హిమాచల్ ప్రదేశ్లో బీజేపీకి స్వల్ప మెజార్టీ.. పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడి..!!
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్వల్ప మెజార్టీ లభించే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు గాను.. బిజెపి 35 నుండి 40 స్థానాలు.. కాంగ్రెస్ 25 నుండి 30 .. ఆమ్ఆద్మీ 1 నుండి 2, ఇతరులు 2 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వే తేల్చింది. అక్టోబర్ 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు పీపుల్స్పల్స్ సంస్థ సిమ్లాలోని హిమాచల్ప్రదేశ్ యూనివర్సిటీ, పొలిటికల్ సైన్స్…