కొవిడ్ తో చనిపోయిన కుటుంబాలకు కేంద్రం భరోసా!

కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చే వరకు ఐదు లక్షల రూపాయల అరోగ్య బీమా కల్పించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. పి ఎం కేర్స్ నిధుల నుంచి ఈ బీమా ప్రీమియం చెల్లిస్తామని తెలిపింది.. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కు ఉచిత విద్య.. వారికి పద్దెనిమిదేళ్లు నిండాక నెలసరి భత్యం 23 ఏళ్లు నిండాక పది లక్షల రూపాయలు కేంద్రం…

Read More

కొత్తగా క్రీమ్ ఫంగస్ వెలుగులోకి!

కరోనా సెకండ్ వేవ్ కి తోడు ఫంగస్ లు జనాలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న బ్లాక్.. వైట్..ఎల్లో ఫంగస్ జాబితాలో.. తాజాగా క్రీమ్ ఫంగస్ చేరింది. మధ్యప్రదేశ్​ జబల్​పుర్​లో ఒక క్రీమ్​ ఫంగస్ కేసు వెలుగుచూసింది. అయితే.. బ్లాక్​, వైట్​ ఫంగస్​ల కంటే ఇది ప్రమాదకారి కాదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జబల్​పుర్​లో దాదాపు 150 మంది శీలీంద్ర వ్యాధుల కారణంగా ఆసుపత్రిలో చేరారు. వీరికీ జబల్​పుర్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో 100 మంది చికిత్స…

Read More

కోవిడ్ ను జయించాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వైరస్ బారినుంచి కోలుకున్నాక శరీరం నుంచి వైరస్ పూర్తిగా పోయినట్లేనా? వైద్యుల చెబుతున్న సలహా ఏమిటి? వైరస్ పోవాలంటే ఎటువంటి వ్యాయామాలు చేయాలి? కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజువారీ కేసులు సంఖ్య ఎక్కువగానే నమోదవుతున్న.. కోలుకున్న వారి సంఖ్య కూడా ఆ స్థాయిలోనే ఉంది. వైరస్ నుంచి కోలుకున్నాక దాని ప్రభావం శరీరంలో కొంతకాలం ఉంటుందని వైద్యులు చెపుతున్నారు. 3 నెలల పాటు…

Read More

కలవరపెడుతున్న ఎల్లో ఫంగస్!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కి తోడు ఫంగస్లు కలవరపెడుతున్నాయి. తాజాగా ఉన్నటువంటి బ్లాక్ ఫంగస్.. వైట్ ఫంగస్ జాబితలోకి ఎల్లో ఫంగస్ చేరింది. యూపీ ఘజియాబాద్ లో మొదటి ఎల్లో ఫంగస్ కేసు ఒకటి నమోదయ్యింది. అయితే మొదటి రెండు ఫంగస్ల కంటే ఈ ఎల్లో ఫంగస్ ఇంకా డేంజర్ అని నివేదికలు చెబుతున్నాయి. దీంతో కరోనాతో అల్లాడుతున్న జనాలు వెన్నులో ఇప్పుడు వణుకు మొదలయ్యింది. బద్ధకంగా ఉండడం, బరువు తగ్గడం, తక్కువ ఆకలి లేదా…

Read More

లాక్‌డౌన్ ఆలోచ‌న లేదు : సీఎస్‌

తెలంగాణ‌లో లాక్‌డౌన్ వ‌ల‌న ఎలాంటి ఉప‌యెగం లేద‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్యాద‌ర్శి సోమేష్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక అవ‌స‌రాల‌ను బ‌ట్టి లాక్ డౌన్ పై తుది నిర్ణయం ముఖ్య‌మంత్రి తీసుకుంటార‌ని స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు సూచించిన వారంత‌పు లాక్ డౌన్ అంశంపై ప‌రీశీలిస్తామ‌న్నారు. ప్ర‌జ‌లు క‌రోనా గురించి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రంలేద‌ని, ప‌రిస్థితి అదుపులో ఉంద‌ని.. లాక్డౌన్ వ‌ల‌న ప్ర‌జ‌ల జీవ‌నోపాధి దెబ్బ‌తింటుద‌ని సీఎస్ వెల్ల‌డించారు. క‌రోనా క‌ట్ట‌డి కోసం ప్ర‌భుత్వం అన్ని…

Read More

ఉత్త‌ర‌ఖాండ్ ముఖ్య‌మంత్రికి క‌రోనా పాజిటివ్!

ఉత్త‌ర‌ఖాండ్ ముఖ్య‌మంత్రి తిర‌త్‌సింగ్ రావ‌త్కు క‌రోనా పాజిటివ్ గా తేలింది. ఈ విష‌యాన్ని ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ప్ర‌స్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. గ‌త వారం రోజులుగా నాతో స‌న్నిహితంగా మెలిగిన వారు కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. ద‌యచేసి ప్ర‌జ‌లంద‌రు అప్ర‌మ‌త్తంగా ఉండండి అని పేర్కొన్నారు. కాగా ఆయ‌న మంగ‌ళ‌వారం ప్ర‌ధాని మోదీ , హోంమంత్రి అమిత్ షాతో స‌మావేశం కావాల్సి ఉండ‌గా, భేటిని ర‌ద్దు చేశారు.

Read More
Optimized by Optimole