దిల్లీ పై రాజస్థాన్ విజయం!

ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. గురువారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో రాయల్స్ జట్టు 3 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో జయదేవ్‌ ఉనద్కత్‌ (3/15) సూపర్ స్పెల్ తో అదరగొట్టాడు. ముస్తాఫిజుర్‌ 2, క్రిస్‌మోరిస్‌ ఒక వికెట్‌ తీశారు. కాగా, దిల్లీ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్ కూడా ఉండకపోవడం గమనార్హం. ఛేదనలో…

Read More

ఉత్కంఠ పోరులో బెంగుళూరు విజయం!

ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు వరుసగా రెండో విజయంను నమోదు చేసింది. బుధవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్‌ ఛాలెంజర్స్ 6 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది.తొలుత ‌టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన బెంగుళూరు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌ (59; 41 బంతుల్లో 5×4, 6×3) అర్ధ శతకంతో రాణించగా, కెప్టెన్ విరాట్  కోహ్లి( 33; 29  బంతుల్లో 4×4) ఫర్వాలేదనింపించారు. సన్‌రైజర్స్‌…

Read More

ఐపీఎల్లో రాయల్స్ కి ఎదురుదెబ్బ!

ఐపీఎల్లో రాజస్థాన్ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆజట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ గాయంతో ఐపీఎల్‌ సీజన్ 2021 కి దూరం దూరమాయ్యడు. సోమవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన పోరులో క్రిస్‌ గేల్‌ క్యాచ్‌ను పట్టే క్రమంలో అతని వేలుకి గాయమైంది. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించగా అతడి వేలు విరిగినట్లు వెల్లడైంది. వైద్యుల సూచన మేరకు అతనికి విశ్రాంతి అవసరమని తేలడంతో జట్టు యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. ఊరటనిచ్చే…

Read More

ఐపీఎల్లో ముంబై బోణి!

ఐపీఎల్ తాజా సీజన్లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ బోణి కొట్టింది. మంగళవారం కోల్‌కతాతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయి ఇండియన్స్‌ విజయం సాధించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి 19.5 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. వన్ డౌన్ బ్యాట్సమెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ (56; 36 బంతుల్లో 7×4, 2×6) , కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(43; 32 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. కోల్ కత్త బౌలర్లలో రసెల్‌(15/5) అద్భుతంగా బౌలింగ్ చేసి…

Read More

తొలి మ్యాచ్లో సన్ రైజర్స్ ఓటమి!

ఐపీఎల్‌ సీజన్ 14ను సన్ రైజర్స్ జట్టు  ఓటమితో ప్రారంభించింది. ఆదివారం ఆడిన తొలి మ్యాచ్‌లో ఆజట్టు10 పరుగుల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిని చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ జట్టు నితీశ్‌ రాణా (80; 56 బంతుల్లో 9×4, 4×6), రాహుల్‌ త్రిపాఠి (53; 29 బంతుల్లో 5×4, 2×6) చెలరేగడంతో  20ఓవర్లలో 187 పరుగులు సాధించింది. రషీద్‌ ఖాన్‌ (2/24) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. చేధనలో హైదరాబాద్ జట్టు…

Read More

డివిలియర్స్ ఆల్ టైం ఐపీఎల్ జట్టు!

దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఎబి డివిలియర్స్ ఐపీఎల్ ఆల్ టైం జట్టును ప్రకటించాడు. ఏబీ ప్రకటించిన జట్టుకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా.. ఓపెనర్లుగా సెహ్వాగ్, రోహిత్ శర్మలను.. మూడో స్థానంలో కోహ్లీని ఎంపిక చేశాడు. నాలుగో స్థానం కోసం తనతో పాటు స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ లను ఎన్నుకున్నాడు. ఆల్ రౌండర్ జాబితాలో రవీంద్ర జడేజా బెన్ స్టోక్స్ లకు జట్టులో స్థానం కల్పించాడు. బౌలింగ్ విభాగం…

Read More

చెన్నె సూప‌ర్ కింగ్స్ కి ఎదురుదెబ్బ!

ఐపీఎల్ ఆరంభానికి ముందు చెన్నె సూప‌ర్ కింగ్స్ కి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు ప్ర‌ధాన పేస‌ర్ ఆస్ట్రేలియా ఆట‌గాడు జోష్ హెజెల్ వుడ్ ఈఏడాది ఐపీఎల్ టోర్నికి దూర‌మ‌వుతున్న‌ట్లు గురువారం ప్ర‌క‌టించాడు. సుధీర్ఘ కాలం బయో బ‌బుల్‌లో ఉన్నందున, విశ్రాంతికోసం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వుడ్‌ తెలిపాడు. రాబోయే రెండు నెల‌లు కుటుంబ స‌భ్యుల‌తో ఆస్ట్రేలియాలో గ‌డ‌ప‌నున్న‌ట్లు వుడ్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్, యాషెస్ సిరిస్లతో పాటు టీ-20 ప్ర‌పంచ‌క‌ప్ ఉన్నందున దానిని…

Read More

బౌలర్లపై కోట్లాభిషేకం!

చెన్నై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ వేలంలో గురువారం పలు ఆసక్తికర చిత్రాలు చోటుచేసుకున్నాయి. ఒక జట్టు వద్దనుకున్న ఆటగానికి ఐపీఎల్ చరిత్రలో రికార్డు డేట్ పలకగా.. ఇంకో జట్టు విడిచి పెట్టేసిన ఆటగాడికి రెండు మిలియన్ డాలర్లు.. అసలు ఐపీఎల్ ముఖం చూడని కొత్త ఆటగాళ్లు భారీ రేటు పలకగా.. భారీ రేటు పలుకుతుందనుకున్నా ఆటగాళ్లు నామమాత్రం ధర.. కొందరు స్టార్ ఆటగాళ్లకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐపిఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా  బౌలర్ల కోసం…

Read More

ఐపీఎల్ కింగ్స్ ఎలెవన్ పేరు మార్పు!

ఐపీఎల్ కింగ్స్ ఎలెవన్ జట్టు పేరు మారింది. రానున్న ఐపీఎల్ సీజన్2021లో పంజాబ్ జట్టుగా బరిలో దిగబోతుంది. ఈ విషయాన్ని ఆజట్టు యాజమాన్యం బీసీసీకి వెల్లడించింది. ఇందుకు బోర్డు కూడా అనుమతించింది. అయితే పేరు మార్పుకు గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఇందుకు సంబంధించి యాజమాన్యం మరో రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. చెన్నై వేదికగా జరిగే ఐపీఎల్ సీజన్2021కి కొత్తపేరుతో వేలంలో పాల్గొనబోతుంది. బాలీవుడ్ నటి ప్రీతిజింతా సహాయజమానిగా ఉన్న…

Read More

ఏప్రిల్లో ఐపీఎల్ 2021?

ఐపీఎల్ సీజన్ 2021 కి రంగం సిద్ధమైంది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్లో టోర్నీ నిర్వహించే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ అనంతరం చెన్నెలో ఆటగాళ్ల మినివేలం జరగనుంది. అది పూర్తయిన వెంటనే టోర్నీ పై క్లారిటీ రానున్నట్లు సమాచారం. కాగా ఆస్ట్రేలియా పై చారిత్రక విజయం సాధించిన భారత జట్టు ,స్వదేశంలో ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బోర్డు ఆటగాళ్ల విశ్రాంతి కి సమయం కేటాయించాలని భావిస్తోంది….

Read More
Optimized by Optimole