బొత్స గారూ… టోఫెల్ టోపీ నిజమేనండీ :నాదెండ్ల మనోహర్
APpolitics: వైసీపీ ప్రభుత్వం విద్యా శాఖలో తీసుకురావాలని చూస్తున్న టోఫెల్ పరీక్ష అమలు తీరు, దాని కోసం అనవసరంగా వేల కోట్ల ప్రజాధనం వృథా చేయాలని చూస్తున్న తీరుపై జనసేన పార్టీ తరఫున తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.ఈ అంశంపై అన్ని వివరాలతో మాట్లాడినట్లు.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా.. రాష్ట్ర ప్రభుత్వం టోఫెల్ పరీక్షను అమలు చేయడానికి ఈటీఎస్ సంస్థతో చేసుకున్న 54 పేజీల పూర్తి…