ప్రభాస్ ‘సలార్ ‘లో పృధ్వీ రాజ్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ‘కేజీఎఫ్’​ ఫేం ప్రశాంత్​నీల్​ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘సలార్​’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి డార్లింగ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం వెల్లడించారు. మలయాళ స్టార్​ పృథ్వీరాజ్​ సుకుమారన్​ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. స్క్రిప్ట్​ విన్న వెంటనే తన పాత్ర నచ్చడంతో ఆయన వెంటనే ఒప్పేసుకున్నారని ఇందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రభాస్ చెప్పుకొచ్చారు. కాగా ఇందులో జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ప్రభాస్ నటించిన…

Read More

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు!

దేశంలో కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 4 వేల 575 కేసులు నమోదుకాగా.. 145 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి 7 వేల 416 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 46 వేల 962 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. అటు దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 18 లక్షల 69 వేల 103డోసులు పంపిణీ చేశారు. ఫలితంగా మొత్తం పంపిణీ చేసిన టీకా…

Read More

మెగాస్టార్ సినిమాలో శృతి హాసన్..!

మెగాస్టార్ చిరంజీవి ,డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో మెగాస్టార్ కి జోడీగా శృతి హాసన్ నటించనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగానే మెగాస్టార్ తో శృతి హాసన్ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. వెల్కమ్…

Read More

టాలీవుడ్ కి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

ఏపీ ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమకు శుభవార్త అందించింది. సినిమా టికెట్స్ రేట్లనూ సవరిస్తూ.. ప్రభుత్వం జీవో జారీ చేసింది. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‏లుగా సినిమా టికెట్ రేట్లను నిర్ధారించింది. ఒక్కో ప్రాంతంలో థియేటర్‏లు.. నాలుగు కేటగిరీలుగా విభజిస్తూ.. కనీస టికెట్ ధర రూ. 20.. గరిష్టంగా రూ. 250 గా రేట్లు నిర్దారించింది. ఒక్కో ప్రాంతంలో థియేటర్‌లు.. నాన్ ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్లు, ముల్టిప్లెక్స్ గా నిర్ణయించారు. ఒక్కో థియేటర్‌లో కేవలం రెండే…

Read More

యూపీలో మళ్ళీ కమల వికాసం: ఎగ్జిట్ పోల్స్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు బీజేపీ హవా కొనసాగనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి . దేశ రాజకీయాలను ప్రభావితం చేసే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు మణిపుర్‌, ఉత్తరాఖండ్ లో కాషాయం పార్టీ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోనున్నట్లు అన్ని సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ ముక్తకంఠంతో అంచనా వేశాయి. గోవాలో భాజపా, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరుతో హంగ్‌ తలెత్తే అవకాశామున్నట్లు తెలిపాయి. పంజాబ్‌లో కాంగ్రెస్‌కు షాకిస్తూ.. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధికారాన్ని కైవసం…

Read More

ఐపీఎల్ _15వ సీజన్ షెడ్యూల్ విడుదల..

క్రికెట్​ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్​ 2022 షెడ్యూల్​నూ బీసీసీఐ ప్రకటించింది. మార్చి 26న మొదలై మే 29న జరిగే ఫైనల్​తో ఐపీఎల్​ 15వ సీజన్​ ముగియనుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో కోలకతా జట్టు తలపడనుంది. 65 రోజుల పాటు సాగే ఈ సీజన్​లో 70 లీగ్‌మ్యాచ్‌లు, 4 ప్లే ఆఫ్‌మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్లేఆఫ్స్​కు సంబంధించిన షెడ్యూల్​ను బీసీసీఐ త్వరలో ప్రకటించనుంది. ఇక ఈ సారి లఖ్​నవూ, గుజరాత్​ జట్ల…

Read More

ప్రపంచ కప్ లో బోణీ కొట్టిన మిథాలీ సేన..

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు బోణీ కొట్టింది. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్లో మిథాలిసేన 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు 137 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో ఓపెనర్‌ సిద్రా అమీన్‌ (30; 64 బంతుల్లో) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో రాజేశ్వరి నాలుగు.. ఝులన్‌ గోస్వామి, స్నేహ్‌ రాణా రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు టాస్ గెలిచి…

Read More

శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ ఘనవిజయం..!

శ్రీలంకతో తొలి టెస్ట్​లో భారత్​ ఘన విజయం సాధించింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా విజృభించడంతో.. తొలి ఇన్నింగ్స్​లో 174 పరుగులకే కుప్పకూలిన లంక జట్టు ఫాలో ఆన్​లోనూ చతికిలపడింది. రెండో ఇన్నింగ్స్ లో భారత స్పిన్ ద్వయం జడేజా, అశ్విన్ ధాటికి ఆజట్టు 178 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత జట్టు ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో రెండు టెస్టుల సిరీస్ లో 1_0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అంతకుముందు తొలుత…

Read More

దేశంలో క్రమంగా తగ్గుముఖం పడుతున్న కరోనా!

దేశంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 5 వేల 476 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 158 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 59 వేల 442 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివిటీ రేటు 0.60 శాతంగా ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో 9 వేల 754 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,23,88,475 కి…

Read More

అరుదైన రికార్డు సొంతం చేసుకున్న కెప్టెన్ మిథాలీ రాజ్..

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. ఆరు వరల్డ్ కప్ లు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా మిథాలీ రాజ్‌ రికార్డు సృష్టించింది. ఇంతకుముందు సచిన్‌ టెండూల్కర్‌, జావెద్‌ మియాందాద్‌ మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు. కాగా ఆమె ఇప్పటికే 2000, 2005, 2009, 2013, 2017 వరల్డ్‌కప్‌లలో ఆడింది. ప్రస్తుతం నేడు పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగిన ఆమె.. ఆరు వరల్డ్‌కప్‌ల అరుదైన రికార్డును సొంతం…

Read More
Optimized by Optimole