కాంగ్రెస్, బీజేపీ మధ్య చిచ్చు రాజేసిన మనీష్ పుస్తకం..!!

కాంగ్రెస్ నేత ఎంపీ మనీశ్ తివారీ రాసిన ఓ పుస్తకం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతోంది. 2008 ముంబయి ఉగ్ర దాడుల సమయంలో యూపీఏ ప్రభుత్వం దీటుగా స్పందించలేదంటు.. మనీష్ ఈ పుస్తకంలో ప్రస్తావించారు. ఈ విషయాన్ని ఆసరాగా చేసుకొని అధికార బీజేపీ నేతలు.. అప్పటి యూపీఏ ప్రభుత్వానిది అసమర్థ, బలహీన పాలన అని మరోసారి స్పష్టమైందంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇంతకూ పుస్తకంలో ఏముంది..? ’10 ఫ్లాష్‌ పాయింట్స్‌.. 20 ఇయర్స్‌’ పేరిట ఎంపీ మనీష్‌ తివారీ…

Read More

ధోనిని ప్రశంసల్లో ముంచెత్తిన సీఎం స్టాలిన్!

ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ పుల్ జట్టు ఎదంటే సగటు క్రికెట్ అభిమానికి గుర్తొచ్చే పేరు చెన్నె సూపర్ కింగ్స్. ఇప్పటి వరకు ఏ జట్టుకు సాధ్యం కానీ రీతిలో ప్లే ఆఫ్ చేరడంతో .. విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఆజట్టుకు ఉన్న అభిమానులు సైతం మరో జట్టుకు లేదనడంలో సందేహం లేదు. సీఎస్కే అంటే ముందుగా గుర్తొచ్చేది ఆ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని. సీఎస్కే అభిమానులు పిలుచుకునే పేరు తల. ఒక్క మాటలో…

Read More

టీ 20 సీరీస్ భారత్ కైవసం.. రోహిత్,రాహుల్ అరుదైన ఫీట్..!!

న్యూజిలాండ్​తో టి 20 సిరీస్​లో భాగంగా భారత్ మరో ఘన విజయాన్ని అందుకుంది.రాంచీ వేదికగా జరిగిన రెండో టీ20లో కివీస్​పై 7 వికెట్లతో విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ వుండగానే సీరీస్ ను కైవసం చేసుకుంది. కాగా కివీస్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. టీమ్​ఇండియా ఓపెనర్లు కెప్టెన్​ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ మరోసారి చెలరేగి ఆడారు. అంతేకాక ఈ జంట అరుదైన ఫీట్​ను సాధించారు. టీ20ల్లో వరుసగా 5 మ్యాచ్​ల్లో…

Read More

సాగు చట్టాల రద్దు నిర్ణయానికి అసలైన కారణం..?

ప్ర‌ధాని మోదీ త‌న 20 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో ఓనిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకోవ‌డం చాలా అరుదు. అలాంటి వ్య‌క్తి సాగు చ‌ట్టాల విష‌యంలో త‌గ్గ‌డానికి కార‌ణాలేంట‌న్న చ‌ర్చ‌ రాజ‌కీయా వ‌ర్గాల్లో న‌డుస్తోంది. ప్ర‌ధాని ప‌ద‌వి చేపట్టాక అనేక సంక్షేమ ప‌థకాలు.. సంస్క‌ర‌ణల‌తో దేశాన్ని అభివృద్ధిలో ప‌థంలో న‌డిపిస్తున్న న‌రేంద్రుడు.. వ్యవసాయ రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పుల్లో భాగంగా తీసుకొచ్చిన సాగు చ‌ట్టాల ర‌ద్దు నిర్ణ‌యం.. విపక్ష నేతలనే కాకుండా, సొంత పార్టీనేత‌లను సైతం విస్మ‌య‌ప‌రిచింది. ముందుగా సాగు చ‌ట్టాల…

Read More

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నాం: మోదీ

గురునానక్​ జయంతి సందర్భంగా జాతిని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పార్లమెంటు సమావేశాల్లో సాగు చట్టాల రద్దుపై ప్రకటన చేస్తామని మోదీ తెలిపారు. కాగా తాము తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రయోజనం చేకూర్చేవేనని, కానీ.. ఒక వర్గం రైతులను ఒప్పించలేకపోయినట్లు మోది తెలిపారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశార.. వ్యవసాయ చట్టాలపై…

Read More

తిరుప‌తి లో వ‌ర‌ద‌ల బీభ‌త్సానికి కార‌ణాలు ఏంటి..?

