టెస్టులకు డూప్లెసిస్ రిటైర్మెంట్!

సౌతాఫ్రికా స్టార్ ఆటగాడు,మాజీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసీస్ టెస్ట్ క్రికెట్ కు బుధవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై పరిమిత ఓవర్ల క్రికెట్ కు ప్రాధాన్యత ఇస్తానని అతను తెలిపారు. 36 ఏళ్ల డూప్లెసిస్ దక్షిణాఫ్రికా తరపున 69 టెస్టుల్లో 40.032 సగటుతో 4163 పరుగులు చేశాడు. అందులో 10 శతకాలు, 21 అర్ధ శతకాలు ఉన్నాయి. అతడు కెప్టెన్గా  36 టెస్టులకు నాయకత్వం వహించాడు. అతని సారథ్యంల జట్టు 18 విజయాల్ని నమోదు చేసింది. ఇప్పటివరకు అతను…

Read More

టీం ఇండియాపై కేన్ విలియమ్సన్ ప్రశంసలు!

భారత జట్టు పై కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్రశంసల వర్షం కురిపించాడు. సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరిలో జట్టు యువ ఆటగాళ్లు అద్భుతంగా ఆడి ఆస్ట్రేలియాను ఓడించడం గొప్ప విషయమని కొనియాడారు. ఆస్ట్రేలియాతో సిరీస్ లో భారత్ ఆసీస్ ను 2- 1 తో ఓడించి సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. అంతేకాక 32 ఏళ్ల తర్వాత గబ్బాలో ఆస్ట్రేలియా ను ఓడించి భారత్ చరిత్ర సృష్టించింది. ఇక కంగారు గడ్డపై ఆస్ట్రేలియా తో మ్యాచ్…

Read More

2021 ఐపీఎల్ భారత్లోనే!

2021 ఐపీఎల్ భారత్ లోనే నిర్వహించనున్నట్టు బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధూమాల్ స్పష్టం చేశాడు. గత ఐపీఎల్ సీజన్ కరోనా నేపథ్యంలో దుబాయ్ నిర్వహిండం.. ప్రత్యామ్నాయ వేదిక గురించి వస్తున్న వార్తలకు ధూమాల్ చెక్ పెట్టాడు. లీగ్ ఇక్కడ జరగాలన్నదే మా ఆకాంక్ష , ప్రస్తుతం యూఏఈ కంటే భారత్ సురక్షితం అని తెలిపారు. ఐపీఎల్ జరిగే టైంకి అందులో పాల్గొనే ఆటగాళ్ల అందరికీ కోవిడ్ టీకాలు వేయించేందుకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించాడు. కాగా కరోనా…

Read More

దాదా, ద్రావిడ్ సేవలు వెలకట్టలేనివి : అజింక్య రహానే

ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవడం లో బీసీసీఐ చైర్మన్ గంగూలీ, ఎంసీఏ డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్ సేవలు వెలకట్టలేనివని అజింక్య రహానే పేర్కొన్నారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ .. అడిలైడ్ టెస్ట్ లో టీమిండియా ఘోర ఓటమి తరువాత దాదా కాల్ చేసి స్పూర్తినిస్తూ మాట్లాడే మాటలు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపాయని అన్నారు. ఇక గాయాలతో దూరమైన సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లు రాణించడానికి కారణం రాహుల్ ద్రావిడ్ అని స్పష్టం చేశారు. యువ…

Read More

‘గబ్బా’లో గర్జించిన భారత్..

– బ్రిస్బేన్ టెస్టులో భారత్ చరిత్రాత్మక విజయం – గిల్, పుజారా , పంత్ అర్ధ శతకాలు.. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ చరిత్రాత్మక విజయాన్ని నమోదుచేసింది. 329పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ యువ ఆటగాళ్లు శుభమన్ గిల్(91) రిషబ్ పంత్(89 నాటౌట్) చటేశ్వర పుజారా(56) అర్ధ సెంచరీలు సాధించడంతో మరో 18 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ నాలుగు(4/55) నాథన్ లియన్ రెండు(2/85)హజలవుడ్(1/74) వికెట్లు పడగొట్టారు….

Read More
Optimized by Optimole