రాజీవ్ గాంధీని ‘చోర్’ అంటూ ఓ రేడియో కార్యక్రమంలో పాటలు పాడారు!
Nancharaiah merugumala senior journalist: రాజీవ్ గాంధీని మీడియా మొదట ‘మిస్టర్ క్లీన్’ అంటే పిల్లలు మాత్రం మూడేళ్ల తర్వాత ‘చోర్’ అంటూ ఓ రేడియో కార్యక్రమంలో పాటలు పాడారు! మా తరం కన్నా పన్నెండేళ్లు పెద్దవాడైన రాజీవ్ గాంధీ 1984 అక్టోబర్ 31 సాయంత్రం ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. అప్పుడాయన వయసు 40. మొదటి నుంచీ పండిత జేఎల్ నెహ్రూ కుటుంబసభ్యులంటే విపరీతమైన మోజు ఉన్న భారత మీడియా ఆయనను ‘అందగాడైన యువ ప్రధాని’ అని…
పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో కాంగ్రెస్ కు పూర్వ వైభవం: మాజీ ఎంపీ కేవీపీ
Tcongress: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న పూర్తి విశ్వాసం తనకు ఉందని మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల నియోజకవర్గం నవాబ్ పేట మండలం రుక్కంపల్లి వద్ద అస్వస్థతతో విశ్రాంతి తీసుకుంటున్న జననాయకుడు భట్టి విక్రమార్కను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 2003లో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పవిత్రమైన…
కేసీఆర్, జగన్మోహన్రెడ్డి జమానా… అవినీతి ఖజానా : గోనె ప్రకాశరావు
” తెలుగు రాష్ట్రాల్లో పాలన తీరు తెన్నులు, ముఖ్యమంత్రుల పనితీరుపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ఇరు రాష్ట్రాల సీఎంలకు బహిరంగ లేఖ రాశారు. లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు ఉన్నది ఉన్నట్టుగా “ నిజాయితి పాలన అందిస్తామని, అవినీతికి ఎటువంటి ఆస్కారం లేకుండా పరిపాలిస్తామని ముఖ్యమంత్రులుగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత మీరు నమ్మబలికారు. మీ పాలన చూసిన తరువాత మీ మాటలు నీటి మీద ” రాతలుగానే మిగిలిపోయాయన్నది స్పష్టమౌతోంది. తెలంగాణలో ఏడున్నర సంవత్సరాల పరిపాలనలో,…
బిచ్చగాడు _ 2 మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?
తమిళ చిత్రం బిచ్చగాడు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. హీరో విజయ్ ఆంటోనికి ఆచిత్రంతో తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. దీంతో తన సినిమాలను తెలుగులో విడుదల చేయడం ప్రారంభించాడు. తాజాగా అతను నటించిన బిచ్చగాడు- 2 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన ఈమూవీ.. బిచ్చగాడు లాంటి ల్యాండ్ మార్క్ హిట్ ను సొంతం చేసుకుందా! లేదా? అన్నది సమీక్షలో తెలుసుకుందాం! కథ… దేశంలోని టాప్ -10…
అన్నీ మంచి శకునములేనా ?మూవీ రివ్యూ!
టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ జోరుమీదున్నాడు యువ నటుడు సంతోష్ శోభన్. అతను తాజాగా నటించిన చిత్రం అన్నీ మంచి శకునములే. అలా మొదలైంది ఫేం నందినిరెడ్డి దర్శకురాలు. మాళవిక నాయర్ కథనాయిక. ఎవడే సుబ్రహ్మణ్యం, మహనటి, సీతారామం వంటి చిత్రాల తర్వాత స్వప్న సంస్థ నుంచి వస్తున్న చిత్రమిది. సరైన హిట్ కోసం వేచిచూస్తున్న సంతోష్ శోభన్ ఈ చిత్రంతోనైనా హిట్ కొట్టాడా? స్వప్న సంస్థ ఖాతాలో మరో హిట్ మూవీ చేరినట్టేనా? తెలియాలంటే…
హైదరాబాద్లో కేరళ స్టోరీ 2.0.. ఉలిక్కిపడ్డ భాగ్యనగరం..!
Hyderabad: హైదరాబాద్లో కేరళ స్టోరీ 2.0 వెలుగు చూసింది.భోపాల్ పుట్టి హైదరాబాద్ లో పెరుగుతున్న ఉగ్రవాద వృక్షాన్ని పెకిలిస్తే నిర్గాంతపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఉగ్రవాదానికి మతమార్పిడిని కొత్త ఆయుధంగా వాడుకొని నయా టెర్రర్ గ్రూప్ భారీ స్కెచ్ గీసినట్లు తెలిసింది. టెర్రరిజం అంటే శిక్షణ ఇవ్వడం.. అమాయకులను చంపడమే కాదు..హిందువులను మతం మార్చి ఉగ్రవాదం వైపు అడుగులు వేయించడమే టెర్రర్ ఫైల్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తేలింది. దీంతో ప్రశాంతంగా ఉన్న భాగ్యనగరంలో ఉగ్ర అలజడి హిందువులను…
పాలమూరుకు కొత్తగా ఆయకట్టు ఇచ్చింది లేదు: భట్టి విక్రమార్క
Tcongress: జడ్చర్ల నియోజకవర్గంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర జోరుగా సాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి పాదయాత్రకు మద్దతు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్ట.. కేసిఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.కాంగ్రెస్ పార్టీ మిగులు బడ్జెట్ తో ధనిక రాష్ట్రంగా తెలంగాణనే ఏర్పాటు చేసిందన్నారు సిఎల్పీ మల్లు భట్టి విక్రమార్క. తొమ్మిదిన్నర ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఎటువంటి ఆస్తులును, వ్యవస్థలను, బహుళార్ధక సాధక ప్రాజెక్టును, సంపదను, ప్రాజెక్టులను సృష్టించలేదని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్ర బడ్జెట్ తో…
జగన్ ప్రభుత్వం పై జనసేన కార్టూన్ల దాడి..
Janasena : జగన్ ప్రభుత్వం పై జనసేన కార్టూన్ల దాడి పరంపర కొనసాగుతుంది. తాజాగా జనసేన రూపొందించిన కార్టూన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అటు జనసైనికులు, ఇటు టిడిపి అభిమానులు కార్టూన్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఏపీ వ్యాప్తంగా జనసేన కార్టూన్ పై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇక జనసేన పార్టీ రూపొందించడం కార్టూన్ పరిశీలించినట్లయితే.. జగన్ సూట్ కేసులు మోస్తున్నట్లు.. పాపం పసివాడి టైటిల్.. నోట్లో వేలు…
