తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది: బిజేపి స్టేట్ చీఫ్ బండి

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు బిజేపి స్టేట్ చీఫ్ బండి సంజయ్. రాష్ట్రంలో మహిళలు ఏం కోరుకుంటున్నారు? వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? కేంద్ర ప్రభుత్వం మహిళల అభివ్రుద్ధి, సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు అందుతున్నాయా? లేదా? అసలు కేంద్ర పథకాల గురించి మహిళలు ఏమనుకుంటున్నారనే అంశాలపై క్షేత్ర స్థాయికి వెళ్లి తెలుసుకోవాలని బీజేపీ మహిళా మోర్చా నేతలను ఆదేశించారు. మహిళలను నేరుగా కలిసి.. ఆర్దిక, ఆరోగ్య పరిస్థితులనూ అడిగి తెలుసుకోవాలని సూచించారు….

Read More

హిందూ దేవతలను కించ పరిస్తే సహించేది లేదు: జనసేన పవన్

సెక్యూలరిజం ముసుగులో హిందూ దేవతలను కించపరిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 74 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా  మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ శ్రేణులకు పవన్ దిశానిర్దేశం చేశారు. అన్ని మతాలను సమానంగా చూసే దృక్పధం ప్రతి ఒక్కరూ అలవరచు కోవాలని పిలుపునిచ్చారు. ఒక మతం వారిని పదే పదే అవమానపరిస్తే…వారి మనోభావాలు దెబ్బతింటున్నాయని జన సేనాని మండిపడ్డారు. కాగా ఇటీవల హిందు దేవతల మీద దూషణలు…

Read More

లోకేష్ ‘ యువగళం ‘ క్రేజ్ పీక్స్.. మేము సైతం అంటూ ‘ యువత ‘..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘ యువగళం’ పాదయాత్ర శుక్రవారం ప్రారంభం కానుంది. ధ్వంస‌మైన ఆంధ్రప్రదేశ్ పున‌ర్మిర్మాణమే ల‌క్ష్యంగా లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మొత్తం 400 రోజుల పాటు 4 వేల కిలో మీటర్ల మేర యాత్ర జరగనుంది. చిత్తూరు జిల్లాలో ప్రారంభమై శ్రీకాకుళం వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్రలో భాగంగా మధ్య మధ్యలో రోడ్ షో..సమావేశాలు నిర్వహించనున్నారు. జగన్ ని గద్దె దించడమే లక్ష్యంగా యువత పెద్ద సంఖ్యలో లోకేశ్…

Read More

లైంగిక బాధిత మ‌హిళ‌లకు తక్షణ ఆర్ధిక సహాయం: ఎస్పీ రెమా రాజేశ్వరి

న‌ల్ల‌గొండ‌:  ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా వ్యాప్తంగా .. లైంగిక వేధింపుల ద్వారా మోస‌పోయిన  మ‌హిళ‌లకు  పోలీస్ శాఖ ఆధ్వ‌ర్యంలో త‌క్ష‌ణ‌ ఆర్థిక స‌హాయం అంద‌జేశామ‌న్నారు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి. బాధిత మ‌హిళ‌లకు భరోసా సెంటర్ ద్వారా ప్రభుత్వ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.పోలీసు భరోసా సెంటర్, షీ టీమ్స్ .. ప్రజలకు, బాధితులకు అందించవలసిన సేవల గురించి వివరించిన ఎస్పీ.. 10 మంది మ‌హిళ బాధితుల‌కు.. ఆర్ధిక సహాయాన్ని భరోసా కేంద్రం నుండి అందించడం జరిగిందన్నారు. బాధిత…

Read More

ప్రజాస్వామ్యానికి పునాది “ఓటు” : మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

సూర్యాపేట‌: 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ “ఓటు” కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి. ప్రజాస్వామ్యానికి పునాది ఓట‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు.సూర్యాపేట జూనియ‌ర్ క‌ళాశాల‌లో నిర్వ‌హించిన‌ జాతీయ ఒట‌ర్ల దినోత్స‌వం కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి.. ప్రపంచ గతిని మార్చగల శక్తి” ఓటు ” కు ఉంద‌న్నారు..ఒక వ్యక్తి అస్తిత్వాన్ని గుర్తించి.. వ్యవస్థ మార్పు కు నాంది పలికేదే “ఓటు” అని గుర్తుచేశారు. ప్ర‌జానాయ‌కుడిని ఎన్నుకొవ్వాలంటే 18 ఏళ్లు నిండిన యువత…

Read More

ఎస్సీ, ఎస్టీలకు పథకాల కోత తగునా?

సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం సాధించాలనీ, స్థితిగతులలోనూ, అవకాశాలలోనూ ఉన్న అంతరాలను తొలగించాలని బలహీనవర్గాలైన ఎస్సీ, ఎస్టీల విద్యా, ఆర్థిక అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మన రాజ్యాంగం స్పష్టంగా చెప్తోంది. తరతరాలుగా అంటరానితనానికి, వెనుకబాటుతనానికి, పెత్తందారీ శక్తుల దోపిడికి గురైన ఎస్సీ, ఎస్టీల సాధికారత కోసం 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో రాజ్యాంగానికి అనుగుణంగా అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రక్షణ చట్టాలు, సంక్షేమ, అభివృద్ధి పథకాలను రూపొందించుకుంటూ వచ్చాయి….

Read More

‘ప‌ఠాన్’ రివ్యూ..(బాయ్ కాట్ బాబులు ఫుల్ హ్యాపీ)

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ న‌టించిన తాజా చిత్రం ‘ప‌ఠాన్’ . దీపికా ప‌దుకుణే క‌థానాయిక‌. సిద్దార్థ్ ఆనంద్ ద‌ర్శ‌కుడు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ ఫిలిమ్స్ చిత్రాన్ని నిర్మించింది. ఎన్నో వివాదాల మ‌ధ్య ప్ర‌పంచ‌వ్యాప్తంగా.. ఈచిత్రం బుధ‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. షారుఖ్ కెరీర్ లోనే భారీ బ‌డ్జ్ ట్ తో తెర‌కెక్కిన ‘ప‌ఠాన్‌’ పై అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రి వారి అంచ‌నాలు నెర‌వేరాయా? లేదా అన్న‌ది చూద్దాం! క‌థ‌……

Read More

రాక్ష‌స పాల‌న అంతం చేయ‌డ‌మే వారాహి ల‌క్ష్యం: జ‌న‌సేన ప‌వ‌న్

విజ‌య‌వాడ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాక్ష‌స పాల‌న అంతం చేయ‌డ‌మే వారాహి ల‌క్ష్య‌మ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాల‌న్న‌దే జ‌న‌సేన‌ ధ్యేయ‌మ‌ని తేల్చిచెప్పారు. వారాహి కి ప్ర‌త్యేక పూజ‌లో భాగంగా .. ఇంద్ర‌కీలాద్రికి వెళ్లిన ప‌వ‌న్ కు ఆల‌య అధికారులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. అంత‌రాల‌యం గుండా అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న ప‌వ‌న్ .. పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు సమర్పించారు. అనంత‌రం ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈకార్య‌క్ర‌మంలో ప‌వ‌న్ తో…

Read More

మాఘ్‌ గ‌ణేష్ జ‌యంతి విశిష్ట‌త‌..

మాఘ‌మాసంలో శుక్ల చ‌తుర్థి రోజున మాఘ్‌ గ‌ణేష్ జ‌యంతిని జ‌రుపుకుంటారు. మాఘ వినాయ‌క చ‌తుర్థి.. మాఘ శుక్లా చ‌తుర్థి.. తిల్కుండ్ చ‌తుర్థి.. వ‌ర‌ద చ‌తుర్థి .. పేరు ఏదైనా ఈపండుగ రోజున‌ గ‌ణ‌నాథుడికి ప్ర‌త్యేక అభిషేకాలు..హోమాలు.. పూజ‌లు నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ముఖ్యంగా మ‌హారాష్ట్ర ,గోవాలో ఈ పండుగ‌ను ఎంతో ఉత్సాహాంగా,ఆనందంగా జ‌రుపుకుంటారు.ఈరోజు గ‌ణ‌ప‌తికి ఎంతో ఇష్ట‌మైన ఎరుపు రంగు గ‌ల మందార,క‌లువ పూల‌తో అల‌కరింస్తారు. జిల్లేడు పూలు,గ‌రిక ,తుమ్మి.. బిల్వ ప‌త్రాల‌తో పూజ చేస్తే అవ‌రోధాలు…

Read More
Optimized by Optimole