సోషల్ మీడియాలో ‘బందరులో జనసముద్రం- వైసీపీ శ్రేణుల్లో కలవరం’ కార్టూన్ వైరల్..
APPOLITICS: మచిలీపట్నం జనసేన 10 వ ఆవిర్భావ సభ గ్రాండ్ సక్సెస్ తో వైసీపీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వస్తున్న వైసీపీ నేతలకు.. ఈసభ విజయవంతమవడంతో వైసీపీలో అంతర్మధనం మొదలైందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అనుకూల మీడియా, సోషల్ మీడియాలో సినిమా ఆడియో ఫంక్షన్ లా ఉందంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న.. లోలోపల మాత్రం ఫ్యాన్ నేతలు ఆందోళనలో ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం…