నేనూ కాపోడినే: సీఎం కేసీఆర్

Nancharaiah merugumala senior journalist:    “నేనూ కాపొడినే..   కరీంనగర్ లో కేసీఆర్ వెల్లడిసకల కాపు సోదరసోదరీమణులకూ చల్లని మాటిది” ‘నేనూ కాపోడినే,’ అని సోమవారం కరీంనగరు ఎన్నికల సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెల్లడించారు. మున్నూరు కాపు మంత్రి గంగుల కమలాకర్ గెలుపు కోసం బీఆరెస్ అధినేత ప్రచారం చేస్తూ, ‘ నేనూ కాపోడినే. నేనూ వ్యవసాయం చేస్తన్నా. కాపోడిగా రైతు కష్టం నాకు తెల్సు,’ అని తెలంగాణ సీఎం బహిరంగంగా ప్రకటించడం…

Read More

Telanganaelections: కేసీఆర్‌ నిజంగా కొత్త చరిత్ర రాసేశారా?

Nancharaiah merugumala senior journalist :(పోలింగ్‌ ముందు పార్టీ అభ్యర్థులకు రహస్యగా కోట్లాది రూపాయలు పంపే ఈ రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ రాకుండానే బీ–ఫాంతోపాటు రూ.40 లక్షల చెక్కులు పింపిణీ చేసిన కేసీఆర్‌ నిజంగా కొత్త చరిత్ర రాసేశారా?) ===================== పార్టీ అభ్యర్థులకు బీ–ఫాం ఇచ్చిన కొన్ని రోజులకు గుట్టుచప్పుడు కాకుండా, అత్యంత రహస్యంగా పది కోట్ల వరకూ పంపించే నేతలున్న దేశంలో… బీఆరెస్‌ అసెంబ్లీ కాండిడేట్లకు ప్రతి ఒక్కరికీ బీ–పారంతోపాటు రూ.40 లక్షల చెక్కులు పంపిణీ…

Read More

Telangana: బీఆర్ఎస్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు చిచ్చు.. తెరపైకి ఉద్యమ కారులు…

Telanganapolitics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు ముంచుకొస్తుంది. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు  అభ్యర్ధుల ఎంపికపై దృష్టి సారించాయి. అయితే అధికార పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పుపై మీడియాలో కథనాలు రావడంతో కలవరం మొదలైంది.దీంతో ఆయా నియోజక వర్గాల్లో టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సమవేశాలు ఏర్పాటు చేసి మా ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని ప్రెస్ మీట్లు పెట్టి అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది చాలాదన్నట్లు సీఎం కెసిఆర్…

Read More

Telangana: బీఆర్ఎస్ కు సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పుతో భారీ డ్యామేజ్..

Telanganapolitics: తెలంగాణాలో ఆసక్తికర రాజకీయ నడుస్తోంది. ప్రధాన పార్టీలైనా బీఆర్ఎస్ ,కాంగ్రెస్ బిజెపి అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల లిస్టు వచ్చేస్తోందని మీడియా చానళ్లు ఊదరగొట్టేస్తున్నాయి. దీనికి తోడు అధికార బిఆర్ఎస్ 30 మేర  సిట్టింగ్ ఎమ్మెల్యేలను  మారుస్తుందన్న ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతోంది. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలలో సీటు వస్తుందా? రాదా?  అన్న గూబులు మొదలైంది. మరోవైపు పార్టీ టికెట్ ఆశించిన ఆశావాహులు.. కాంగ్రెస్ పార్టీ ఓవర్ లోడ్ అవడంతో బిజెపి నేతలతో సంప్రదింపులు…

Read More

ఎంజీఆర్‌ రికార్డును సమం చేయడం కేసీఆర్‌ కు సాధ్యమేనా ?

Nancharaiah merugumala senior journalist:  దక్షిణాది రాష్ట్రాల్లో ఓ ప్రాంతీయపక్షం వరుసగా మూడు శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడం తమిళనాడులో 1970లు, 80ల్లో సాధ్యమైంది. తమిళ మొదటి సూపర్‌ స్టార్‌ ఎంజీ రామచంద్రన్‌ వరుసగా 1977, 1980, 1985 తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ ఏఐఏడీఎంకేను విజయపథంలో నడిపించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మొదటిసారి కేంద్రం అసెంబ్లీని రద్దుచేయడం వల్ల, మూడోసారి మరణం వల్ల ఎంజీఆర్‌ మూడుసార్లూ పూర్తి పదవీకాలం సీఎం పదవిలో కొనసాగలేకపోయారు….

