Valentine’sDay: ఆరురంగుల ప్రేమ..!

Love: “ఆరురంగుల ప్రేమ” 1. చివరకు తిట్టుకోకుండా ఎంతోకాలం మోయలేని బరువులా ప్రేమ వస్తుంది. 2. చూస్తుండగానే తడబడుతూ వచ్చి, చివరకు మండిపడే కొవ్వొత్తి వెలుతురులా, ఆకాశంలో మెరిసే సూర్యుడిలా ప్రేమ వెంట వస్తుంది. మరో రోజు తిరిగి రావడానికి నిష్క్రమించే దాని పుట్టుకను మనం చూస్తాం. 3. ప్రేమ- చెట్టు నుంచి స్రవించే అడవితేనె. మగువ తోటలో దొరికే లేత మొక్కజొన్నకంకి రసధార. 4. ప్రేమ అత్తిపవ్వు. అది ఉడుంపట్టు మాయాజాలం, లేదా ఒక దేవతాహస్తం….

Read More

Bandisanjay:ఫిబ్రవరి 10 నుండి బండి సంజయ్ ” ప్రజాహిత యాత్ర”..!

Bandisanjay:  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈనెల 10 నుండి మరోసారి యాత్రకు సిద్ధమయ్యారు.  కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై తిరిగి కాషాయ జెండా ఎగరేయడమే అంతిమంగా ఈ యాత్ర కొనసాగనుంది.  కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాలను, వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు.అందులో భాగంగా కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు నిర్వహించి మేడిపల్లి కేంద్రం నుండి బండి సంజయ్ తన యాత్రను ప్రారంభించనున్నారు…

Read More

Bandisanjay: కరీంనగర్ జిల్లా ప్రజలారా… మీ ఇంటికే రాముడొస్తున్నాడోచ్….*

Bandisanjay: కరీంనగర్ ప్రజలకు… ప్రత్యేకించి హిందూ బంధువులారా…..మీకో సంతోషకరమైన వార్త… అయోధ్యకు వెళ్లలేదని బాధపడుతున్నారా?… రామయ్యకు దూరమయ్యామని చింతిస్తున్నారా….. మీకు ఇక ఆ భాధ అక్కర్లేదు… ఎందుకంటే ఏకంగా అయోధ్య రామయ్య మీ ఇంటికే వస్తున్నడు… అందాల రామయ్య ఇకపై మీ ఇంట్లోనే కొలువుదీరబోతున్నడు….  ‘కలయా?…..నిజమా? అనుకుంటున్నారా…*….అయ్యో….నిజమే.. అయోధ్య రాముడు…అందాల రాముడు…అభినవ రాముడు…ఆదర్శ రాముడు… నేరుగా మీ ఇంటికే వస్తున్నడు… మీతోనే ఉండబోతున్నడు…. నిజమా?…..ఆయనకు దారెట్లా తెలుసని అనుకుంటున్నరా?…. మరీ జోక్ వేయకండి.. రాముడికి అడ్రస్ అవసరమా?…

Read More

Loksabhaelections:2024 పార్లమెంటు ఎన్నికల్లో ఈవీఎంలపై కాంగ్రెస్ నమ్మకం తప్పక పెరుగుద్ది!

Nancharaiah merugumala senior journalist: ” 2024 పార్లమెంటు ఎన్నికల్లో తన బలం 52 నుంచి 72 సీట్లకు చేరితే ఈవీఎంలపై కాంగ్రెస్ నమ్మకం తప్పక పెరుగుద్ది!” కాంగ్రెస్ తొలి సంకీర్ణ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కోహ్లీ జీ సర్కారు హయాంలో జరిగిన మొదటి (2009) లోక్ సభ ఎన్నికల్లో ఆయన పార్టీ కాంగ్రెస్ బలం 145 (2004) సీట్ల నుంచి 206 స్థానాలకు పెరిగింది. ఐదేళ్ల తర్వాత ఈ డాక్టర్ సాబ్ పాలన చివర్లో…

Read More

PawanKalyan: సొంత చెల్లిని తిట్టించేవాడు అర్జునుడు ఎలా అవుతాడు?: పవన్ కళ్యాణ్

PawanKalyan: సొంత చెల్లిని తిట్టించేవాడు అర్జునుడు ఎలా అవుతాడు?అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆదివారం  మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు  వల్లభనేని బాలశౌరి జనసేనలో  చేరిక సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తోడబుట్టిన చెల్లిని నోటికి వచ్చినట్లు తిడుతున్న వారిని ప్రోత్సహించేవాడు మహా భారతంలో అర్జునుడు ఎలా అవుతాడు…? సొంత బాబాయిని హత్య చేసిన వారిని వెనకేసుకొచ్చే వాడు గాంఢీవధారి ఎలా అవుతాడు…? తండ్రి…

Read More

APpolitics: అహం ఎంత తోపునైనా తొక్కి పడేస్తుంది!

