తెలంగాణ ఎన్నికల్లో యువత పాత్రపై సెమినార్..

Telangana: తెలంగాణలో ఎన్నిక‌ల గ‌డువు ముంచుకొస్తుంది. రానున్న ఎన్నిక‌ల్లో యువ‌త కీల‌క‌పాత్ర పోషించే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.  ఈనేప‌థ్యంలో విధాత పోలిటిక‌ల్‌ క‌న్సల్టెన్సీ.. రానున్న ఎన్నిక‌ల్లో యువ‌త పాత్ర అనే అంశంపై సెమినార్ నిర్వ‌హిస్తోంది. ఈకార్య‌క్ర‌మానికి  మేధావులు , పోలిటిక‌ల్ ఎన‌లిస్టులు, విద్యార్థి సంఘం నేత‌లు హాజ‌రుకానున్నారు. కావున యువ‌త‌ పెద్ద ఎత్తున  త‌ర‌లివ‌చ్చి ఈకార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని పోలిటిక‌ల్ సంస్థ డైరెక్ట‌ర్ పిలుపునిచ్చారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండెట్స్ క్రింద ఇచ్చిన లింక్ లో మీ వివరాలను న‌మోదు…

Read More

కాంగ్రెస్ ర‌థాన్ని గెలుపు తీరాల‌కు చేర్చి.. ప్ర‌జాసంక్షేమ పాల‌న‌కు శ్రీకారం చుట్టాల‌న్నదే భ‌ట్టి ల‌క్ష్యం..

“సింగం బాకటితో గుహాంతరమునం… కుంతీసుత మథ్యముండు సమరస్థేమాభి రామాకృతిన్” అరణ్య, అజ్ఞాత వాసాల‌ను పూర్తి చేసుకున్న అనంత‌రం విరాట‌ప‌ర్వం.. ఉత్త‌ర గోగ్ర‌హ‌ణంలో కౌర‌వ సేన‌మీద అర్జునుడు యుద్ధాభిలాషిగా ముందుకు దూకాడు. భీష్మ‌, ద్రోణ‌, క‌ర్ణ‌, అశ్వ‌ర్థామ వంటి హేమాహేమీల‌ను మ‌ట్టి క‌రిపించి.. పాండ‌వ మ‌ధ్య‌ముడు జ‌య‌భేరీ మోగించాడు. సరిగ్గా ఇప్పుడు తెలంగాణలో ఇలాంటి కురుక్షేత్ర రాజ‌కీయ ప‌రిస్థితులు త‌లెత్తాయి. దాదాపు ప‌దేళ్లుగా అధికారానికి దూర‌మైన కాంగ్రెస్ పార్టీకి గాండీవ‌ధారిగా.. శ‌త్రు నిర్జ‌నుడిగా.. భ‌ట్టి విక్ర‌మార్క కనిపిస్తున్నారు. కాంగ్రెస్…

Read More

మంచిర్యాలలో సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించిన శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి..

దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నిరంతరం పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీకి మద్దతుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర మంచిర్యాల చేరుకున్న సందర్భంగా ఈనెల 14న అంబేద్కర్ జయంతి రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నస్పూర్ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డిలు పిలుపునిచ్చారు. మంగళవారం సభా ప్రాంగణం…

Read More

కేసిఆర్ రాష్ట్రాన్ని అమ్మేసిన అమ్మేస్తాడు: సీఎల్పీ విక్రమార్క

Mancherial : సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర మంచిర్యాల జిల్లాలో జోరుగా సాగుతోంది.  పాద‌యాత్ర‌లో భాగంగా భ‌ట్టి.. సీఎం కేసీఆర్ పై  తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఉమ్మడి  ఆదిలాబాద్ జిల్లా సస్యశ్యామలం కాకుండా..  పదివేల కోట్లు ఖర్చుతో చేప‌ట్టిన‌ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అడ్డుపడ్డ అతి పెద్ద ద్రోహి కెసిఆర్ అని మండిప‌డ్డారు. జిల్లాలో ఉన్న సింగరేణి గనులను ప్రైవేట్  పరం చేస్తూ ఉద్యోగావకాశాలు లేకుండా చేస్తున్న కెసిఆర్ ను ప్ర‌జ‌లు క్ష‌మించ‌రని ఆగ్ర‌హం…

Read More

‘బేగంపేట ఎమ్మెల్యే’కు ఎన్నాళ్లో ఈ ‘మినిస్టర్‌ ఇన్‌ వెయిటింగ్‌’ హోదా?

