లాయల్ గా ఉందాం.. పదవులు పట్టేద్దాం, ప్రజా సమస్యలు మనకెందుకు గురూ!

ప్రభుత్వ ఉద్యోగులంటే పబ్లిక్ సర్వెంట్లు. కానీ, ప్రస్తుతం వాళ్లంతా పొలిటికల్ సర్వెంట్లు అవుతున్నారు. కండువా కప్పుకోని పార్టీ నాయకులుగా మారిపోతున్నారు. రాజకీయనాయకులు, ప్రభుత్వ అధికారులకు మధ్యనున్న చిన్న విభజన రేఖ చెరిగిపోతోంది. రూల్స్ బుక్ లో ఉన్న నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ఖద్దరు నాయకుల కాళ్లకు దండం పెట్టే స్థాయికి చేరుకున్నారు. ఉద్యోగ నిర్వహణలో నిజాయితీగా ఉండాలని రూల్స్ చెప్తున్నా, ప్రస్తుతం నిజాయితీ అనే మాటను వింత పదంగా చూసే పరిస్థితి దాపురించింది. వ్యవస్థలో కింది స్థాయి…

Read More

‘లవ్ స్టొరీ’ ఏప్రిల్ లో విడుదల!

యువ సామ్రాట్ నాగ చైతన్య, నేచరల్ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ. ప్రేమ కథల చిత్రాదర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 16న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ సినిమా పోస్టర్ విడుదల చేసింది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, ఏయ్ పిల్లా సాంగ్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్…

Read More

నారప్ప చిత్రీకరణ పూర్తయింది!

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న ‘నారప్ప’ చిత్రం షూటింగ్ పూర్తయింది. తమిళంలో విజయం సాధించిన ‘అసురన్’ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న చిత్రమిది. డి. సురేష్ బాబు , కలైపులి ఎస్. థాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వెంకటేష్ కి జోడిగా ప్రియమణి నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి హీరో వెంకటేష్ ట్విట్టర్లో స్పందిస్తూ.. నారప్ప తో ప్రయాణం పూర్తయింది,  సినిమా విడుదల కోసం మనమందరం వేచి చూద్దాం..అంటూ ట్వీట్ చేశాడు. కాగా ఈ చిత్రం వేసవి కానుకగా …

Read More

తెలంగాణలో లాక్ డౌన్ మే 30 వరకు!

తెలంగాణలో లాక్‌డౌన్‌ను పొడగిస్తూ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఉన్న లాక్ డౌన్ గడువును.. ఈ నెల 30 వరకూ లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. అంతేకాక ఈ నెల20న జరగాల్సిన కేబినెట్ భేటిని రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. లాక్‌డౌన్ పొడగింపు అంశంపై సీఎం కేసీఆర్ ఫోన్ ద్వారా మంత్రుల అభిప్రాయం తీసుకొని.. లాక్ డౌన్ పొడగిస్తున్నట్లు ముఖ్యమంత్రి సీఎస్ కు ఆదేశాలు జారీచేయాలని ఆదేశించారు. దీంతో ప్రస్తుతం ఉన్న…

Read More

గవర్నర్​ కోటా ఎమ్మెల్సీల విషయంలో రాష్ట్ర గవర్నర్​ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కిషన్ రెడ్డి

Telangana BJP: గవర్నర్​ కోటా ఎమ్మెల్సీల విషయంలో రాష్ట్ర గవర్నర్​ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి అభినందనలు తెలుపడంతోపాటు ధన్యవాదాలు చెబుతున్నట్లు వెల్లడించారు. గవర్నర్​ కోటా, రాష్ట్రపతి కోటాలు మేధావులకు..విద్యావంతులకు.. కవులకు.. కళాకారులకు.. సామాజిక కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన నామినేటెడ్​ పదవులని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్​ గతంలో కూడా అనేక క్రిమినల్​ కేసులు ఉన్న వ్యక్తులను ఎమ్మెల్సీలుగా నియమించాలని గవర్నర్​కు ప్రతిపాదనలు పంపితే.. గౌరవ గవర్నర్​ గారు రిజెక్ట్​ చేసిన…

Read More

మూసీ ప్రాజెక్ట్ మూడు గేట్లు ఎత్తివేత..!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 40వేల ఎకరాలకు సాగు నీరు అందించే మూసీ ప్రాజెక్ట్ గేట్లను అధికారులు తెరిచారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతుడటంతో.. మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 1247 క్యూసెక్కులు వస్తుండగా..అవుట్ ఫ్లో 1992 క్యూసెక్కులుగా ఉంది. ఇక ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం  645 అడుగులు కాగా..ప్రస్తుత నీటిమట్టం  644.61 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వలు సామర్థ్యం 4.46…

Read More

Telangana: కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం: పల్లె లక్ష్మణ్ రావు గౌడ్

Telangana :కాంగ్రెస్ తోనే బీసీలకు న్యాయం తెలంగాణలోని బడుగు, బలహీన వర్గాలకు ఇది చారిత్రాత్మకమైన రోజు అని తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ అన్నారు. సోమవారం అసెంబ్లీలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ బిల్లును బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టడం పై లక్ష్మణ్ రావు గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…చట్టసభల్లో…

Read More

కేసీఆర్‌కు నిజం చెప్పకూడదనే శాపం ఉంది : బండి సంజయ్

బండి సంజయ్‌కుమార్‌, ఎం.పి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, బిజెపి. ================================ లై డిటెక్టర్‌ టెస్ట్‌ కు నేను సిద్ధం..కేసీఆర్‌ సిద్ధమా? ముఖ్యమంత్రి  కేసీఆర్‌కు నిజం చెప్పకూడదనే శాపం ఉంది. నిజం చెబితే అతని తల వెయ్యి ముక్కలైతదట. అందుకే ఆయన ఏనాడూ ఒక్క నిజం చెప్పరు.. నోరు విప్పితే అబద్దాలే… చేసేవన్నీ మోసాలే…తడిబట్టతో గొంతు కోసే రకం. ఎన్నికలొస్తున్నయంటే… అబద్దాలకు అంతుండదు. కేసీఆర్‌ మార్చే రంగులకు ఊసరవెల్లి కూడా సిగ్గుపడతది. అబద్దాల ప్రచారానికి కేరాఫ్‌ అడ్రస్‌ అయిన…

Read More

పార్లమెంట్ లో ఇండియా కూటమిని ఏకిపారేసిన బండి సంజయ్..

BJPTelangana: భారతమాతను హత్య చేశారంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సైతం విరుచుకుపడ్డారు. ‘‘ఆయన ఎప్పుడేం చేస్తడో ఆయనకే తెల్వదు.. ఒకసారి కన్ను కొడతడు.. ఒకసారి కౌగిలించకుంటడు.. ఇంకోసారి ఫ్లైయింగ్ కిస్ ఇస్తడు.. గజినీ లెక్క తయారైండు.. ఇట్లాంటాయనతో కలిసి అవకాశవాద కూటమి  అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టడం నవ్వొస్తుందని బండి ఎద్దేవ చేశారు. ఏ కాంగీ… బెంగాల్ దీదీ…ఢిల్లీ క్రేజీ….బీహార్ జేడీ…. ఔర్ ఔర్… తెలంగాణ కేడీ……

Read More
Optimized by Optimole