(శేఖర్ కంభంపాటి, జర్నలిస్ట్):   ఏపీ పాలిటిక్స్ ఇంట్రెస్టుగా మారుతున్నాయి. నేతలంతా ప్రజల్లో ఉంటున్నా వారి పల్స్ మాత్రం పసిగట్టలేక పోతున్నారు. అభివృద్ధి పేరుతో జగన్ …  వైసీపీ అరాచకం పెరిగిందని బాబు జనాల్లోకి వెళ్తున్నారు. కానీ పబ్లిక్ టాక్ మాత్రం రివర్సులో వినిపిస్తోంది. చెప్పుకోవడానికి సీఎం మా చుట్టం అయినా అపాయింట్మెంట్ ఇవ్వడు అని కొందరు .. బాబుని కాదని జగన్ను సీఎం చేస్తే ఏపీలో డెవలప్మెంట్ అంతంత మాత్రమే అని ఓటర్ల మాట. జగన్ కోటరీలో…

Read More

కాంగ్రెస్ నేతలపై దేశ ద్రోహం కేసు పెట్టాలి: బండి సంజయ్

Bandisanjay:భారతదేశాన్ని విభజించాలంటూ కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలకు, టెర్రరిస్టులకు తేడా ఏముందని ప్రశ్నించారు. ఈరోజు కరీంగనగర్ లో మీడియాతో మాట్లాడుతూ ‘‘కాశ్మీర్ ను ప్రత్యేక దేశం కావాలని టెర్రరిస్టులు, పంజాబ్ ను ఖలిస్తాన్ దేశంగా ప్రకటించాలని ఉగ్రవాదులు చెబుతున్నారు.. ఇయాళ కాంగ్రెస్ ఎంపీ సురేష్ భారత్ ను దక్షిణ దేశంగా, ఉత్తర దేశంగా విభజించాలని అంటున్నడు… మరి వాళ్లకు,…

Read More

Bandisanjay: కోదండరామాలయ కమ్యూనిటీ హల్ భూమి పూజలో బండి సంజయ్..

Bandisanjay: కరీంనగర్లోని తీగల గుట్టపల్లి  కోదండరామాలయంలో ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సమీపంలో రూ.10 లక్షల ఎంపీ నిధులతో నిర్మించబోయే  కమ్యూనిటీ హాల్ కు స్థానిక కార్పొరేటర్లతో కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మొదటి, రెండవ డివిజన్ కార్పొరేటర్లు , పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు తదితరులు పాల్గొన్నారు.  

Read More

వైసీపీ ప్రభుత్వంలో ప్రజాధనమంతా సలహాదారుల పాలు : నాదెండ్ల మనోహర్

Janasenaparty:  వైసీపీ ప్రభుత్వం సలహాదారులకు పెట్టిన ఖర్చు ఎంతో అసెంబ్లీ సమావేశాల్లో చెప్పాలని  జనసేన పార్టీ  పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.గురువారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వం సలహాదారులకు పెట్టిన ఖర్చు అక్షరాలా రూ.680 కోట్లని స్పష్టం చేశారు. ఇందులో ప్రధాన సలహాదారుడు  సజ్జల రామకృష్ణారెడ్డి కోసం పెట్టిన ఖర్చే రూ.140 కోట్లు అని.. ఇంత భారీగా ప్రజాధనాన్ని వెచ్చించి ఏర్పాటు…

Read More

Kumariaunty: కాపుల పేరు నిలబెట్టిన కుమారి ఆంటీ ..

Nancharaiah merugumala senior journalist: ” ఇప్పటి దాకా రామోజీ, కావూరు, సీవీ రావు వంటి గుడివాడ తాలూకా కమ్మ వ్యాపారుల పేర్లే హైదరాబాదులో మారుమోగినా.. కుమారి ఆంటీ అనే వీధి తిండి పెట్టే మహిళ ఇప్పుడు కాపుల పేరు నిలబెట్టింది! ”  ఇప్పటి వరకూ గుడివాడ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కమ్మ కులపోళ్లు మాత్రమే హైదరాబాద్‌ వచ్చి బాగా సంపాదించారని, వారు చాలా, శానా తెలివైన వ్యాపారులనే మితిమీరిన పేరు, ప్రచారం ఉన్నాయి. కృష్ణా జిల్లా…

Read More
Optimized by Optimole