కాలం నేర్పిన పాఠం….

 కిరణ్ రెడ్డి వరకాంతం(ఐన్యూస్ జర్నలిస్ట్): ఎనుముల రేవంత్ రెడ్డి.సరిగ్గా పదేళ్ల కిందట ఈ పేరు కొద్దిమందికే తెలుసు.ఎప్పుడైతే *ఓటుకు నోటు” ఇష్యూ తెరపైకి వచ్చిందో అప్పుడే రేవంత్ హీరో అయ్యాడు.కాదు కాదు కేసీఆరే ఆయన్ని హీరోని చేశాడు.వాస్తవానికి ఓటుకు నోటు అనేది పెద్ద నేరమేమి కాదు (అంటే రాజకీయాల్లో ఇలాంటి ఎత్తులు సహజమే కాబట్టి).రేవంత్ ఆధారాలతో సహా బయట పడ్డాడు కాబట్టే నిందితుడయ్యాడు.అయినా రేవంత్ ఏదో దేశ ద్రోహం చేసినట్టుగా రాత్రికి రాత్రే అరెస్ట్ చేయడం…జైల్లో తోయడం చక…

Read More

జర్నలిస్ట్ ఇండ్ల స్థలాల రచ్చ.. బీఆర్ఎస్ కు తలనొప్పిగా నల్లగొండ..

Telanganapolitics: తెలంగాణాలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై పెద్ద చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో నెల  గడువు మాత్రమే ఉండటంతో ఇండ్ల స్థలాల వ్యవహారం   బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది. దీనికి తోడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ అనుచరులకు జర్నలిస్టుల స్థలాలు కేటాయించడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది.పూర్తి వివరాలు ఈ క్రింది వీడియోలో చూడండి. https://youtu.be/fdhqIi5CY0Q?si=0QmkHGF13h2FEr1Nhttps://youtu.be/fdhqIi5CY0Q?si=0QmkHGF13h2FEr1N

Read More

తెలంగాణ కమ్మోరు.. బీఆర్ఎస్ నూ ఆదుకోక తప్పదేమో!

Nancharaiah merugumala senior journalist:  కమ్మ కుటుంబాల్లో పుట్టామని చెప్పిన ఆరుగురు తెలంగాణ మాజీ శాసనసభ్యులకు 2018 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆరెస్ టికెట్లు ఇచ్చింది. వారిలో ఒక్క తుమ్మల నాగేశ్వరరావు గారు తప్ప మిగిలిన ఐదుగురూ (కోనేరు కోనప్ప, మాగంటి గోపీనాథ్, అరికపూడి గాంధీ, నల్లమోతు భాస్కరరావు, పువ్వాడ అజయ్ కుమార్) గెలిచారు. వచ్చే డిసెంబర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఐదుగురికి టికెట్లు ఖాయమని చెబుతున్నారు. మరి, తెలంగాణ కమ్మ కులస్థులు ఈసారి కాంగ్రెస్…

Read More

Telangana: బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల..

Telanganapolitics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ తొలి జాబితాను సీఎం కేసిఆర్ విడుదల చేశారు. ఏడు స్థానాల్లో అభ్యర్థులను మారుస్తున్నట్లు మీడియా వేదికగా ప్రకటించారు. నాలుగు స్థానాల్లో కొత్త అభ్యర్థులు పోటీచేయబోతున్నట్లు తెలిపారు. నర్సాపూర్, జనగామ, గోష్ మహల్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు కొంత టైం పడుతుందని కేసిఆర్ స్పష్టం చేశారు. ఇక సీఎం కేసిఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటిచేయనున్నారు. గత ఎన్నికల్లో  గజ్వేల్  నుంచి పోటీ చేసిన ఆయన ఈ సారి…

Read More

వాలెంటైన్స్ డే స్పెష‌ల్‌..ఈట‌లపై కేసీఆర్ కు ప్రేమెందుకు?

హుజురాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ పార్టీ మార్పు ప్ర‌చారంలో నిజ‌మెంత‌? అసెంబ్లీలో కేసీఆర్ ఈట‌ల జ‌పం చేయ‌డంలో దాగున్న మ‌ర్మం ఏంటి? త‌న ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకే కేసీఆర్ అలా మాట్లాడిండు అన్న ఈట‌ల వాద‌న‌లో వాస్త‌వ‌మెంత‌? అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న‌ వేళ బిఆర్ ఎస్ మైండ్ గేమ్ మొద‌లెట్టిందా? మీడియాను బేస్ చేసుకుని ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను టార్గెట్ చేసిందా? తెలంగాణ రాజ‌కీయం సినిమా ట్విస్టుల‌ను త‌ల‌పిస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు టైం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు…

