భూలోక స్వర్గం “జాపాలి తీర్ధం” ..! ఎక్కడో తెలుసా?
Japaliteerdham: తిరుమల గిరుల్లో ప్రతి అణువు ఆధ్యాత్మికం,ఆహ్లాదకరం గానే ఉంటుంది.తిరుమల అడవుల్లో భూలోక స్వర్గం లాంటి ప్రాంతం జాపాలి తీర్ధం.తిరుమల కు 6 కి.మీ.దూరం లో అటవీ ప్రాంతంలో ఉండే జాపాలి తీర్ధం లో వెలసిన ఆంజనేయ స్వామి వారి గురించి తెలుసుకుందాం. మనం అందరం తిరుపతి వెంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు ప్రతి సంవత్సరం వెళుతునేఉంటారు.కాని తిరుమల అతి దగ్గర లో ఉండే అతి చారిత్రక,ఆధ్యాత్మిక ప్రాంతం జాపాలి తీర్ధం చూసిన వారు తక్కువ మంది అనేచెప్పాలి….
కనుమ స్పెషల్ ముగ్గులు…
Kanuma Festival: (జె. నిర్మల మోటకొండూరు మం.గ్రా యాదాద్రి భువనగిరి జిల్లా) (బి ఆరాధ్య వీటి కాలనీ నల్లగొండ)
కనుమ స్పెషల్ ముగ్గులు( 2024)…
Kanuma festival: ( విజయ లక్ష్మి అలియాస్ ( చిట్టి)) ( కుంకుడు పాముల, నార్కట్ పల్లి)
కనుమ పండగ (ముగ్గులు స్పెషల్)..
Sankrantimuggulu: (Chamakuri sravani…V.. Urlugonda,M..mothey,D..suryapeta) (తనుశ్రీ, నల్లగొండ) (Drushyasri, kuntluru, Hayathnagar)
కనుమ పండుగ విశేషాలు…!!
Prabhalavenkatarajesh: సంక్రాంతి మూడోరోజు కనుమ. ఈ ప్రకృతిలో మనతో బాటు జీవించే పశు పక్ష్యాదుల ఉనికిని గుర్తించి గౌరవించటమే కనుమ పండుగ ఉద్దేశం. కొన్ని ప్రాంతాల్లో దీన్ని పశువుల పండుగ అంటారు. మనది వ్యవసాయిక దేశం గనుక మన జీవనంలో పశువులూ ఒక భాగం. ఆదినుంచీ పశువులను జంతువులుగా గాక సంపదగా, దైవాలుగా భావించే సంప్రదాయం మనది. వృషభాన్ని ధర్మానికి ప్రతీకగా, పరమేశ్వరుని వాహనమైన నందీశ్వరునిగానూ , గోవును మాతృ స్వరూపంగా, సర్వ దేవతా సమూహానికి చిహ్నంగానూ…
Ayyappaswamy: మకర జ్యోతి దర్శనం..పరవశించిపోయిన అయ్యప్ప భక్తులు..
Makara Jyothi:శబరిమలలో మకర జ్యోతి ఈరోజు దర్శనం ఇచ్చింది. పొన్నంబలమేడు పర్వత శిఖరాల్లో నుంచి భక్తులకు మూడు సార్లు మకరజ్యోతి కనిపించింది. జ్యోతి దర్శనం కాగానే స్వామియే శరణం అయ్య ప్ప నామస్మరణతో శబరిమల సన్నిధానం మార్మోగింది. జ్యోతి దర్శనంతో భక్తులు ఆనంద పరవశానికి లోనయ్యారు.జ్యోతి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శబరి మల తరలివచ్చారు. అయ్యప్ప భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలా డాయి. మకర సంక్రాంతి పర్వదినాన జ్యోతి రూపంలో…
Kanuma: కనుమ పండగ “పశువుల పండుగ”..
Prabhalavenkatarajesh: కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశుపక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పని చేసిన ఆవులను , ఎద్దులను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు. పశువుల పండుగ: ముఖ్యంగా చిత్తూరుజిల్లా , అందులో పాకాల మండలంలోని వల్లివేడు గ్రామ పరిసర అన్ని పల్లెల్లో ఈ…