ఓపెన్ కేటగిరీ రద్దుచేసి, దాని స్థానంలో 50 శాతం EWS కోటా పెడితే మేలేమో!

Nancharaiah Merugumala : ————————– ———- ———-// పది శాతం అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్) కోటా రాజ్యాంగబద్ధమని సుప్రీంకోర్టు 3-2 మెజారిటీ తీర్పు ఇచ్చిన తర్వాత ఇండియాలో రిజర్వేషన్ల వాటాల్లో మార్పులు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలు, విద్యాసంస్థల సీట్లలో ఓపెన్ కాంపిటీషన్ లేదా ఓపెన్ కేటగిరీ (OC) లేదా జనరల్ కేటగిరీని రద్దుచేయాలి. ఈ ఓపీ లేదా ఓసీ కేటగిరీని రద్దు చేసి కూర్చోకూడదు. EWS కోటాను 10 శాతం…

Read More

బ్రాహ్మణ, వైశ్య కులాలకు ‘అభినవ అంబేడ్కర్‌’ నరేంద్ర మోదీ!

Nancharaiah Merugumala:  అగ్రవర్ణ పేదల కోటా అనుకూల తీర్పును వ్యతిరేకించిన ఇద్దరు జడ్జీలూ బ్రాహ్మణులే! ……………………………………………………………………………………………. చారిత్రకంగా కొనసాగిన సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా అమలు చేస్తున్న రిజర్వేషన్లు పేదరికం ప్రాతిపదికగా ‘అగ్రవర్ణాలు లేదా అగ్రకులాలకు’ ఇచ్చినా చెల్లుబాటు అవుతాయని ఈరోజు సుప్రీంకోర్టు తీర్చు ఇచ్చింది. ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో సామాజికంగా, విద్యపరంగా వెనుకబడిన అనుసూచిత కులాలు (ఎస్సీలు), అనుసూచిత జాతులకు (ఎస్టీలు లేదా ఆదివాసీలు) కల్పిస్తున్న రిజర్వేషన్లు లేదా కోటాలు– పేదరిక నిర్మూలన కార్యక్రమాలుగా పరిగణించరాదని గతంలో ఇచ్చిన…

Read More

పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ పై కాల్పులు..

Sambashiva Rao : ============= Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని పీటీఐ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్ పై కాల్పులు క‌ల‌కలం సృష్టించింది. దేశంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాల్సిందేనన్న డిమాండ్‌తో.. ఆక్టోబ‌ర్ 28 నుంచి ఇస్లామాబాద్‌ దిశగా లాంగ్‌మార్చ్ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఇమ్రాన్ ర్యాలీ అల్లాహో చౌక్‌కు చేరుకోగా.. ప్రజలనుద్దేశించి మాట్లాడేందుకు ఆయ‌న కంటైన‌ర్ పై ఎక్క‌గానే దుండ‌గులు ఒక్క‌సారిగా కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఆయన రెండు కాళ్ల‌కు గాయాలైయ్యాయి. స్థానికంగా ఉన్న…

Read More

Men Likes: పురుషులు రోమాన్స్ కంటే వీటినే ఎక్కువగా ఇష్టపడతారట

Sambashiva Rao: ========= Men and Women Romance: రోమాన్స్ ఆడ‌వారికి, మ‌గ‌వారికి ఇద్ద‌రికీ ఇష్ట‌మే. శృంగారాన్ని అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు. అయితే మ‌గ‌వారు రోమాన్స్ విష‌యంలో ముందుంటారు. రోమాన్స్ విష‌యంలో ఎవ‌రి అభిప్రాయాలు వారికి ఉంటాయి. రోమాన్స్ విష‌యంలో మ‌గ‌వారు ఇంకా ఎక్కువ‌గా ఇష్టపడే అంశాలు కూడా ఉన్నాయంట. అవేంటో వాటి వ‌ల్ల క‌లిగే ఉప‌యోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మ‌గ‌వారు రోమాన్స్ విష‌యంలో ఎక్కువ‌గా పొగ‌డ‌టాన్ని ఇష్ట‌ప‌డ‌తారు. అంతేకాదు బాడీ గురించి, వారి బిహేవియ‌ర్ గురించి…

Read More

Viral Video: తాగుబోతు కోతి.. మందు క‌నిపిస్తే చిందులు.. లేకుంటే శివాలు..?

Sambashiva Rao: ========== Monkey: మందుబాటిల్ క‌నిపిస్తే ఎక్క‌డ లేని హుషారు వ‌స్తుంది. ఎరిచేతుల్లోనైనా బాటిల్ క‌నిపిస్తే లాగేసుకుంటుంది. తాగుతుంది, తూగుతుంది, చిందులేస్తుంది. చుక్క‌నోట్లోకి పోక‌పోతే శివాలెత్తుతుంది. బాటిల్ ఎవ‌రైనా ఇస్తే.. ఓకే లేదంటే నేరుగా దుకాణాల్లోకి చొరబడి మందు బాటిళ్లు ఎత్తుకెళ్లిపోతోంది. చుక్కేసి గాని ఆరోజు నిద్ర‌పోదు. ఇంత‌కి ఇదంతా ఎవ‌రి గురించి అనుకుంటున్నారా. ఎవ‌రో కాదు వాన‌రం గురించి. అవును మీరు విన్న‌ది నిజ‌మే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ కోతి వార్త‌ల్లోకి ఎక్కింది. రాయ్‌బరేలీ జిల్లాలో…

Read More

హిమాచల్‌ప్రదేశ్‌లో స్వర్ణ ఆయోగ్‌ ఉద్యమంతో కుల విభజన రాజకీయాలకు అవకాశం.

