భారత జట్టుపై ప్రశంసల వర్షం

రెండోసారి బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ గెలిచిన భారత జట్టుపై పలువురు ప్రముఖులు,క్రికెటర్లు మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు జట్టుకు 5 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. 32 ఏళ్ల తరవాత గబ్బాలో ఆసీస్ పై విక్టరీ సాధించిన జట్టుగా టీం ఇండియా చరిత్ర సృష్టించిన నేపథ్యంలో ప్రధాని మోడీ , కెప్టెన్ కోహ్లీ, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో అభినందించారు. సంతోషాన్ని కలిగించింది- ప్రధాని మోదీ భారత…

Read More

‘గబ్బా’లో గర్జించిన భారత్..

– బ్రిస్బేన్ టెస్టులో భారత్ చరిత్రాత్మక విజయం – గిల్, పుజారా , పంత్ అర్ధ శతకాలు.. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ చరిత్రాత్మక విజయాన్ని నమోదుచేసింది. 329పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ యువ ఆటగాళ్లు శుభమన్ గిల్(91) రిషబ్ పంత్(89 నాటౌట్) చటేశ్వర పుజారా(56) అర్ధ సెంచరీలు సాధించడంతో మరో 18 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ నాలుగు(4/55) నాథన్ లియన్ రెండు(2/85)హజలవుడ్(1/74) వికెట్లు పడగొట్టారు….

Read More

ఆమె చేతిలో ఓడిపోతే రాజకీయాలు నుంచి తప్పుకుంటా: సువెందు అధికారి

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్, ప్రతిపక్ష బీజేపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనపై పోటీ చేసి గెలిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి సవాల్ విసిరారు బీజేపీ నేత సువేందు అధికారి. సోమవారం ఓ బహిరంగ సభలో దీదీ నందిగ్రామ్ నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అధికారి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె (మమతా బెనర్జీ)ఎన్నికల సమయంలో మాత్రమే నందిగామ్…

Read More

సోమ్‌నాథ్‌ ఆలయ ట్రస్ట్ నూతన చైర్మన్ ప్రధాని మోదీ

ప్రఖ్యాత సోమనాథ్ ఆలయ ట్రస్ట్ నూతన చైర్మైన్గా ప్రధాని నరేంద్ర మోదీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత కొన్నేళ్లుగా ట్రస్ట్ ఛైర్మన్గా ఉన్నటువంటి గుజరాత్ మాజీ సీఎం కేశుభాయ్ పటేల్ అక్టోబర్లో మరణించిడంతో అప్పటినుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది. సోమవారం సమావేశమైన ఆలయ ట్రస్టు వర్చువల్ పద్ధతిలో ట్రస్టు ఛైర్మన్ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ ట్రస్టులో సభ్యులుగా భాజపా సీనియర్ నేత ఎల్ కె అడ్వాణీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రఖ్యాత సోమ్‌నాథ్‌ ఆలయ…

Read More

అనారోగ్యంతో సీనియర్ నిర్మాత కన్నుమూత!

తెలుగు సినీ చరిత్రలో అనేక గొప్ప చిత్రాలను నిర్మించిన నిర్మాత దొరస్వామిరాజు అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ ఈ ఉదయం  తుదిశ్వాస విడిచారు. తెలుగులో నిర్మాతగా 500పైగా చిత్రాలను.. డిస్ట్రిబ్యూటర్గా సీడెడ్ ఏరియాల్లో అనేక చిత్రాలను విడుదల చేశారు. కిరాయి దాదా, సీతారామయ్యగారి మనవరాలు, ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, అన్నమయ్య, సింహాద్రి, భలే పెళ్ళాం, వెంగమాంబ వంటి చిత్రాలు ఆయన నిర్మాణ సారధ్యంలో రూపుదిద్దుకున్నవే. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్గా తెలుగు ఇండస్ట్రీలో ఆయానకంటూ ఓ ఇమేజ్…

Read More

కేసీఆర్ ఎక్కడ..?

– వ్యాక్సినేషన్ ప్రక్రియలో కనిపించని ముఖ్యమంత్రి – వ్యాక్సినేషన్పై ఎటువంటి ప్రకటన లేదు కరోనా మహమ్మారి నిరోధానికి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ కనిపించకపోవడంపై సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రధాని మోడీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉత్సాహంగా పాల్గొంటుంటే కేసీఆర్ ఎక్కడ కనిపించకపోవడం.. వ్యాక్సినేషన్పై ఎటువంటి ప్రకటన చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాడు అసెంబ్లీ సాక్షిగా వైద్య నిపుడికి మల్లే పారసీటామల్…

Read More
Optimized by Optimole