ఐపీఎల్ 2022 విజేత గుజరాత్ టైటాన్స్!

ఐపీఎల్ 2022 విజేతగా గుజరాత్ టైటాన్స్ జట్టు నిలిచింది. ఎటువంటి అంచనాలు లేకుండా లీగ్లో అడుగుపెట్టిన గుజరాత్ జట్టు ఫైనల్ చేరి .. అదే ఊపులో కప్పుకొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఇక ఐపీఎల్ ఆరంభ సీజన్లో టైటిల్ కొట్టిన రాజస్థాన్.. ఇంత కాలానికి ఫైనల్లో అడుగుపెట్టిన నిరాశే ఎదురైంది. ఈ సీజన్లో రాజస్థాన్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ (863) పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవగా.. ఆ జట్టు బౌలర్‌ యుజువేంద్ర చాహల్‌ (27)…

Read More

ప్లే ఆఫ్ నుంచి లఖ్ నవూ ఔట్..!

ఐపీఎల్ 2022 ఫ్లేఆఫ్స్​ నుంచి ఎలిమినేట్​ అయ్యింది లఖ్​నవూ సూపర్​జెయింట్స్​ నిష్క్రమించింది. భారీ స్కోర్స్ నమోదైన ఈ మ్యాచ్​లో బెంగళూరు నిర్దేశించిన 208 పరుగులు లక్ష్యాన్ని చేదించలేక లఖ్ నవూ జట్టు ఓటమిపాలైంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన బెంగళూరు భారీ స్కోరు సాధించింది. రజత్‌ పాటిదార్‌ (112*; 54 బంతుల్లో ) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో బెంగళూరు 207 పరుగులు చేసింది. ఆ జట్టులో మిగతా బ్యాటర్లలో దినేశ్ కార్తీక్ (37*) రాణించాడు. లఖ్‌నవూ…

Read More

ఐపీఎల్ 2022 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ లో ఫైనల్ కు అర్హత సాధంచిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. కోల్ కతా ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన తొలి క్వాలిఫయర్  మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ పై ఘనవిజయం సాధించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఓపెనర్ జాస్…

Read More

ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ బోణీ..!

ఐపీఎల్ 2022లో కొత్త జట్ల మధ్య తొలి పోరులో లఖ్నవూ సూపర్ జెయింట్స్ పై గుజరాత్ టైటాన్స్ జట్టు పై చేయి సాధించింది. సోమవారం వాఖండే వేదికగా జరిగిన పోరులో 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఐదు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్టు.. దీపక్ హుడా(55), ఆయుష్ బదోని(54) అర్ధశతకాలతో చెలరేగడంతో 158 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు ముందుంచింది. గుజరాత్…

Read More

ముంబయికి దిల్లీ షాక్.. టోర్నీలో తొలి విజయం!

ఐపీఎల్​ 15వ సీజన్​లో దిల్లీ క్యాపిటల్స్ జట్టు బోణీ కొట్టింది. బ్రబౌర్న్​ స్టేడియం వేదికగా ఆదివారం ముంబయి ఇండియన్స్​తో జరిగిన పోరులో నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన ముంబయి జట్టు.. ఓపెనర్ ఇషాన్​ కిషన్​ అర్ధ శతకం తో చెలరేగడంతో 177 పరుగుల లక్ష్యాన్ని దిల్లి జట్టు ముందుంచింది. దిల్లీ బౌలర్లలలో కుల్​దీప్​ యాదవ్​ మూడు వికెట్లు తీయగా, ఖలీల్​ అహ్మద్​ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం…

Read More

ఐపీఎల్ _15వ సీజన్ షెడ్యూల్ విడుదల..

క్రికెట్​ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్​ 2022 షెడ్యూల్​నూ బీసీసీఐ ప్రకటించింది. మార్చి 26న మొదలై మే 29న జరిగే ఫైనల్​తో ఐపీఎల్​ 15వ సీజన్​ ముగియనుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో కోలకతా జట్టు తలపడనుంది. 65 రోజుల పాటు సాగే ఈ సీజన్​లో 70 లీగ్‌మ్యాచ్‌లు, 4 ప్లే ఆఫ్‌మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్లేఆఫ్స్​కు సంబంధించిన షెడ్యూల్​ను బీసీసీఐ త్వరలో ప్రకటించనుంది. ఇక ఈ సారి లఖ్​నవూ, గుజరాత్​ జట్ల…

Read More
Optimized by Optimole