కాపులకు ఏఏ ముఖ్యమంత్రులు ఎంత మేలు చేశారో లెక్క ఎప్పటికి తేలేను?

Nancharaiah merugumala:( senior journalist) ==================== ఏపీ రాజకీయాల్లో కాపు నేతలే కులం ప్రస్తావన ఎందుకు ఎక్కువగా తెస్తున్నారు? కాపులకు ఏఏ ముఖ్యమంత్రులు ఎంత మేలు చేశారో లెక్క ఎప్పటికి తేలేను? రాజకీయ–సామాజిక అశాంతి ఒక్క కాపుల్లోనే ఎందుకు ఎక్కువవుతోంది? దీర్ఘకాలిక అసంతృప్తి ‘కాపునాడు’ రాష్ట్రం ఏర్పాటు డిమాండుకు దారితీయదా? …………………………………………………………………………………….. మొన్న శుక్రవారం గుంటూరు జిల్లా మాజీ మంత్రి, బీజేపీ ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారి మాటలు విన్నాక అఖిలాంధ్ర ప్రజానీకానికి…

Read More

ఏపీలో ఎమ్మెల్సీ సీటు కోసం జ‌ర్న‌లిస్టుల కుస్తీ..?

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు నోటిఫికేషన్ విడుద‌లైంది. పోటిచేసే అభ్య‌ర్థుల‌తో పాటు ఆశావాహుల సంఖ్య భారీగా క‌నిపిస్తోంది.  గవర్నర్ కోటా లేదా శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీలుగా.. తమకు  అవకాశం కల్పించాలని.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌ధాన తెలుగు చాన‌ళ్ల‌లో ప‌నిచేస్తున్న ఇద్ద‌రు మహిళా జ‌ర్న‌లిస్టులు  ఎమ్మెల్సీ సీటు కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలిసింది. వీరేకాక రిటైరైన‌  జ‌ర్న‌లిస్టులు.. జ‌గ‌న్ సొంత మీడియాలో ప‌నిచేస్తున్న ఉన్న‌తస్థాయి వ్య‌క్తి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా పనిచేస్తున్న పేరున్న జ‌ర్న‌లిస్ట్ సైతం టికెట్ కోసం…

Read More

పార్టీ స‌భ్య‌త్య న‌మోదు ఓభావోద్వేగ ప్ర‌యాణం : నాదెండ్ల మనోహర్

జనసేన క్రియాశీలక సభ్యత్వం అనేది ఓ భావోద్వేగ ప్రయాణమ‌న్నారు ఆపార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల  మనోహర్. జనసేన పార్టీలో సభ్యులంతా ఒకే కుటుంబం అని చాటి చెప్పే గొప్ప ప్రయత్నమ‌ని కొనియాడారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే జనసేన క్రియాశీలక సభ్యులు.. కష్టాల్లో ఉంటే ఆర్థికంగా చేయూతనివ్వాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సంకల్పించడం అభినంద‌నీయ‌మ‌ని తెలిపారు.క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం పండగలా జరగడం.. ప్రతి ఒక్కరూ పాలుపంచుకునేందుకు ముందుకు రావడం గొప్ప విజయమ‌ని నాదెండ్ల…

Read More

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మొండిచేయి :ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు

కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మొండిచేయి చూపారన్నారు ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. ఎపీకి ప్రత్యేక హోదా అంశంగానీ, విభజన చట్ట హామీల అమలుకు చర్యలుగానీ ఈ బడ్జెట్‌లో లేకపోవడం విచాకరమ‌న్నారు.వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి నిధుల కేటాయింపు లేదని మండిప‌డ్డారు. పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణాలకు నిధుల ఊసే లేదన్నారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌పట్ల చిన్నచూపుతో వ్యవహరిస్తోంది రుద్రరాజు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

Read More

రాజ్యాంగాన్ని గౌరవించలేని వ్యక్తులు ముఖ్యమంత్రి పదవికి అనర్హులు: రఘురామ

ప్రత్యేక హోదా, బడ్జెట్ ప్రొవిజన్ ను సాకుగా చూపెట్టి .. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్ని గుమ్మాల ఎక్కి దిగిన ప్రయోజనం శూన్యమన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ కు సహకరించే అవకాశమే లేదని కుండబద్దలు కొట్టారు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. వైయస్ అవినాష్ రెడ్డిని విచారించిన తరువాత తాడేపల్లి ప్యాలెస్ లోని అతి కీలకమైన వ్యక్తికి నోటీసులు జారీ చేసినట్లు సాక్షి…

