శతకొట్టిన శ్రేయస్..ఇ’షాన్’ దార్ ఇన్నింగ్స్.. రెండోవన్డేలో భారత ఘనవిజయం..!!

సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీంఇండియా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో తొలివన్డేలో ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అధిపత్యాన్ని ప్రదర్శించారు. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను నిర్ణిత ఓవర్లలో 278 పరుగులకు కట్టడి చేశారు. అనంతరం 279 పరుగులు లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించి సీరిస్ ను 1-1 సమం చేశారు.భారత బ్యాటింగ్ లో శ్రేయస్ అయ్యర్ సెంచరీతో చెలరేగగా…..

Read More

లంకతో టీ20.. బోణీ కొట్టిన భారత జట్టు!

శ్రీలంకతో టీ20 సిరీస్​లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్​లో భారత జట్టు బోణీ కొట్టింది. 200 పరుగులు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లంక జట్టు 137 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత జట్టు 62 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఓపెనర్లు శుభారంభం: అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియాకు..కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభం అందించారు. వీరికీ తోడు శ్రేయాస్ అయ్యర్ రాణించడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో భారత్…

Read More

తొలి వన్డేలో భారత్ శుభారంభం!

శ్రీలంక పర్యటనలో టీమ్ఇండియా శుభారంభం చేసింది. కొలొంబో వేదికగా లంకతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ శిఖర్ ధావన్, అరంగేట్ర ఆటగాడు ఇషాన్ కిషన్.. అర్ధ సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో ధనంజయ డిసిల్వా 2, లక్షన్ సందకన్ ఒక వికెట్ తీసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన అతిధ్య లంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 263 పరుగులు చేసింది. అనంతరం 263 పరుగుల లక్ష్య…

Read More
Optimized by Optimole