Nancharaiah merugumala: (senior journalist) ఓబీసీ ప్రధాని మోదీకి ఐదుసార్లు వెల్కం చెప్పి, వీడ్కోలు పలికిన పశుసంవర్ధక శాఖ మంత్రి తలసానికి ఎంతటి గౌరవం!  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కులానికి ‘పెద్ద పద్మనాయకుడే’ (వెలమ) అయినా బాధ్యతగల ప్రజానాయకుడుగానే వ్యవహరిస్తున్నారు. కాషాయ ఓబీసీ ప్రధాని నరేంద్రమోదీతో ఏడాది క్రితం చెడినాక ఆయనకు హైదరాబాద్‌ హవాయీ అడ్డాలో తన తరఫున స్వాగతం పలికే పని తనకు ఇష్టమైన ఓబీసీ (పశుసంవర్ధక శాఖ) మంత్రి తలసాని శ్రీనివాస్‌…

Read More

పేపర్ లీకుతో సంబంధం లేదని ప్రమాణం చేస్తా… సీపీకి ప్రమాణం చేసే దమ్ముందా?: బండి సంజయ్

Bandi Sanjay: టీఎస్పీఎస్సీ పేపర్ లీకుపై అతి త్వరలో వరంగల్ లో భారీ ఎత్తున నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ వెల్లడించారు.కరీంనగర్ జైలు నుండి విడుదలైన అనంతరం మొదటిసారిగా మీడియాతో మాట్లాడిన సంజయ్.. కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు పదవ తరగతి తెలుగు పేపర్ ఎవరు లీక్ చేశారని?  హిందీ పేపర్ ను లీక్ చేయాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. టెక్నాలజీలో మేమే తోపని చెప్పేటోళ్లు లీకేజీ కుట్రను…

Read More

మోడీజీ … ఈప్రశ్నలకు జవాబు చెప్పండి: సీఎల్పీ భట్టి విక్రమార్క

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణా పర్యటన నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క 30 ప్రశ్నలతో కూడిన లేఖను మీడియాకు విడుదల చేశారు. లేఖలో పేర్కొన్న ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. 1. 2014 లో మీరు ప్రధానమంత్రి చేపట్టినప్పటి నుండి  తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇప్పటివరకు  కేటాయించిన పథకాలు, ప్రాజెక్టుల వివరాలు చెప్పగలరా? 2. రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్‌ సాక్షిగా తెలంగాణకు ఇచ్చిన విభజన చట్టంలోని హామీలను మీ…

Read More

రైతురుణమాఫీ పై కాంగ్రెస్ దరఖాస్తుల ఉద్యమం : టీపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనిరుథ్

Jadcherla: జ‌డ్చ‌ర్ల‌లో టిపిసిసి ప్రధానకార్యదర్శి జనంపల్లి అనిరుథెడ్డి స‌రికొత్త ఉద్య‌మానికి శ్రీకారం చుట్టారు. 2018 ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన లక్ష రూపాయల రైతురుణ మాఫీ పథకం 4 సంవత్సరాలు కావొస్తున్నా అమలు కాకపోవ‌డంతో.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ద‌రఖాస్తుల ఉద్యమం చేప‌ట్ట‌నున్నారు. సోమ‌వారం నుంచి చేప‌ట్టే ఈ కార్య‌క్ర‌మానికి జడ్చర్ల నియోజకవర్గంలోని మొత్తం అన్నీ గ్రామాల రైతుల నుంచి ధరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంత‌రం స్వీక‌రించిన‌ ద‌రఖాస్తుల‌ను సీఎం కేసీఆర్‌, జిల్లా కలెక్టర్లకు, మండల అధికారులతో…

Read More

మోదీ @ 20 ఏళ్లు ప్రముఖుల విశ్లేషణతో రూపొందించిన పుస్తకం..

ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని దేశంలోని విభిన్న రంగాల ప్రముఖుల విశ్లేషణలతో రూపొందించిన ‘‘మోదీ @ 20 ఏళ్లు’’ పుస్తకాన్ని రాష్ట్రంలోని విద్యావేత్తలతోపాటు ప్రముఖులకు అందజేయాలని బీజేపీ నిర్ణయించింది. అందులో భాగంగా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ గురువారం సాయంత్రం కరీంనగర్ హౌజింగ్ బోర్డు కాలనీలోని రిటైర్డ్ ప్రిన్సిపాల్, రచయిత దాస్యం సేనాధిపతికి పుస్తక తొలి ప్రతిని అందజేశారు.  తన పార్లమెంట్…

Read More

లావోరాలో పెట్టుబడులు ..ఆదాయం పదింతల రెట్టింపు..

 తెలంగాణ రాష్ట్ర  రియల్ ఎస్టేట్ రంగంలో తిరుగులేని రారాజు..నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం..రియల్ ఎస్టేట్ లోనే అత్యధికంగా ల్యాండ్ బ్యాంకు ఉన్న సంస్థ లావోరా.. దాదాపు ఇరవైకి పైగా ప్రాజెక్టులతో సుమారు రెండు వేల ఐదోందల ఎకరాలను లావోరా సంస్థ కస్టమర్లకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకోచ్చింది లావోరా సంస్థ. అన్ని రకాల హెచ్ఎండీఏ అనుమతులు..డీటీసీపీ,ముడా మరియు ఫాం ల్యాండ్స్ ను కలిగి ఉన్న ఏకైక రియల్ ఎస్టేట్ సంస్థ లావోరా..అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరానికి సమీపాన…

Read More
Optimized by Optimole