Read More

ఇంగిత జ్ఞానం లేదా..థూ… నీ బతుకు చెడ: బండి సంజయ్

తన కుమారుడి వీడియో ఘటనపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. దమ్ముంటే.. మొగోడైతే..కేసిఆర్  రాజకీయం తనతో చేయాలని సవాల్ విసిరారు. రాజకీయం చేయలేక..దద్దమ్మలా..కాలేజీపై ఒత్తిడి తెచ్చి కేసు పెట్టిస్తావా?అంటూ మండిపడ్డారు. పిల్లలు.. పిల్లలు కొట్లాడుకుంటారు.. మళ్లీ కలుస్తారు.. కేసు పెట్టియాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు?. తన కొడుకు తో పాటు ముగ్గురు పిల్లల జీవితాలు నాశనం చేస్తావా?.. థూ… నీ బతుకు చెడ… ఎందుకు బతుకుతున్నవో అర్ధం కావడం లేదని’  ఆగ్రహాంతో ఊగిపోయారు.చిన్న పిల్లలను…

Read More

బాబు రీ ఎంట్రీ బలమా? బలహీనతా?

   ఎవరికి వరం? ఎవరికి శాపం? ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్నట్టుంది తెలంగాణలో పాలక విపక్షాల నడుమ రాజకీయం. తెలంగాణ రాజకీయాల్లోకి తెలుగుదేశం నేత చంద్రబాబునాయుడు పునరాగమనం… పెద్ద చర్చనే లేవనెత్తింది. తెలంగాణ కాంగ్రెస్‌తో జతకట్టిన ఆయన రాక 2018లో సీఎం చంద్రశేఖరరావుకు అయాచిత లాభం చేకూర్చింది. అదే చంద్రబాబు ఇప్పుడు బీజేపీతో జతకట్టి వస్తే కేసీఆర్‌కు, ఆయన బీఆర్‌ఎస్‌కు నష్టం కలిగిస్తారనే అంచనాలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. ప్రభావమేమీ ఉండదని, పైగా పాలకపక్షానికే లాభమని…

Read More

గురి ఎక్కడ? దెబ్బ మరెక్కడ?

‘అదిరిందయ్యా చంద్రం’ అని అప్పట్లో ఓ వ్యాపార ప్రకటన బాగా ఆకట్టుకునేది. ‘కొత్త కారు, కొత్త ఇల్లు, కొత్త భార్య వావ్‌ అదిరిందయ్యా చంద్రం…..’ ఇలా సాగుతుంది ఆ సృజనాత్మక ప్రకటన. పాత పార్టీకి కొత్త పేరే అయినా… భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఢిల్లీ ఓపెనింగ్‌ అదిరింది సినిమా భాషలో చెప్పాలంటే! రాజకీయంగా క్లిక్‌ అవుతుందా? లేదా? అనేది ఇప్పుడు సాగుతున్న ప్రధాన చర్చ. చెట్టుకింద పోరంబోకు ముచ్చట్ల నుంచి సంపాదకుల పేజీల్లో వ్యాసాలు, టీవీ…

Read More

కెసిఆర్ సర్కార్ పై యుద్ధం ప్రకటించిన బిజెపి నేతలు

తెలంగాణలో బండి సంజయ్‌ అరెస్ట్‌ను మైలేజ్‌గా తీసుకున్న కమలనాధులు… కేసీఆర్‌ సర్కార్‌పై యుద్ధం ప్రకటించారు. ప్రస్తుతం కరీంనగర్‌ జైల్లో ఉన్న బండి సంజయ్‌ను… కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఈటల రాజేందర్‌ సహా పలువురు నేతలు ములాఖత్‌ త్వారా పరామర్శించారు. జాగరణ దీక్ష సందర్భంగా జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి నేరుగా బండి సంజయ్ క్యాంప్‌ ఆఫీస్‌కు వెళ్లారు. ఘటన వివరాలను స్థానిక నేతలను అడిగి తెలుసుకున్నారు. అటు ఎంపీగా తన హక్కులకు భంగం…

Read More

తెలంగాణాలో కమలం జోరు!

తెలంగాణలో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపుతో బీజేపీ జోరుమీదుంది. పార్టీ శ్రేణుల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. విజయపరంపరను ఇలాగే కంటిన్యూ చేస్తే వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో ఢీకొట్టొచ్చని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటిదాకా కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే తామూ అనుసరించాలని బీజేపీ పెద్దలు డిసైడ్‌ అయినట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే స్ట్రాటజీ అమలు చేసి.. అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. కాగా బలమైన అభ్యర్థులు ఉంటే టిఆర్ఎస్‌ను ఓడించడం తేలికని దుబ్బాక, హుజురాబాద్ ఉప…

Read More
Optimized by Optimole