RevanthReddy: సీఎం రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ మీద ఈ స్థాయి విమర్శలెందుకు?

శేఖర్ కంభంపాటి (సీనియర్  జర్నలిస్ట్ ):  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన పై మాట్లాడే వాళ్ళు సీఎం రాష్ట్రానికి కార్పొరేట్ దిగ్గజాలతో మాట్లాడి  తెచ్చే పెట్టుబడులపై కాకుండా ఇంగ్లీష్ మాట్లాడే విధానంపై సోషల్ మీడియా లో ఎక్కువ  చర్చ పెడుతున్నారు కొంతమంది. రేవంత్ రెడ్డి మాట్లాడే ఇంగ్లీష్ ను ట్రోల్ చేస్తుంటే, మరికొంత మంది భాష ముఖ్యం కాదని సమర్థిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సపోర్టర్లు మాత్రం రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడక రాష్ట్ర…

Read More

వంగవీటి రంగా హత్యానంతరం తెలుగు జర్నలిస్టులకు ‘పోస్ట్-మాడ్రన్‌ హింస’గా కనిపించాయి..

Nancharaiah merugumala senior journalist: ” వంగవీటి రంగా హత్యానంతరం జరిగిన బెజవాడ అల్లర్లు అప్పట్లో కొందరు హైదరాబాద్‌ తెలుగు జర్నలిస్టులకు  ‘పోస్ట్-మాడ్రన్‌ హింస’గా కనిపించాయి!” బెజవాడ నుంచి, కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్‌ వచ్చేసి పాతికేళ్ళు దాటిపోయినా 1988 డిసెంబర్‌ 26 నాటి ‘రంగా గారి యాజిటేషన్‌’ మాలాంటి ఆంధ్రోళ్లను ఇంకా వెంటాడుతూనే ఉంది. కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని కాటూరులో పుట్టాడని చెప్పే వంగవీటి మోహనరంగారావు గారిని తెలుగు జనం మర్చిపోకుండా గత కొన్నేళ్లుగా…

Read More

పార్వతీకి శివుడు చెప్పిన శివరాత్రి వ్రత కథ.. ఈ కథ వింటే మీరు జాగరణ చేస్తారు..!

Sambashivarao:  జన్మకో శివరాత్రి అన్నారు. శివరాత్రి రోజున మహాదేవుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఆరోజున రాత్రి శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతుంటాయి. ముక్కంటి పై భక్తితో కొలవడమే కాకుండా జాగారం చేస్తారు. శివరాత్రి రోజున భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు చేసి ముక్కంటి అనుగ్రహం కోసం పరితపిస్తారు . అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనముందా అని ఆలోచన చేయాలి. దీనికి సమాధానం సాక్షాత్తూ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతి దేవికి చెప్పాడు. పూర్వం…

Read More

పగలపడి నవ్వండి..నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..?

Sambashiva Rao : నవ్వ‌డం ఓ యోగం, న‌వ్వించ‌డం ఓ భోగం, న‌వ్వ‌లేక‌పోవ‌డం ఓ రోగం అన్నారు పెద్ద‌లు. న‌వ్వుతూ నాలుగు కాలాలు బ్ర‌త‌క‌మ‌ని ఆశీర్వ‌దిస్తారు. అయితే కొంద‌రి ముఖం చూస్తే చిన్న చిరున‌వ్వు సైతం ఎంత వెతికినా క‌నిపించ‌దు. అలాంటి వారి ఫేస్ ఎప్పుడూ పేలాల పెనమే అంటారు. కొంద‌రూ మాట్లాడుతూంటే జోక్స్ పేలుతుంటాయి. వారు న‌వ్వ‌డ‌మే కాకుండా ఇత‌రుల‌ను కూడా న‌వ్విస్తుంటారు. కొంద‌ర‌యితే త‌మ తోటి వారు న‌వ్వితే చూసి ఓర్చుకోలేరు. నవ్వితే నాలుగు…

Read More

రేడియో స్వగతం..

