ముచ్చటేసిన ఆట!

ఆర్. దిలీప్ రెడ్డి( పొలిటికల్, స్పోర్ట్స్ ఎనలిస్ట్, ):   ఆటల్లో నాకు నచ్చే అనేకానేక విషయాల్లో… వింబుల్డన్ సెంటర్ కోర్ట్ ప్రేక్షకుల నిమగ్నత ఒకటి. మరచిపోయి మళ్లీ గుర్తుకు తెచ్చుకున్నట్టు అప్పుడప్పుడు… లయగా కొట్టే చప్పట్లు తప్ప, ఎక్కువ మార్లు నిశ్శబ్దంగా, తదేకంగా అటనే చూస్తుంటారు. లీనమైపోతారు. కూచున్నచోటు నుంచి లేచి తిరిగే కదలికలూ తక్కువే! వారి ఓపికకు మెచ్చుకోవాలి…అత్యధికులు, ఆద్యంతం, ఆనందపు ముఖాలతో ఆటను ఆస్వాదిస్తూవుంటారు. వారిని అలరిస్తూ… ఇవాళ, కార్లస్ ఆల్కరజ్ ఆడిన ఆట…

Read More

సోమావతి అమావాస్య అంటే ఏమిటి?ఆ రోజు ఏం చేయాలి?

Somavathiamavasya: సోమావతి అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సూర్యగ్రహణములతో సమానమైన ఈ అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణ చేస్తే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజు ఆచరించవలసినవి:   _ పేదవారికి అన్నదానాలు చేయాలి మౌనవ్రతం చేస్తే ఎంతో ఫల ప్రదం. _ శివరాధన చేసి 108 సార్లు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. _ శని మంత్రాన్ని పఠించి శ్రీమన్నారాయణ మూర్తిని ఆరాధించాలి. _  త్రివేణి…

Read More

కిషన్ రెడ్డికి ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ ఇన్‌క్రెడిబుల్ ఐఎన్‌సీ లీడర్‌షిప్ అవార్డు’

BJPTelangana:కేంద్ర  పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ  మంత్రి  కిషన్ రెడ్డిని ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ ఇన్‌క్రెడిబుల్ ఐఎన్‌సీ లీడర్‌షిప్ అవార్డు’ వరించింది. భారత్-అమెరికాల మధ్య వాణిజ్యం, వ్యాపారం, పీపుల్-టు-పీపుల్ ఎక్స్‌చేంజ్ కార్యక్రమాలు నిర్వహించే.. ‘యూఎస్ ఇండియా SME కౌన్సిల్’ సంస్థ ఈ అవార్డును కేంద్రమంత్రికి అందజేసింది.భారతదేశపు ఘనమైన సంస్కృతిని ప్రోత్సహించడంతోపాటు  పర్యాటకాభివృద్ధికి కేంద్రమంత్రి  చేసిన కృషికి గానూ.. అమెరికాలోని మేరీలాండ్ స్టేట్ నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు ఈ అవార్డును కేంద్రమంత్రికి శనివారం రాత్రి (భారత…

Read More

ఆనంద్ దేవరకొండ ‘బేబి ‘ మూవీ రివ్యూ రేటింగ్..

Babymoviereview: ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం బేబీ. వైష్ణవి చైతన్య కథానాయిక. సాయి రాజేష్ దర్శకుడు. ఎస్కెఎన్ నిర్మాత. టీజర్, టైలర్ తో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం! కథ: ఆనంద్( ఆనంద్ దేవరకొండ) ఓ చిన్న బస్తీలో నివసిస్తూ ఉంటాడు. స్కూల్ డేస్ నుంచే   తన ఎదురింట్లో ఉండే వైషు అలియాస్ వైష్ణవి ( వైష్ణవి చైతన్య) ప్రేమిస్తుంటాడు.  అయితే…

Read More

వేములవాడలో ఏ పార్టీ బలమెంత? నిలిచి గెలిచేది ఎవరు?

Vemulawadapolitics:  వేములవాడ‌లో ఆస‌క్తిక‌ర రాజ‌కీయం న‌డుస్తోంది. అధికార బిఆర్ ఎస్ అంత‌ర్గ‌త పోరుతో స‌త‌మ‌త‌మవుతుంటే.. ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈసారి ఎట్టిప‌రిస్థితుల్లో నియోజ‌క‌వ‌ర్గంపై జెండా ఎగ‌రేయాల‌ని తీవ్ర ప‌ట్టుద‌ల‌తో కనిపిస్తున్నాయి.అస‌లు నియోజ‌క‌వ‌ర్గంలో తాజా రాజ‌కీయ ప‌రిస్థితి ఏంటి? సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రాఫ్ ఎలా ఉంది? ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఏపార్టీకి క‌లిసొచ్చే అవ‌కాశం ఉంది? రాజ‌న్న సిరిసిల్లా జిల్లా వేముల‌వాడ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా చెన్న‌మ‌నేని ర‌మేష్ బాబు కొన‌సాగుతున్నారు. ఉప ఎన్నిక‌తో క‌లుపుకుని నాలుగు మార్లు…

