రాహుల్ ప్లేస్ లో పంత్..కెప్టెన్ రోహిత్ మనసులో ఏముందంటే..?

T20 worldcup: టీ20 ప్రపంచకప్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. టీమిండియా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. ఇప్ప‌టికే  రెండు మ్యాచుల్లో విజ‌యాలు సాధించిన టీమిండియా ఆదివారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే దాదాపు సెమీస్ బెర్తుకు మ‌రింత చేరువైతుంది.  అయితే భార‌త బ్యాటర్ ఓపెనర్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్  విఫ‌లం కావ‌డం భారత శిబిరంలో క‌ల‌వ‌ర‌పాటు గురిచేస్తుంది. దాంతో భార‌త్ అభిమానులు రాహుల్‌ను పక్కన పెట్టాల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా డిమాండ్ చేస్తున్నారు. రాహుల్  స్థానంలో…

Read More

మరోసారి హాట్ టాపిక్ గా పంత్-ఊర్వశి రౌట్ వ్యవహారం

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా , క్రికెటర్ రిషబ్ పంత్ వ్యవహారం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో వీళ్లిద్దరు పీకల్లోతూ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరగడంతో..ఆమె సోషల్ ఖాతాను బ్లాక్ చేసి పంత్ రూమర్స్​కు చెక్ పెట్టాడు. తాజాగా అతను ఇన్ స్టాగ్రాం వేదికగా చేసిన పోస్ట్ కొత్త చర్చకు దారితీసింది. Urvashi speaking about Rishabh Pant 😅#UrvashiRautela pic.twitter.com/SXPlY85KPl — Nisha Kashyap (@nishakashyapp) August 9, 2022…

Read More

టీంఇండియాకు నెక్ట్స్ కెప్టెన్ పంత్: అరుణ్ లాల్

టీంఇండియాకు కెప్టెన్ కాగల లక్షణాలు పంత్ లో ఉన్నాయన్నారు మాజీ క్రికెటర్ అరుణ్ లాల్. క్లిష్ట పరిస్థితుల్లో జట్టును గట్టేక్కించగల సమర్థుడు రిషబ్ అంటూ ఆకాశానికెత్తాశాడు. ఓజాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన అనేక విషయాలు పంచుకున్నాడు. రిషబ్ ఒత్తిడిని తట్టుకోగలడని.. కఠిన పరిస్థితుల్లో ఆటను ఆడేందుకు ఇష్టపడతాడని అరుణ్ లాల్ పేర్కొన్నాడు. ఇక రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్ ఎవరని అడిగితే .. సందేహం లేకుండా రిషబ్ పేరును ప్రతిపాదిస్తానని బెంగాల్ మాజీ కోచ్ స్పష్టం చేశాడు.రిషబ్…

Read More

ఇంగ్లాడ్ తో తొలి టెస్ఠులో పటిష్ట స్థితిలో భారత్..!1

ఇంగ్లాడ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ తొలిరోజు 338 పరుగులు చేసింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ సెంచరీతో(146) చెలరేగాడు. అతనికి రవీంద్ర జడేజా(83*) తోడవడంతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (11) స్వల్ప స్కోర్ కే జౌటయ్యాడు. 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును పంత్ _ జడేజా జోడి ఆదుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్.. టాప్ ఆర్డర్ విఫలమవడంతో…..

Read More

ఢిల్లీని చిత్తుచేసిన రాజస్ధాన్.. టేబుల్ టాప్ ప్లేస్!

ఐపీఎల్ టోర్నీలో రాజస్థాన్​ రాయల్స్​ జట్టు మరోసారి అదరగొట్టింది. శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన పోరులో రాజస్థాన్​ జట్టు అన్ని విభాగాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించి విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్థాన్‌ (10) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు.. ఓపెనర్లు బట్లర్ సెంచరీ.. పడిక్కల్ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో 222 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ జట్టులో కెప్టెన్ సంజూ శాంసన్ (46) మెరుపు…

Read More

ముంబయికి దిల్లీ షాక్.. టోర్నీలో తొలి విజయం!

ఐపీఎల్​ 15వ సీజన్​లో దిల్లీ క్యాపిటల్స్ జట్టు బోణీ కొట్టింది. బ్రబౌర్న్​ స్టేడియం వేదికగా ఆదివారం ముంబయి ఇండియన్స్​తో జరిగిన పోరులో నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన ముంబయి జట్టు.. ఓపెనర్ ఇషాన్​ కిషన్​ అర్ధ శతకం తో చెలరేగడంతో 177 పరుగుల లక్ష్యాన్ని దిల్లి జట్టు ముందుంచింది. దిల్లీ బౌలర్లలలో కుల్​దీప్​ యాదవ్​ మూడు వికెట్లు తీయగా, ఖలీల్​ అహ్మద్​ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం…

Read More

‘కపిల్ దేవ్’ రికార్డును బద్దలు కొట్టిన పంత్ ..

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ రేర్ ఫీట్ సాధించాడు. భారత్ తరపున టెస్టు ఫార్మాట్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా కపిల్ దేవ్ పేరిట ఉన్న 40 ఏళ్ల రికార్డును పంత్ బద్దలు కొట్టాడు. దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా.. పంత్ మాత్రం కేవలం 28 బంతుల్లోనే పూర్తి చేసి ఈ ఘనత సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో…

Read More

‘పంత్’ కెరీర్లో బెస్ట్ ర్యాంక్ !

ఐసీసీ తాజా టెస్ట్ ర్యాకింగ్స్లో భారత ఆటగాడు రిషబ్ పంత్ సత్తా చాటాడు. బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్ లో(747 పాయింట్లతో)పంత్ ఆరో స్థానంలో నిలిచాడు. అతని కెరీర్లో ఇది ఉత్తమ ర్యాంక్ కావడం విశేషం. ఇకపోతే భారత ఆటగాళ్ళలో కెప్టెన్ కోహ్లీ (814 పాయింట్లతో) ఐదో స్థానాన్ని నిలిచాడు. కాగా రిషబ్‌ పంత్‌ తో పాటు హెన్రీ నికోలస్‌, రోహిత్‌ శర్మతో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ 919 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు….

Read More
Optimized by Optimole