అది…1886… ఇటలీ… మార్కోని అనే ఒక ఇరవై ఏళ్ల పిలగాడు, నన్ను సృష్టించాడు. నేనేంటి? నా మాటలేంటి?? సముద్రాలు దాటి వినపడ్డాయి. ఇంకొంచెం పెద్దయ్యాను… రెండో ప్రపంచ యుద్ధంలో సైనికులు నన్ను వేలి పట్టుకొని తీసుకెళ్లారు. విమానాల పైలెట్లు, నౌకల కెప్టెన్లు, ట్రక్ డ్రైవర్లు, పోలీసులు అందరూ నన్ను పక్కనే కూర్చొనేంత క్లోజ్ ఫ్రెండయ్యాను. అంతకుమించి, గొప్ప గొప్ప వాళ్ల ఉపన్యాసాలకు వేదికయ్యాను. వార్తలు అందిస్తూ… పాటలు పాడుతూ, ముచ్చట్లు చెప్తూ ప్రతి ఇంటికి ఒక ఫ్యామిలీ…

Read More

కలశాన్ని ఎందుకు పూజించాలి?

  కలశము అంటే ఏమిటి? నీటితో నిండిన ఇత్తడి లేక మట్టి లేక రాగి పాత్ర; పాత్ర మొదట్లో మామిడి ఆకులు; వాటి పైన కొబ్బరి కాయ ఉంచబడుతుంది. తెలుపు లేక ఎరుపు దారం దాని మెడ చుట్టూ లేక పూర్తిగా కానీ సమ చతురస్రాకారపు నమూనాలో చుట్టబడి ఉంటుంది. అటువంటి పాత్ర “కలశం” అనబడుతుంది. ఆ పాత్రను నీటితో గానీ బియ్యముతో గానీ నింపినప్పుడు “పూర్ణకుంభము” అనబడుతుంది. అది దివ్యమైన ప్రాణశక్తితో నింపబడిన జడ శరీరానికి…

Read More

చిన్న సాయం – పెద్ద మేలు – ఓ సైకిల్..

ఏడో తరగతి దాటితే… ఇక చదువు లేదు అప్పుడు మా ఊళ్లో! 3 కిలోమీటర్ల పొరుగునున్న రంగంపేట వెళితేనే హైస్కూల్ ! రెండు చెరువు కట్టల మీదుగా… పొలాలు, గట్లు, బీడు/పంట చేలు దాటుకుంటూ అలా ఏడాది పాటు, 8వ తరగతి, రోజూ వెళ్లి-వస్తూనే చదివేశా! ఇక, 1976-77 తొమ్మిదో తరగతి సగమయ్యాక అనుకుంటా… మా అన్న గట్టిగా సిఫారసు చేస్తే, బాపు సైకిల్ ఇప్పిచ్చాడు. మా డీజిల్ పంపుసెట్ మెకానిక్ కైర్(సాబ్), సికింద్రాబాద్ వెళ్లి, కొత్త…

Read More

కోటి పుణ్యాలకు సాటి ముక్కోటి ఏకాదశి..

కోటి పుణ్యాలకు సాటి ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి. ఉత్తరాయణం అనంతరం వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే.. వైకుంఠ ఏకాదశిగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ రోజున వైకుంఠవాకిళ్లు తెరచుకొంటాయి.భక్తులు వైష్ణవ ఆలయాలలో గల ఉత్తర ద్వారం ద్వారా భగవంతుని దర్శించుకుంటారు. ‘హరివాసరమం ‘.. అసుర(రాక్షసుల) బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు. అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించుకుంటారు. దీంతో స్వామి అనుగ్రహించి రాక్షస పీడ వదిలిస్తాడన్నది…

Read More

తెలంగాణ బ్రాహ్మణ బిడ్డకి గుజరాతీ నేతలే న్యాయం చేయాలి!

Nancharaiah merugumala: _____________________________ బాబరీ మసీదును కూల్చి 30  ఏళ్లు నిండుతున్నా పీవీ నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వరా? ‘వివాదాస్పద కట్టడం’ బాబరీ మసీదును అయోధ్యలో కూల్చేసి నేటికి 30 సంవత్సరాలు నిండుతున్నాయి. అప్పుడు ప్రధానమంత్రి పదవిలో ఉన్న పాములపర్తి వేంకట (పీవీ) నరసింహారావు గారు తనమౌనముద్రతో, ఉదాశీన వైఖరితో మసీదు కూల్చివేతకు దోహదం చేశారు. రాజధాని దిల్లీ నుంచే తన పరోక్ష తోడ్పాటును మిత్రుడు, బీజేపీ నేత అటల్‌ బిహారీ వాజపేయి గారికి అందించారు. పీవీ…

Read More

సుబ్రహ్మణ్య అష్టకం కరావలంబ స్తోత్రం..!

  హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో । శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 1 ॥ దేవాదిదేవనుత దేవగణాధినాథ, దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద । దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 2 ॥ నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్, తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ । శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 3 ॥ క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల, పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే । శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్…

Read More
Optimized by Optimole