున్న మేఘ ఇంజనీరింగ్ సంస్థపై ఆర్టీవీలో తప్పుడు కథనాలు ప్రసారం చేశారు. దీంతో కథనాల వలన తమ కంపెనీ కి…

Read More

రామ మందిర నిర్మాణానికి జనసేనాని భారీ విరాళం!

అయోధ్య రామమందిరం నిర్మాణానికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూ. 30 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు తిరుపతి లో రాష్ట్ర ఆర్.ఎస్.ఎస్. ముఖ్యులు శ్రీ భరత్ జీ గారిని కలిసి చెక్కును అందజేశారు. అతనితో పాటు వ్యక్తిగత సిబ్బంది సైతం ఆలయానికి విరాళమిచ్చారు( రూ. 11000) . ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బీజేపీ నాయకులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తిరుపతి ఉప ఎన్నిక…

Read More

శ్రీరాముని పై టిఆర్ఎస్ నేత అనుచిత వ్యాఖ్యలు!

తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ , టిఆర్ఎస్ నేత పిడమర్తి రవి శ్రీరాముని పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. శనివారం కరీంనగర్లోని ప్రజా సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పరిరక్షణ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత రెండు రోజుల నుండి చందాల దందా మొదలైందని.. అయోధ్య రామ మందిర నిర్మాణ విరాళాల కోసం బిజెపి నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో దేశంలో జై భీమ్ _ జై శ్రీరామ్…

Read More

చిత్తూరులో ఏపార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయంటే..?

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా న‌డుస్తోంది. గ‌త‌ ఎన్నిక‌ల మాదిరి 2023 ఎన్నికల్లో జిల్లాపై ప‌ట్టుసాధించాల‌ని అధికార వైసీపీ భావిస్తుంటే.. రానున్న ఎన్నిక‌ల్లో త‌మ స‌త్తా ఏంటో చూపించాల‌ని క‌సితో ఉంది. ప్ర‌స్తుత రాజ‌కీయ పరిస్థితులు.. ప్ర‌జాభిప్రాయం అనుగుణంగా …ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఏపార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో తెలుసుకుందా.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా టీడీపీ అధినేత చంద్రాబాబు సొంత జిల్లా. టీడీపీ పార్టీకి కంచుకోట‌. కానీ 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ గాలిధాటికి సైకిల్ పార్టీ…

Read More

ఆకాశానికి విల్లుఎక్కు పెట్టిన ప్రభాస్ .. అదిరిపోయిదంటూ డార్లింగ్ అభిమానులు రచ్చ..!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్. రామాయణం ఇతిహాసం ఆధారంగా  ఈ సినిమాను 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.   రాముడిగా ప్రభాస్ సీతా పాత్రలో కృతిసనన్ కనిపించనున్నారు. ఇప్పటికే దసరా కానుకగా చిత్ర టీజర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం  ప్రకటించింది. ఈనేపథ్యంలోనే  డార్లింగ్ అభిమానుల కోసం ప్రత్యేకంగా టీజర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. మోకాళ్లపై కూర్చుని విల్లు ఆకాశానికి ఎక్కుపెట్టినట్లు…

Read More

ఒలంపిక్స్ అథ్లెటిక్స్ లో భారత్ 100 ఏళ్ల స్వర్ణం సాకారం!

ఒలంపిక్స్ అథ్లెటిక్స్ లో.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వంద ఏళ్ళ భారత్ కలను నెరవేర్చాడు యువ అథ్లెట్ నీరజ్ చోప్రా. జావెలిన్​ త్రో ఫైనల్లో గెలిచి.. మువ్వన్నెల పతాకానికి పసిడి కాంతులద్దాడు. మొత్తంగా టోక్యో ఒలంపిక్స్ లో భారత అథ్లెట్లు ఈసారి గొప్ప ప్రదర్శన చేశారు. దీంతో ఓ స్వర్ణం.. రెండు రజతాలు.. నాలుగు కాంస్యాలు భారత్ ఖాతాలో చేరాయి. టోక్యో ఒలంపిక్స్ లో సరికొత్త చరిత్రను లిఖించిన నీరజ్‌ పై ప్రశంసల వర్షం…

Read More

‘‘యువగళమా .. జనగళమా’’ పాద‌యాత్ర‌పై విశ్లేష‌ణ‌..!!

Yuvagalam:  “ప్రతీ యాత్రకు ఒక లక్ష్యం ఉంటుంది. ఏ రాజకీయపార్టీ అయినా, రాజకీయ నాయకుడైనా ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి, వారితో మమేకమవ్వడానికి చేపట్టే ఏ కార్యక్రమాన్నైనా అభినందించాల్సిందే. విద్యార్థులు లైబ్రరీకి వెళ్లి జ్ఞానం పొందినట్లే, రాజకీయపార్టీలు, నాయకులు, కార్యకర్తలు వివిధ యాత్రల ద్వారా ప్రజలతో మమేకం అవడం వల్ల క్షేత్రస్థాయిలో ప్రజల ఆకాంక్షలు తెలిసివస్తాయి. ఇది సమాజానికి ఏంతో మేలు చేస్తుంది”  తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి, మాజీ మంత్రి శ్రీ నారాలోకేష్‌ జనవరి 27 వ తేదీన…

Read More

చిచ్చులు పెట్టే ముఖ్యమంత్రి మనకెలా మేలు చేస్తారు: నాదెండ్ల మనోహర్

Janasena: సమాజం ను కులాల వారీగా చీల్చితే, తనకు ఓట్లు పడతాయి అని భావించి పచ్చని కోనసీమలో చిచ్చు పెట్టించిన ముఖ్యమంత్రి పాలన రాష్ట్రంలో కొనసాగుతోందన్నారు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్  నాదెండ్ల మనోహర్. ప్రజల్లో చిచ్చు పెట్టడం కోసం క్యాబినెట్ లోని సహచర మంత్రి, తన పార్టీ శాసనసభ్యుడు ఇళ్లను తగులబెట్టించిన పెద్ద మనిషి మనకు ఎలా మంచి చేస్తాడనేది ప్రజలంతా ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వనరులు మింగేసే కుటుంబాలు.. ఏ పని అయినా చేస్తే…

Read More
Optimized by Optimole