పేద సివిల్స్ అభ్యర్థుల కోసం సోను స్కాలర్ షిప్!

నిరుపేద విద్యార్థులకు నటుడు సోనూసూద్ గుడ్న్యూస్ చెప్పారు. కుటుంబ ఆర్థిక స్థితి సరిగా లేక సివిల్స్ సాదించాలన్న కోరిక ఉన్నవారి కోసం ఉచిత స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం సోనూసూద్ ఛారిటీ ఫౌండేషన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారుకుటుంబ ఆర్థిక స్థితి సరిగా లేక సివిల్స్పై ఆశ ఉన్నవారి కోసం సోనూసూద్ ప్రత్యేక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేశారు. ‘సంభవం’ అనే ఉచిత స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కోసం అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ…

Read More

వంట గ్యాస్ వినయోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్!

వంటగ్యాస్ వినియోగ దారులకూ కేంద్రం గుడ్ న్యూస్. ఇకనుంచి తమకు నచ్చిన పంపిణీదారుడి వద్ద గ్యాస్ రిఫిల్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి వెళ్లకుండా ఆన్లైన్లోనే ఈ సేవలు పొందవచ్చు. కరోనా రీత్యా వంట గ్యాస్ వినియోగదారులు పడుతున్న అవస్థలను చెక్ పెట్టేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రం మంత్రిత్వ శాఖ వెసులుబాటును కల్పించింది. ప్రతి వినియోగదారుడికి వంట గ్యాస్ అందుబాటులో ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు…

Read More

బైక్ హెల్మెట్ మింగేసిన గజరాజు!

అసోంలోని గుహటిలో ఓ గజరాజు బైక్ తగిలించిన హెల్మెట్ మిగేసింది. జరిగింది. ఈ సంఘటనసత్‌గావ్‌ ఆర్మీ క్యాంపు సమీపంలో చోటుచేసుకుంది. ఆర్మీ క్యాంప్ ఆఫసు సమీపంలో సంచరిస్తున్న ఓ ఏనుగు అక్కడే రోడ్డుపై నిలిపిన బైక్‌కు తగిలించిన హెల్మెట్ చూసింది. అనంతరం బైక్‌ అద్దానికి తగిలించిన హెల్మెట్‌ను తొండంతో తీసుకుంది. ఆ తర్వాత రెండు అడుగులు వేసిన గజరాజు.. ఆ హెల్మెట్‌ను నోట్లో వేసుకుంది. ఇదంతా గమనిస్తున్న స్థానికులు ఏనుగు హెల్మెట్‌ను కిందపడేసి తొక్కేస్తుందని భావించారు. కానీ…

Read More

తెలంగాణ హైకోర్టులో భారీగా పెరిగిన జడ్జీల సంఖ్య!

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చొరవతో కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హైకోర్ట జడ్జిల సంఖ్యను ఒక్కసారిగా 75 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో జడ్జిల సంఖ్య 42 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 24 మంది జడ్జీలు ఉండగా.. జడ్జీల సంఖ్య పెంచాలని తెలంగాణ ప్రభుత్వం అనేక సార్లు సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. కాగా 42 మంది జడ్జీల లో 32 మంది శాశ్వత జడ్జి పోస్టులు పది…

Read More

మరో కొత్త వేరియంట్ గుర్తించిన పూణే శాస్త్రవేత్తలు!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి తగ్గుతున్నప్పటికీ.. కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా B.1.1.28.2 కొత్త వేరియంట్‌ను పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్ఐవీ) నిపుణులు గుర్తించారు. వీటిని బ్రిటన్‌, బ్రెజిల్‌ నుంచి వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికుల నమూనాల ఆధారంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ వేరియంట్‌ లక్షణాలు కాస్త తీవ్రంగానే ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. B.1.1.28.2 వేరియంట్‌ కారణంగా శరీర బరువు కోల్పోవడం.. శ్వాసకోశంలో వైరస్‌ గణనీయంగా పెరగడం.. ఊపిరితిత్తులు దెబ్బతినడానికి…

Read More

కలవరపెడుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు!

దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్‌ కేసుల తగ్గుముఖం పడుతున్నాయి. మరోవైపు మ్యుకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌)కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటివరకు దేశంలో 28వేల మ్యుకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 86శాతం మంది కొవిడ్‌ నుంచి కోలుకున్న వారేనని తెలిపింది. మొత్తం కేసుల్లో 62.5శాతం (17,601) మధుమేహులకు చెందినవారని పేర్కొనడం గమనార్హం. బ్లాక్ ఫంగస్ కేసులు మహారాష్ట్రలో 6339 కేసులు ..గుజరాత్‌లో 5486 కేసులు అత్యధికంగా నమోదయ్యాయని తెలిపింది. ఇక సెకండ్‌…

Read More

కరీంనగర్ లో వింత పాము..?

కరీంనగర్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ రైతు వ్యవసాయ బావి వద్ద అరిచే పాము కనిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో పామును చూసిన గ్రామస్తులు లు భయాందోళనలకు గురవుతున్నారు. పాము కు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతుంది. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. మరోవైపు జిల్లా స్థానిక ఎస్సై తాండ్ర వివేక్ ఈ విషయం పై స్పందించారు. ఇదంతా అబద్దమని పేర్కొన్నారు. నెలరోజుల క్రితం విదేశాలకు చెందిన మైక్…

Read More

బ్రిటన్లో కరోనా కొత్త రకం డెల్టా స్ట్రెయిన్!

కరోనా కొత్త రకం డెల్టా వేరియంట్ బ్రిటన్లో వెలుగులోకి వచ్చింది. ఇప్పుడున్న డెల్టా వేరియంట్‌ ఆల్ఫా స్ట్రెయిన్‌ కంటే 40శాతం అధికంగా వ్యాప్తి చెందుతోందని బ్రిటన్‌ ఆరోగ్యమంత్రి మ్యాట్‌ హన్‌కాక్‌ అన్నారు. ఇటీవల బ్రిటన్‌లో కేసుల పెరుగుదలకు డెల్టా వేరియంట్‌ కారణమని తెలిపారు. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డెల్టా రకం సోకిన వారికి రెండు టీకాలు అందించటం ద్వారా రక్షణను పొందవచ్చని ఆయన చెప్పారు. మెుదటి డోసు తీసుకున్న వారందరూ…

Read More

కరోనాతో మరో వింత వ్యాధి..!

కరోనా మహమ్మారి శరీరంలోని ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపటం లేదు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో చిన్న పేగులు సైతం తీవ్రంగా దెబ్బతింటున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారు పేగు సంబంధిత వ్యాధి(గ్యాంగ్రీన్​)తో బాధపడుతున్నట్లు బయటపడింది. కొవిడ్​ బారిన పడిన వారికి.. బ్లాక్ ఫంగస్​, వైట్ ఫంగస్ ముప్పు ఉందని తేలిన నేపథ్యంలో పేగులపై ప్రభావం చర్చనీయాంశం అయ్యింది. పేగుల పై ప్రభావం వలన.. గ్యాంగ్రీన్​కు దారి తీస్తోందని నిపుణులు చెబుతున్నారు. తెలిపారు. గ్యాంగ్రీన్​గా మారితే.. పేగులను…

Read More

చనిపోయిన మావటిని కడసారి చూసేందుకు వచ్చిన గజరాజు…!

కరోనా మానవ సంబంధాల మీద తీవ్ర ప్రభావం చూపింది. ఎవరికైనా వైరస్ సోకితే చాలు సొంత కుటుంబ సభ్యులను దూరం పెడుతున్నారు. ఇక కరోనా తో మరణిస్తే చివరి చూపు చూడలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ గజరాజు తనను సాకిన మావటి చనిపోతే.. చూసేందుకు 22 కిలో మీటర్లు ప్రయాణం చేసి.. అతని పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యం అయ్యింది. గజరాజు దుఃఖాన్ని చూసి.. అక్కడి స్థానికులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. కేరళలోని…

Read More
Optimized by Optimole