మునుగోడు గడ్డపై కాషాయం జెండా ఎగరడం ఖాయం : రాజగోపాల్ రెడ్డి

తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ప్రజలు ఉప ఎన్నికలో చారిత్రాత్మక తీర్పుతో కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని హితువు పలికారు.1200 మంది యువకులు బలిదానాలతో రాష్ట్రం సిద్ధిస్తే.. కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ ,అమిత్ షా నాయకత్వంలో మునుగోడు గడ్డపై కాషాయం జెండా ఎగరడం ఖాయమని రాజగోపాల్ ధీమా వ్యక్తం చేశారు. కాగా యాదాద్రి…

Read More

మునుగోడులో దూకుడు పెంచిన బీజేపీ.. మండలాల వారిగా ఇంచార్జ్ లు నియామకం..!

మునుగోడులో బీజేపీ నేతలు దూకుడు మీదున్నారు. పార్టీలోకి చేరికలతో పాటు నియోజకవర్గాలపై ఫోకస్ పెంచారు. మండలాల వారిగా ఇంచార్జ్ లను నియమించారు.ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఉప ఎన్నిక బీజేపీ స్టీరీంగ్ కమిటీ కన్వీనర్ వివేక్ వెంకటస్వామి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అటు కాంగ్రెస్ ,టీఆర్ఎస్ కు చెందిన పలువురు వార్డు సభ్యులు రాజగోపాల్ సమక్షంలో కాషాయ కండువ కప్పుకున్నారు. కాగా సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రీ ఫైనల్ ఎన్నికగా మునుగోడు ఎన్నికను భావిస్తున్నామన్నారు…

Read More

బీజేపీలోకి కొనసాగుతున్న వలసలు.. ప్రచారాన్ని స్పీడప్ చేసిన నేతలు..!!

Munugodebypoll: మునుగోడులో బీజేపీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆదేశాలతో బీజేపీ నేతలు చేరికలను స్పీడప్ చేశారు.తాజాగా నాంపల్లి,చౌటుప్పల్ మండలాలకు చెందిన ఇతర పార్టీ నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు.అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంపై పొగడ్తల వర్షం కురిపించారు. రాజగోపాల్ రాజీనామాతో ప్రభుత్వంలో చలనం వచ్చిందని.. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కాగా హైదరాబాద్ లో మునుగోడు నియోజకవర్గ ఓటర్లతో రాజగోపాల్ రెడ్డి ఆత్మీయ…

Read More

మునుగోడుపై అమిత్ షా ఫోకస్.. ప్రచారాన్ని స్పీడప్ చేయాలని ఆదేశం..!!

మునుగోడు ఉప ఎన్నికపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోకస్ చేశారు. తెలంగాణ విమోచన అమృతోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సభ అనంతనం బీజీపీ రాష్ట్ర కోర్ కమిటితో సమావేశమయ్యారు. ఉప ఎన్నికపై అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్ధేశం చేశారు.తక్షణమే గ్రామలకు ఇంచార్జ్ లను నియమించాలని సూచించారు.ఉప ఎన్నికపై ఫోకస్ పెంచాలని..ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటానని స్పష్టంచేశారు. మునుగోడులో బీజేపీ మంచి వాతావరణం ఉందని.. గెలుపే లక్ష్యంగా నేతలంతా పనిచేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు. కాగా…

Read More

మునుగోడు సమరభేరి సభ ‘నభూతో నభవిష్యతీ ‘..

ఊహించిందే నిజమైంది. ఎక్కడ చూసిన ఎవరి నోట విన్నా..ఒకటే నినాదం .. ఒకటే మాట.. జైతెలంగాణ.. భారత్ మాతాకీ జై . దారులన్ని కాషాయ రంగు పులుముకున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో బీజేపీ మునుగోడు సమరభేరి సభను విజయవంతం చేశారు కాషాయం నేతలు. అనంతరం పదునైన మాటలతో అధికార టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరికతో ఆధునిక నిజాం కేసీఆర్ పతనం మొదలైందంటూ  కాషాయం నేతలు ప్రసంగాలతో దంచేశారు. ముఖ్యంగా చీప్ గెస్ట్ అమిత్…

Read More

మునుగోడు రాజకీయ పండగ .. సభలతో హోరిత్తిస్తున్న పార్టీలు!

మునుగోడు కేంద్రంగా తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే ప్రధాన పార్టీలు పాదయాత్రలు , సభలు సమావేశాలతో ప్రచారాన్ని హోరిత్తిస్తున్నారు. ఈక్రమంలోనే అధికార టీఆర్ఎస్ బహిరంగ సభతో కార్యకర్తలు జోష్ నింపింది. బీజేపీ సైతం ఆదివారం నిర్వహించనున్న బహిరంగ సభకు కార్యకర్తలు సమాయత్తమవతున్నారు. అటు కాంగ్రెస్ ప్రతి గడపకు వెళ్లి ఓటర్ల కాళ్లకు దండపెట్టి ఓట్లు అడుగుతామంటూ ప్రచారాన్ని మొదలెట్టింది. దీంతో మునుగోడులో రాజకీయ పండగ వాతావరణం కనిపిస్తోంది. ఆగమాగం కావొద్దు.. ఇక మునుగోడు…

Read More

రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ నేతల కౌంటర్..

టీపీసీసీ రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సెటైర్స్ తో రెచ్చిపోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పోరాడతా అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందంని ఎద్దేవా చేస్తున్నారు.. 2015 శాసన మండలి ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు 5 కోట్ల రూపాయల లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)కి పట్టుబడి జైలుకు వెళ్లొచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డిదని కమలనాథులు  ఆరోపిస్తున్నారు. టీడీపీ నుంచి వెళ్లి కాంగ్రెస్…

Read More

మునుగోడు బైపోల్ ఆలస్యం కానుందా.. బీజేపీ అదే కోరుకుంటుందా?

అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక ఆలస్యంగా జరగనుందా? కాంగ్రెస్ కంచుకోట మునుగోడులో ఆపార్టీని బలహీనపరిచి దుబ్బాక, హుజురాబాద్ తరహాలో టీఆర్ఎస్ ,బీజేపీ మధ్యే పోటీ జరగాలని కమలనాథులు కోరుకుంటున్నారా? డిసెంబర్ లో జరగనున్న హిమాచల్ ప్రదేశ్‌, గుజరాత్ ఎన్నికల్లో గెలిచి.. జనవరిలో ఉప ఎన్నికకు వెళ్తే ఓటర్లపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని కాషాయం నేతలు భావిస్తున్నారా? ఉప ఎన్నిక ఆలస్యంగా జరిగితే బీజేపీకి కలిసొచ్చే అంశాలు ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా…

Read More
Optimized by Optimole