చిత్తూరులో ఏపార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయంటే..?

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా న‌డుస్తోంది. గ‌త‌ ఎన్నిక‌ల మాదిరి 2023 ఎన్నికల్లో జిల్లాపై ప‌ట్టుసాధించాల‌ని అధికార వైసీపీ భావిస్తుంటే.. రానున్న ఎన్నిక‌ల్లో త‌మ స‌త్తా ఏంటో చూపించాల‌ని క‌సితో ఉంది. ప్ర‌స్తుత రాజ‌కీయ పరిస్థితులు.. ప్ర‌జాభిప్రాయం అనుగుణంగా …ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఏపార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో తెలుసుకుందా.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా టీడీపీ అధినేత చంద్రాబాబు సొంత జిల్లా. టీడీపీ పార్టీకి కంచుకోట‌. కానీ 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ గాలిధాటికి సైకిల్ పార్టీ…

Read More

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఘనంగా ప్రపంచ మహిళ దినోత్సవ వేడుకలు..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రపంచ మహిళ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ రంగాల్లో రాణిస్తున్న  మహిళలకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించి జ్ఞాపకలను అందజేశారు. పట్టణంలోని 32 వ వార్డులో కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి  చేతుల మీదుగా పారిశుధ్య కార్మికులకు చీరాల పంపిణి చేశారు. ప్రతి ఏటా మాదిరిగానే  స్వర్గీయ కోటగిరి చంద్రకళ జ్ఞాపకార్థం..Vc KCGF Nalgonda సహకారంతో కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కోటగిరి రామకృష్ణ  తెలిపారు. పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం…

Read More

రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసేలా జనసేన ఆవిర్భావ సభ: నాదెండ్ల మనోహర్

మచిలీపట్నలో ఈ నెల 14వ తేదీన నిర్వహించబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుకు ఒక దిశా నిర్దేశం చూపేలా ఉంటుందన్నారు పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణను పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారని తెలిపారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ స్థలాన్ని ఆయన బుధవారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం మచిలీపట్నంలో ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ స్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా…

Read More

మహిళా లబ్ధిదారులకు నగదు అందజేసిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ..

మెదక్: పెద్ద శంకరంపేట మండలం కమలాపూర్ గ్రామపంచాయతీలో మహిళా లబ్ధి దారులకు ఎమ్మెల్యే నగదు పురస్కారం అందజేశారు. గతంలో ప్రకటించిన విధంగా గ్రామంలో ఆడపిల్లలు కలిగిన 26 మంది మహిళలకు..అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఒక్కొకరికి 2 వేల 116 రూపాయలు చొప్పున 26 మంది లబ్ధిదారులకు నగదును అందజేశారు. సర్పంచ్ కుంట్ల రాములు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి జయశ్రీ భూపాల్ రెడ్డి, శంకరంపేట ఎంపీపీ శ్రీనివాస్ జెడ్పిటిసి విజయరామరాజు టిఆర్ఎస్ పార్టీ…

Read More

మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలి : ఎస్పీ అపూర్వ రావు

Nalgonda: అంతర్జాతీయ మహిళా దినోత్సవం  సందర్భంగా షి టీమ్ ఆధ్వర్యంలో 3.2కె రన్ నిర్వ‌హించారు. ఈకార్య‌క్ర‌మానికి ఎస్పీ అపూర్వ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఊపి రన్ ను ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాల‌ని కోరారు. ప్ర‌తిఏటా మహిళా దినోత్సవం సంద‌ర్భంగా.. మహిళలకు పట్టం కట్టే ఒక సరికొత్త థీమ్  మహిళల గొప్పతనాన్ని తేటతెల్లం చేస్తుందన్నారు.గతేడాది వివక్షను బద్దలు కొట్టి…

Read More

ఆడపడుచులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు : ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌

ఆడపడుచులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌. స్త్రీమూర్తి సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివని..మహిళామణి లేని ఇల్లు దీపం లేని కోవెల వంటిదని.. ఇంతటి మహత్తరమైన వనితా లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మనం చెప్పుకొంటుంటామని గుర్తు చేశారు. స్త్రీలను గౌరవించే చోట శాంతిసౌభాగ్యాలు విలసిల్లుతాయ‌ని ధృడంగా విశ్వసిస్తాన‌ని తెలిపారు. స్త్రీ సంపూర్ణ సాధికారిత సాధించడానికి, వారు స్వేచ్ఛగా జీవించడానికి…

Read More

న‌ల్ల‌గొండ‌ బిఆర్ఎస్ లో ఎమ్మెల్సీ సీటు చిచ్చు.. పార్టీకి చ‌కిలం గుడ్ బై..!!

Nalgonda: న‌ల్ల‌గొండ బిఆర్ ఎస్ ఎమ్మెల్సీ సీటు చిచ్చురేపింది. సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మ‌ల్సీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డంతో ..సీటు ఆశించి భంగ‌ప‌డ్డ‌ ప‌లువురు నేత‌లు పార్టీని వీడుతున్నారు. తాజాగా తెలంగాణ ఉద్య‌మ‌కారుడు చ‌కిలం అనిల్ కుమార్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు ఆశించిన ఆయ‌న ఎమ్మెల్సీ ద‌క్క‌క‌పోవ‌డంతో తీవ్ర మనస్థాపానికి గురై పార్టీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అనిల్ బాటలోనే మ‌రికొంత‌మంది నేత‌లు పార్టీని వీడే యోచ‌న‌లో ఉన్న‌ట్లు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం జ‌రుగుతుంది….

Read More
Optimized by Optimole