IndiraGandhi: అరశతాబ్ది కిందే విత్తులు చల్లిన నాయకత్వం..!

IndiraGandhi: అరశతాబ్ది కిందే విత్తులు చల్లిన నాయకత్వం..!

IndiraGandhi Birthanniversary: ఆ రోజు ఆమె స్వరం పర్యావరణ విశ్వగానమై పలికింది. ప్రకృతికి సరికొత్త భరోసాగా ధ్వనించింది. సౌరమండలంలోని ఏకైక జీవగ్రహం పుడమికి వినూత్న ఆశై పల్లవించింది. భారత చారిత్రక, ఆధ్యాత్మికమైన పర్యావరణ వారసత్వ సంస్కృతి-సుసంపన్నతకు రాయబారిగా నిలిచింది. ఇవాళ విశ్వమంతా…
pottisriramulu: పొట్టి శ్రీరాములు మృతికి కారకులెవరు?

pottisriramulu: పొట్టి శ్రీరాములు మృతికి కారకులెవరు?

Nancharaiah merugumala senior journalist: పొట్టి శ్రీరాములు మృతికి కారకులెవరు? ఆ ‘పాపమే’ ఉమ్మడి ఏపీని 62 ఏళ్లకు చంపేసిందా? దేశ రాజధాని ఢిల్లీలో పొరుగు రాష్ట్రం రాజస్థాన్‌కు చెందిన తోటి వైశ్య ప్రముఖులు బిర్లాలు నిర్మించిన భవన ప్రాంగణంలో జాతిపిత…
Kodi Ramakrishna: గుండెపోటు అనంతరం నాన్న కోడి రామకృష్ణ అడిగిన మొదటి ప్రశ్న..

Kodi Ramakrishna: గుండెపోటు అనంతరం నాన్న కోడి రామకృష్ణ అడిగిన మొదటి ప్రశ్న..

డాక్టర్ వైజయంతి పురాణపండ: (జులై 23 కోడి రామకృష్ణ జయంతి) " ఇల్లు… షూటింగ్… రెండే ఆయన లోకం  ఎక్కడికి వెళ్లినా నేనే ఎదురు రావాలి ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె దివ్య" చలన చిత్ర రంగాన్ని మించి ప్రజలను…
రాజీవ్‌ గాంధీని  ‘చోర్‌’ అంటూ ఓ రేడియో కార్యక్రమంలో పాటలు పాడారు!

రాజీవ్‌ గాంధీని ‘చోర్‌’ అంటూ ఓ రేడియో కార్యక్రమంలో పాటలు పాడారు!

Nancharaiah merugumala senior journalist: రాజీవ్‌ గాంధీని మీడియా మొదట ‘మిస్టర్‌ క్లీన్‌’ అంటే పిల్లలు మాత్రం మూడేళ్ల తర్వాత ‘చోర్‌’ అంటూ ఓ రేడియో కార్యక్రమంలో పాటలు పాడారు! మా తరం కన్నా పన్నెండేళ్లు పెద్దవాడైన రాజీవ్‌ గాంధీ 1984…
జగ్జీవనరామ్‌  కాంగ్రెస్‌ వదిలి రావడంతోనే జనతా పార్టీకి మంచి ఊపు వచ్చింది!

జగ్జీవనరామ్‌ కాంగ్రెస్‌ వదిలి రావడంతోనే జనతా పార్టీకి మంచి ఊపు వచ్చింది!

Nancharaiah merugumala senior journalist:  'ఎమర్జెన్సీ తర్వాత జరిగిన లోక్‌ సభ ఎన్నికల ముందు జగ్జీవనరామ్‌..కాంగ్రెస్‌ వదిలి రావడంతోనే జనతా పార్టీకి మంచి ఊపు వచ్చింది!' కాంగ్రెస్‌ ‘దిగ్గజ’ నేతలు నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ కేబినెట్లలో కేంద్ర మంత్రిగా పనిచేసిన బిహార్‌…
యువత  దేశభక్తిని బాల్యం నుంచే అలవరుచుకోవాలి:  జేడి  లక్ష్మీనారాయణ

యువత  దేశభక్తిని బాల్యం నుంచే అలవరుచుకోవాలి:  జేడి లక్ష్మీనారాయణ

నల్గొండ:యువత  దేశభక్తిని బాల్యం నుంచే అలవరుచుకోవాలని హితవు పలికారు  సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. నల్లగొండలో జనగణమన ఉత్సవసమితి ఆధ్వర్యంలో జనగణమణ నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమ  ద్వితీయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా నేతాజీ…
గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తాం : బండి సంజయ్

గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తాం : బండి సంజయ్

ఛత్రపతి శివాజీ స్పూర్తితో 2023లో తెలంగాణ లో హిందూ రాజ్య స్థాపన చేసి తీరుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. శివాజీ జయంతి సందర్భంగా బోరాబండ డివిజన్ ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఎనభై శాతం మంది హిందువులున్న…