pottisriramulu: పొట్టి శ్రీరాములు మృతికి కారకులెవరు?

Nancharaiah merugumala senior journalist: పొట్టి శ్రీరాములు మృతికి కారకులెవరు? ఆ ‘పాపమే’ ఉమ్మడి ఏపీని 62 ఏళ్లకు చంపేసిందా? దేశ రాజధాని ఢిల్లీలో పొరుగు రాష్ట్రం రాజస్థాన్‌కు చెందిన తోటి వైశ్య ప్రముఖులు బిర్లాలు నిర్మించిన భవన ప్రాంగణంలో జాతిపిత మోహన్‌దాస్‌ కే గాంధీని 1948 జనవరి 30న హిందూ మతోన్మాదులే హత్యచేశారనేది మెజారిటీ భారతీయుల నమ్మకం..అప్పటికి ఐదేళ్ల తర్వాత దక్షిణాది మహానగరం మద్రాసులో కాంగ్రెస్‌ బ్రాహ్మణ నేత బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో ఆత్మత్యాగానికి…

Read More

Balagopal: స్మరిస్తేనే రోమాలు నిక్కపొడుస్తాయ్.. కారణజన్ముడికి నివాళి..!

ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): ఎవరితోనూ పోల్చలేని వ్యక్తి బాలగోపాల్. నలుగురికి ఉపయోగపడే పనికి ప్రతిరూపం ఆయన.సమస్యను సమ్యక్ దృష్టితో చూడ్టం, అర్థంచేసుకోపడం, అందరికీ అవగాహన కలిగించడం, సమాధానాలు-పరిష్కారాల కోసం ఉద్యమీకరించడం… ఇలా తాను ఆచరిస్తూ, ఉదాత్త నేతృత్వంతో హక్కులకై పోరాడే ఒక తరాన్నే తయారుచేసిన కర్మయోగి! ఆయన ఆలోచనల బలం, తాత్విక దృష్టి విశాలత్వం, ఆచరణలోని నిబద్దత… ఎందరెందరినో ప్రభావితం చేసి, అభిమానులుగా, హక్కుల కార్యకర్తలుగా జేసింది. అణచివేత, నిర్బంధం, పీడన, హక్కుల…

Read More

పారిశ్రామిక సమాజంలో ఎలా బతకాలో తెలియజెప్పిన కారల్‌ మార్క్స్‌ వర్థంతి..

Nancharaiah Merugumala : (Senior Journalist) : కేపిటలిజం రంగు, రుచి, వాసనతోపాటు పారిశ్రామిక సమాజంలో ఎలా బతకాలో తెలియజెప్పిన కారల్‌ మార్క్స్‌ 140వ వర్థంతి–ఆడమ్‌ స్మిత్‌ త్రిశత జయంతి.. ప్రపంచంలో పెట్టుబడి రంగు, రుచి, వాసన గురించి మా గొప్పగా వివరించి విశ్లేషించిన మహానుభావుడు కారల్‌ మార్క్స్‌ (1818–1883) కన్నుమూసి నేటికి 140 ఏళ్లయింది. ఈ విషయం నాకు నా పాత్రికేయ పాత కామ్రేడ్స్‌ ఎన్‌.వేణుగోపాల్, తాడి ప్రకాశ్‌ రాసిన పోస్టులు పొద్దున్నే చూశాక తెలిసింది….

Read More

‘మిస్సైల్ మ్యాన్’ స్మృతిలో..!!

శాస్త్రవేత్త..తత్వవేత్త..సాహితీవేత్త..ప్రకృతి ప్రేమికుడు..మార్గదర్శకుడు..అన్నిటికి మించి గొప్ప మానవతావాది..’మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ‘ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన సేవలను యావత్ భారతావని స్మరించుకుంటుంది. 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో కలాం జన్మించారు.1958 మద్రాస్ ఐఐటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. చిన్నతనం నుంచి తాను కలలు కన్న పైలట్ కల త్రుటిలో చేజారి పోవడంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో చేరారు. 1969 భారతదేశం తొలి…

Read More
Optimized by Optimole