Himachal pradeshelection2022: దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో మళ్లీ రిజర్వేషన్ల రాజకీయాలు పుంజుకుంటున్నాయి. ఎన్నికల వేళ కుల ఉద్యమాలు ముందుకొస్తున్నాయి. గతంలో మండల కమిషన్‌ ఏర్పాటు, దానికి వ్యతిరేకంగా, అనుకూలంగా పెద్దఎత్తున ఉద్యమాలు జరిగిన చరిత్ర తెలిసిందే. మండల్‌ ప్రభావంతో దేశంలో ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో నూతన రాజకీయ సమీకరణలు ఏర్పడడం మనం చూశాం. ఆ ప్రాంతాలలో ఎన్నికల ముందు కుల విభజన ఉద్యమాలను ప్రారంభించి రాజకీయ ప్రయోజనాలు పొందడం తరచూ జరుగుతోంది. జాట్లు, పాటిదార్లు రిజర్వేషన్లను డిమాండ్‌…

Read More

సోనియా కుటుంబం.. ‘కన్నడ కట్టప్ప’ ఖర్గే.. బాహుబలితో పోలిక..!!

Nancharaiah merugumala:(Editor) ============================ సోనియా కుటుంబానికి ‘కన్నడ కట్టప్ప’ మల్లికార్జున ఖర్గే ………………………. నెహ్రూ-గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ కాబోయే అధ్యక్షుడు మాపన్న మల్లికార్జున ఖర్గే ‘బాహుబలి’ లోని కట్టప్ప లాంటోడు అని హిందీ దినపత్రిక నవభారత్ టైమ్స్ జర్నలిస్ట్ చంద్ర ప్రకాశ్ పాండేయ అభివర్ణించారు. ఈ వీరవిధేయ ‘మల్లన్న’ ఐదుగురు సంతానంలో ముగ్గురు పేర్లు- రాహుల్, ప్రియాంక్, ప్రియదర్శిని అని ఈ ఉత్తరాది బ్రాహ్మణ పాత్రికేయుడు పాండేయ వెల్లడించారు. మిగిలిన ఇద్దరు పిల్లల పేర్లు జయశ్రీ, మిలింద్….

Read More

హిమాచల్ లో బీజేపీ అధిక్యత తగ్గడానికి కారణాలేంటి.. పీపుల్స్ పల్స్ సర్వే రిపోర్ట్ ఏంచెబుతోంది?

మూడున్నర దశాబ్దాల రికార్డును హిమాచల్‌ ప్రదేశ్‌ ఓటర్లు కొనసాగిస్తారా? బ్రేక్‌ చేస్తారా? పీపుల్స్ పల్స్ మూడ్ సర్వేలో మరోసారి బీజేపీ మెజార్టీ సీట్లు గెలుస్తుందని తేలడంతో పాత సంప్రదాయానికి మంగళం పాడతారన్న ప్రచారం తెరమీదకి వచ్చింది. ఇందులో నిజమెంత? దశాబ్దాల కాంగ్రెస్ పార్టీకి ఈఎన్నికల్లో ఎదురవుతున్న సవాళ్లేమిటి? అంతర్గత విభేదాలతో కమలం ఏమేర నష్టపోనుంది? ఇక పీపుల్స్ ఎన్నికల సర్వే ప్రకారం హిమాచల్ ఓటర్లు సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. మూడున్నర దశాబ్దాల పాత సెంటిమెంట్ కు…

Read More

హిమాచల్ ప్రదేశ్లో బీజేపీకి స్వల్ప మెజార్టీ.. పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడి..!!

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్వల్ప మెజార్టీ లభించే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు గాను.. బిజెపి 35 నుండి 40 స్థానాలు.. కాంగ్రెస్‌ 25 నుండి 30 .. ఆమ్‌ఆద్మీ 1 నుండి 2, ఇతరులు 2 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వే తేల్చింది. అక్టోబర్‌ 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు పీపుల్స్‌పల్స్‌ సంస్థ సిమ్లాలోని హిమాచల్‌ప్రదేశ్‌ యూనివర్సిటీ, పొలిటికల్‌ సైన్స్‌…

Read More

ముస్లిం జనాభా భారత ఉపఖండంలో ఎంతంటే..?

Nancharaiah merugumala:(Editor) ముస్లిం జనాభా అరబ్ దేశాల్లో 44 కోట్లయితే.. భారత ఉపఖండంలో 60 కోట్లు..! …………………………… 1947లో పాకిస్తాన్ పుట్టకపోతే ” అఖండ భారతదేశం ” లో నేడు 180 కోట్ల జనాభా ఉండేది. పాక్, బంగ్లాదేశ్ అంతర్భాగంగా ఉండే ‘అవిభక్త భారతం’లోని  మొత్తం జనాభాలో దాదాపు 60 కోట్ల మంది ముస్లింలు ఉండేవారు. అప్పుడు ముస్లింలకు ఢిల్లీ సర్కారుతో గట్టిగా బేరమాడే శక్తియుక్తులు ఉండేవి. బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ కన్నా కాస్త నాణ్యత గల…

Read More
Optimized by Optimole