Read More

హిందూ దేవతలను కించ పరిస్తే సహించేది లేదు: జనసేన పవన్

సెక్యూలరిజం ముసుగులో హిందూ దేవతలను కించపరిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 74 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా  మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ శ్రేణులకు పవన్ దిశానిర్దేశం చేశారు. అన్ని మతాలను సమానంగా చూసే దృక్పధం ప్రతి ఒక్కరూ అలవరచు కోవాలని పిలుపునిచ్చారు. ఒక మతం వారిని పదే పదే అవమానపరిస్తే…వారి మనోభావాలు దెబ్బతింటున్నాయని జన సేనాని మండిపడ్డారు. కాగా ఇటీవల హిందు దేవతల మీద దూషణలు…

Read More

ఎస్సీ, ఎస్టీలకు పథకాల కోత తగునా?

సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం సాధించాలనీ, స్థితిగతులలోనూ, అవకాశాలలోనూ ఉన్న అంతరాలను తొలగించాలని బలహీనవర్గాలైన ఎస్సీ, ఎస్టీల విద్యా, ఆర్థిక అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మన రాజ్యాంగం స్పష్టంగా చెప్తోంది. తరతరాలుగా అంటరానితనానికి, వెనుకబాటుతనానికి, పెత్తందారీ శక్తుల దోపిడికి గురైన ఎస్సీ, ఎస్టీల సాధికారత కోసం 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో రాజ్యాంగానికి అనుగుణంగా అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రక్షణ చట్టాలు, సంక్షేమ, అభివృద్ధి పథకాలను రూపొందించుకుంటూ వచ్చాయి….

Read More

సిఐడి మాజీ చీఫ్ అక్రమ వసూళ్లపై విచారణ జరిపించాలి: ఎంపీ రఘురామ

సిఐడి మాజీ చీఫ్ బలవంతపు అక్రమ వసూళ్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణ జరిపించి… దోషులను శిక్షిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగంలో రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించిన తులసి, డాక్టర్ ఆనంద్, నాగరాజులు ఎవరని ఆయన ప్రశ్నించారు. వ్యాపార సంస్థలపై సిఐడి అధికారులు కేసులు నమోదు చేయగానే.. ఆ సంస్థల యాజమాన్యాలను ఎందుకు కలిశారని నిలదీశారు. అగ్రిగోల్డ్, అభయ గోల్డ్, ఇతర ఆర్థిక నేరాల…

Read More

నిన్న గౌతమ్ సావాంగ్..నేడు సునీల్.. నెక్స్ట్ ఎవరో..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఆక‌స్మిక బ‌దిలీపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ తెర‌పైకి వ‌చ్చింది.. మొన్న సుబ్రమణ్యం …నిన్న గౌతమ్ సావాంగ్..నేడు సునీల్ నెక్స్ట్ ఎవరో..? అన్న చ‌ర్చ అధికార‌, రాజ‌కీయ వ‌ర్గాల్లో న‌డుస్తోంది. ఎన్నిక‌ల‌కు ఏడాది గ‌డువు ఉండ‌టం.. ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌చారంలో దూకుడు పెంచ‌డం.. ఇంటా బ‌య‌టా జ‌గన్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు పెర‌గ‌డం చూస్తుంటే.. సీఐడీ చీఫ్ ల బ‌దిలీల వెన‌క బ‌ల‌మైన కార‌ణం ఉండ‌వ‌చ్చ‌ని రాజ‌కీయ నిపుణులు అభిప్రాయం. కాగా సునీల్ కుమార్…

Read More

Ycp ప్రభుత్వ ఆర్డినెన్సు హర్షం: గిడుగు రుద్రరాజు

ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక చట్టాన్ని పొడిగిస్తూ ycp ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకే ప్రభుత్వం ఈ ఆర్డినెన్సు ఇచ్చిందన్న ఆయన.. ఇది దళిత గిరిజన శక్తుల పోరాట విజయమని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో..”ఎస్సీ ఎస్టీ స్పెషల్ డవలప్మెంట్ ఫండ్” పేరుతో కట్టుదిట్టమైన చట్టం తీసుకురావడం తోపాటు.. ఎస్సీ ఎస్టీ లకి కేటాయించే నిధులను దారి మల్లించకుండా కఠిన…

Read More
Optimized by Optimole