దేశ ప్రతిష్టతను దిగజార్చే కుట్ర: మోదీ

దేశ ప్రతిష్టతను దిగజార్చేందుకు కొన్ని విదేశీ శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం అసోంలోని సొంటిపూర్ జిల్లాలో టీ కార్మికులు ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోని పరిశ్రమల గురించి బయటి శక్తులు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, అలాంటి వారికి మద్దతు తెలిపే రాజకీయ పార్టీలకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని మోదీ పేర్కొన్నారు. అనంతరం రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి కోసం 8 వేల కోట్లతో తలపెట్టిన ‘అసోంమాల’ పథకాన్ని ఆయన…

Read More

పీవీ పోస్టల్ స్టాంప్ విడుదల : కేంద్ర సహాయ మంత్రి

పీవీ నరసింహారావు శత జయంతిని పురస్కరించుకుని పోస్టల్ స్టాంప్ విడుదల చేయనున్నట్లు కేంద్రం నిర్ణయించింది. ఈ విషయమై ప్రధాని మోదీ, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ తో చర్చించిన మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రిగా దేశ ప్రజలకు పీవీ ఎనలేని సేవలు అందిచారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. చాణక్య నీతి, సంస్కరణలతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని ప్రగతి బాట పట్టించి,…

Read More

అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా బడ్జెట్ : మోడీ

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుడి బడ్జెట్ అని ప్రధాని మోడీ అన్నారు. సోమవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశం అనంతరం వీడియో సందేశాన్ని ట్విట్టర్ లో విడుదల చేశారు. బడ్జెట్ లో వైద్య, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసినట్లు.. వ్యవసాయరంగం బలోపేతానికి చర్యలు తీసుకుంటునట్లు తెలిపారు. బడ్జెట్ అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా ఉందని ఆయన స్పష్టం చేశారు. మెరుగైన భవిష్యత్ కోసం పటిష్ట చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా బడ్జెట్పై కేంద్ర ఆర్థిక మంత్రి…

Read More

ప్రధాని మోడీ కి ధన్యవాదాలు : బీసీసీఐ

ప్రధాని మోడీ మన్ కీ బాత్ ప్రసంగాన్ని పలువురు క్రికెటర్లు కొనియాడారు . ఆస్ట్రేలియాపై టీమిండియా విజయాన్ని మోడీ ప్రస్తావించడంపై క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. ‘ ఆస్ట్రేలియాపై భారత్ చారిత్రక విజయాన్ని గుర్తు చేసిన ప్రధాని మోదీ కి ధన్యవాదాలు ‘ అంటూ దాదా ట్వీట్ చేశాడు. ఇటీవలే చాతి నొప్పితో ఆసుపత్రి పాలైన దాదా , కోలుకున్న తర్వాత చేసిన మొదటి ట్వీట్ ఇదే కావడం…

Read More

రైతు సంఘాలతో చర్చించేందుకు సిద్ధమే: మోదీ

నూతన వ్యవసాయ చట్టాలను ఏడాదిపాటు నిలిపివేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. వార్షిక బడ్జెట్ కి సంబంధించి నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చట్టాల విషయమై రైతు సంఘాలతో చర్చించేందుకు ఇప్పటికి సిద్ధమేనని .. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ చేసిన ప్రతిపాదనకు తాము కట్టుబడి ఉన్నట్లు మోదీ స్పష్టం చేశారు. ఇక సాగు చట్టాల గురించి రైతులు కేంద్ర ప్రభుత్వం మధ్య తొమ్మిది దఫాలుగా జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో…

Read More

త్వరలో ప్రధాని మోడీకి కోవిడ్ వాక్సిన్..

ఈ నెల 16న దేశ వ్యాప్తంగా కోవిడ్ వాక్సినేషన్ మొదటి దశ ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం వైద్యులతో పాటు కరోనాపై పోరాడిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు వాక్సిన్ అందిస్తున్నారు. అయితే త్వరలో ప్రారంభం కానున్న రెండవ దశలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కరోనా వాక్సిన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెండవ దశలో ప్రధాని, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు 50 ఏళ్లు పైబడిన వారికి వాక్సిన్ అందించనున్నారు. వాక్సిన్పై ప్రజల్లో అనుమానాలు… ప్రస్తుతం…

Read More
Optimized by Optimole