Read More

ఏపీ లో స్థిరమైన ప్రభుత్వం తీసుకురావడమే జనసేన లక్ష్యం: పవన్ కల్యాణ్

Varahivijayayatra: ఏపీ లో  స్థిరమైన ప్రభుత్వం తీసుకురావడమే జనసేన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఓటు వేసిన పాపానికి ఆంధ్రా ప్రజలను కాటు వేసిన జగన్..హామీలు అడిగితే అంగన్వాడీలను కొట్టించారని ఆయన మండిపడ్డారు.వారాహి విజయయాత్రలో భాగంగా  తాడేపల్లిగూడెంలో నిర్వహించిన  బహిరంగసభలో  పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రికి పలు ప్రశ్నలు సంధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 6 కోట్ల మంది ప్రజల సమాచారం ఎందుకు పక్క రాష్ట్రం హైదరాబాద్ లోని నానక్ రాంగూడ ప్రాంతంలో ఉన్న…

Read More

లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన ఎన్టీఆర్ స్కూల్ పూర్వ విద్యార్థులు..

Yuvagalam: ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో విద్యనభ్యసించి వివిధ రంగాల్లో స్థిరపడిన 35 మంది పూర్వ విద్యార్థులు యువనేత నారా లోకేష్ ను కలిశారు. 151వ రోజు యువగళం పాదయాత్ర చేస్తున్న లోకేష్ ను నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బంగారుపాలెం క్యాంప్ సైట్ లో ఆదివారం కలిసి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు, సాఫ్ట్ వేర్, వివిధ రంగాల్లో స్థిరపడిన వారిని లోకేష్ అభినందనలు తెలిపారు. కాగా ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ… తల్లిదండ్రులను కోల్పోయిన…

Read More

Jadcherla: కాంగ్రెస్ యువనేత అనిరుధ్ ‘ ప్రజాహిత ‘ పాదయాత్రకు సర్వం సిద్దం…

PrajahitaYatra:  జడ్చర్ల కాంగ్రెస్ నియోజక వర్గ ఇంచార్జ్ జనంపల్లి అనిరుధ్ రెడ్డి నేడు ప్రజాహిత పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.ఆదివారం  నవాబ్ పేట మండలం ఫతేపూర్ మైసమ్మ టెంపుల్ లో అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం అనిరుధ్ పాదయాత్రను ప్రారంభించనున్నారు.  జడ్చర్ల నియోజక అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మండలంలోని వివిధ గ్రామాల్లో పాదయాత్ర సాగనుంది.ఇక యాత్రకు సంబంధించి  శనివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా గ్రామాలకు చెందిన…

Read More

సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం: పవన్ కళ్యాణ్

Janasena:పొత్తుల గురించి ఆలోచించేందుకు  సమయం ఉందన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్.రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలా, కలసి వెళ్లాలా అనేది తరవాత మాట్లాడుకునే విషయమని అన్నారు. మండల స్థాయిలో సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మనం బలంగా పని చేస్తే అధికారం దానంతట అదే వచ్చి తీరుతుందని… నాయకులు అందుకు అనుగుణంగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు. ఆదివారం నుంచి ప్రారంభం కాబోయే వారాహి విజయ యాత్ర మలి దశకు ప్రతి…

Read More

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌దే హవా.. పీపుల్స్ పల్స్ ఎక్స్క్లజివ్ రిపోర్ట్..!

డిసెంబర్‌లో జరగనున్న ఛత్తీస్‌గఢ్‌ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హవా కొనసాగి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలున్నట్లు పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ నిర్వహించిన ‘ఛత్తీస్‌గఢ్‌ మూడ్‌ సర్వే’లో వెల్లడయ్యింది. జూన్‌ మాసంలో సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం కాంగ్రెస్‌ పార్టీకి 53 నుండి 60, బీజేపీకి 20 నుండి 27 స్థానాలు, బీఎస్పీ, ఇండిపెండెంట్‌, ఇతర ప్రాంతీయ పార్టీలకు ఒక్కొక్క  స్థానం వచ్చే అవకాశాలున్నట్లు  తేలింది. ఛత్తీస్‌గఢ్‌లో 90 అసెంబ్లీ స్థానాలుండగా మెజార్టీకి కావాల్సినవి 46…

Read More
Optimized by Optimole