Read More

ప్రజాధనం ఎత్తుల్లో బరువుల్లో తూచడం వెనక ప్రజా ప్రయోజనాల కన్నా పాలక కుల ప్రయోజనాలే ముఖ్యం ..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై మేధావులు, కవులు, రచయితల నుంచి భిన్న వాదనలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో  పెద్దలు గుర్రం సీతారాములు గారు ఫేస్ బుక్ లో చేసిన పోస్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఆలస్యం ఎందుకు మీరు కూడా చదివేయండి. Gurramseetaramulu: ప్రపంచం  మొత్తం కరోనా పీడితమై చిక్కిశల్యం అవుతున్న కాలంలోనే ఈదేశం నర్మదానది ఒడ్డున ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం అప్పు చేసి మరీ నిర్మించుకుంది….

Read More

singareni : సింగరేణి సంస్థను కాపాడాలని కోరుతూ కేసీఆర్ కు మల్లు భట్టి విక్రమార్క బహిరంగ లేఖ

singareni :సింగరేణి తెలంగాణ కల్పతరువు. తెలంగాణ పాలిట వరప్రదాయనే కాదు తెలంగాణ కు సింగరేణి ఓ గ్రోత్‌ ఇంజిన్‌. కానీ నేడు సింగరేణి మనుగడపై మన్ను పోసింది ఎవ్వరు? వేలాది మందికి ప్రత్యక్షంగా లక్షల మందికి పరోక్షంగా ఉపాధినిచ్చే సింగరేణిలో ఇప్పుడు ఉద్యోగాలు ఎందుకు పెరగడం లేదు? ఉన్న ఉద్యోగులు ఎందుకు తగ్గిపోతున్నారు? వేల కోట్ల డిపాజిట్లతో లాభాల బాటలో ఉన్న సింగరేణి నేడు ఎందుకు అప్పుల కోసం బ్యాంక్‌ ల చుట్టు తిరుగుతున్నారు? సింగరేణిని అప్పుల…

Read More

పోడు హక్కుల‌ పత్రాలపై కేసీఆర్‌కు సీఎల్పీ భ‌ట్టి విక్ర‌మార్క లేఖ ..

Bhattilettertokcr: పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరుతూ సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క సీఎం కేసీఆర్ కు లేఖ‌రాశారు.ఆదివాసులు, గిరిజనులు అధికంగా నివసించే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతోపాటు, ఖమ్మం, వరంగల్‌, నల్గొండ తదితర జిల్లాలో పోడుభూముల సమస్యతో గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను ఆయ‌న‌ లేఖ‌లో ప్ర‌స్తావించారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా తాను చేప‌ట్టిన‌ ‘పీపుల్స్‌ మార్చ్ ‘ పాద‌యాత్ర‌లో అనేక మంది గిరిజ‌నులు పోడుభూముల స‌మ‌స్య‌ల‌ను ఏక‌రువు పెట్టుకున్నార‌ని..ప్రజాసంక్షేమం, గిరిజనాభివృద్ధే ధ్యేయంగా పనిచేసే…

Read More

TSPSC పరీక్షలన్నీ లీక్..ప్రవీణ్ ఓంఆర్ షీట్ విడుదల: బండి

ఇదీ….లీకేజీ….ప్యాకేజీ…నిరుద్యోగుల డ్యామేజీ సర్కార్… గ్రూప్-1 ప్రశ్నాపత్రం సైతం లీకేజీగ్రూప్-1 ప్రశ్నాపత్రం సైతం లీకేజీ – ఇదిగో సాక్ష్యం… ప్రవీణ్ ఓంఆర్ షీట్ విడుదల చేసిన బండి సంజయ్ – పేపర్ లీక్ చేసిన టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కు అత్యధిక మార్కులా? – ప్రవీణ్ కోసం  ప్రత్యేకంగా ఆయన పరీక్ష రాసే కాలేజీకి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తారా?  – నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడతారా? – టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులందరినీ రద్దు చేయాల్సిందే – రాబోయే రెండు…

Read More

ఒక్క అవకాశం ఇవ్వండి… ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం: రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి… ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామన్నారు యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.“తెలంగాణ తెచ్చామని చెప్పుకుంటున్న కేసీఆర్ కు రెండుసార్లు అవకాశం ఇచ్చారని… తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వండని అభ్యర్థించారు.  వరంగల్  ప్రాంతానికి చెందిన వంగర బిడ్డ పీవీ నరసింహరావు దేశానికి ప్రధాని అయ్యారని గుర్తు చేశారు. పాదయాత్రలో ఎవరిని కలిసినా సంతోషంగా లేరన్నారు. నా మీద కోపంతో కొడంగల్ ను అభివృద్ధి చేయలేదనుకున్నా…..

Read More
Optimized by Optimole