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన తిరుమ‌ల న‌గ‌రం ఎడ‌తెర‌పిలేని వ‌ర్షాల‌కు త‌డిసిముద్ద‌వుతోంది. బంగాళాఖాతంలో వాయుగుండ ప్ర‌భావంతో న‌గ‌రంలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. చ‌రిత్ర‌లో గ‌తంలో ఎన్న‌డూలేనంత‌గా ఎగువ నుంచి వ‌ర‌ద వ‌స్తుండ‌టంతో దాదాపు అన్ని ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని చోట్ల వ‌ర‌ద ధాటికి వాహ‌నాలు కొట్టుకుపోయాయి. మరో రెండు రోజులు భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశ‌ముంద‌న్న వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో స్థానిక ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటూగ‌డుపుతున్నారు. అథ్యాత్మిక‌న‌గ‌రంగా పేరుగాంచిన తిరుమ‌ల వ‌ర‌ద‌ల‌తో ఎందుకు అల్లాడుతోంది. గ‌త 30…

Read More

ముఖ్యమంత్రి అయి ఉండి.. ధర్నాలు చేయడమేంటి ?

అనుకున్న‌దొక‌టి అయింది ఒక‌టి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట.. ఇప్పుడు తెలంగాణ‌లో అధికార పార్టీ ప‌రిస్థితికి స‌రిగ్గా అతికిన‌ట్టు స‌రిపోతుంది. ఎందుకంటారా.. త‌మ‌కు ఎద‌రులేదు బెదురులేదు అనుకున్న టీర్ ఎస్ పార్టీకి దుబ్బాక‌, జీహెచ్ ఎంసీ , హుజురాబాద్ ఉప ఎన్నిక‌లు షాకిచ్చాయి. వీటికి తోడు వ‌రిధాన్యం కొనుగోళ్ల విష‌యంలో రైతుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మవుతోంది. పెట్రోల్‌, డీజీల్ ధ‌ర‌ల‌పై కేంద్రంపై సుంకాన్ని త‌గ్గించి.. ఇర‌కాటంలో పెట్టండంతో టీఆర్ ఎస్ పార్టీలో క‌ల‌వ‌రం మొద‌లైంది….

Read More

కివీస్ పై భార‌త్ గెలుపు… స‌రికొత్త రికార్డు న‌మోదు..!!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌నుంచి అనూహ్యంగా నిష్క‌మించిన భార‌త్ .జ‌ట్టు న్యూజిలాండ్ తో సిరిస్ ను విజ‌యంతో ప్రారంభించింది.జైపూర్​ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం ఛేద‌న‌లో టీమ్‌ఇండియా నాలుగు వికెట్లను…

Read More

పునీత్ కు క‌ర్ణాట‌క ప్రభుత్వం ఘ‌న‌నివాళి..!!

దివంగ‌త‌ నటుడు పునీత్ రాజ్ కుమార్ సంతాప స‌భ‌ను మంగ‌ళ‌వారం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈనేప‌థ్యంలో క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్‌కు ఘ‌న‌ నివాళి అర్పించాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పునీత్ కు ప్రతిష్ఠాత్మక ‘కర్ణాటక రత్న’ పురస్కారం ప్ర‌క‌టిస్తున్న‌ట్లు సీఎం బసవరాజ్ బొమ్మై వెల్లడించారు. ఈ మేరకు మరణానంతర అవార్డుపై ట్వీట్ చేశారు. ఈ అవార్డును అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు అంద‌జేయ‌నున్న‌ట్లు తెలిపారు. కాగా అతిచిన్న వ‌యుసులో అవార్డు ద‌క్కించుకున్న వ్య‌క్తిగా పునీత్ నిలిచాడు. కాగా పునీత్…

Read More

టీ 20 వరల్డ్ కప్ 2021 విజేత ఆస్ట్రేలియా!

టీ20 ప్రపంచకప్‌ 2021 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా టోర్నీని ఆరంభించిన ఆసీస్.. తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ పోరులో ఆజట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్‌ మార్ష్‌(77),…

Read More
Optimized by Optimole