బీఆర్ఎస్ నేతలకు ఇదో కనువిప్పు లాంటి కథ..

కిరణ్ రెడ్డి వరకాంతం (ఐన్యూస్ జర్నలిస్ట్):  అధికార పార్టీ అభ్యర్థులపై నెగిటివ్ టాక్ కు అసలు కారణమేంటి ?అభివృద్ధి చేసినా సానుభూతి ఎందుకు లేదు ?వారి ఎదురీతలో ఆంతర్యమేంటి ?తిన్నొడే తన్నాడా ? నిజంగా నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి.పొగిడితే తప్పా నిజం చెబితే ఎవరూ నమ్మరు.ఈ కథంతా ఎందుకు చెబుతున్నా అంటే…అసెంబ్లీ ఎన్నికల పోరు హోరా హోరీగా సాగుతుంది.ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా….ఇది గెలిచే సీట్ అని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేక పోతున్నారు.సర్వే సంస్థలు కూడా…

Read More

Becareful: పెళ్లయిన రెండో రోజుకే బిడ్డ పుట్టింది.. ఎలా?

Big alert:  పెళ్లయినవారికి పది నెలల తర్వాత కానీ బిడ్డ పుట్టే అవకాశం లేదు. అది కూడా వారిద్దరి మధ్య లైంగిక బంధం సరిగ్గా ఉంటేనే సాధ్యం. అయితే పెళ్లయిన రెండో రోజే బిడ్డ పుట్టడం ఎక్కడైనా సాధ్యమేనా? తమిళనాడులో ఈ విషయం జరిగింది. ఇది అనేక అనుమానాలకు ఆస్కారమివ్వడంతోపాటు పెళ్లి చేసుకోబోయే అబ్బాయిలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. తమిళనాడుకు చెందిన ఓ అమ్మాయికి, అబ్బాయికి గతేడాది అక్టోబరులో వివాహ నిశ్చితార్థం జరిగింది. అంతకుముందు వారిద్దరికీ అస్సలు…

Read More

పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి: ఎస్పీ అపూర్వ రావు

నల్లగొండ: జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో ఎస్పీ అపూర్వ రావు నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిఎస్పీలు, సిఐలు, ఎస్.ఐ.లు పాల్గొన్నారు. అనంతరం పెండింగ్ కేసుల పరిష్కారానికి పోలీస్ అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. కేసుల సంఖ్య తగ్గించి..పరిష్కారానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అవసమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల సత్వర పరిష్కారానికి మరింత చొరవ చూపాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి…

Read More

సీఎం పీఆర్సీ ప్ర‌క‌ట‌న ఉద్యోగుల‌ను నిరాశకు గురిచేసింది : బండి సంజ‌య్

సీఎం కేసీఆర్ పీఆర్సీ ప్ర‌క‌ట‌న ఉద్యోగుల‌ను నిరాశకు గురిచేసింద‌ని భాజాపా అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పేర్కొన్నారు. ఉద్యోగుల‌కు క‌నీసం 44 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాల‌ని సంజ‌య్ డిమాండ్ చేశారు. ఈ మేర‌కు సోమ‌వారం ఓప్ర‌క‌ట‌న విడుదల చేశారు. భాజాపా కార్య‌కర్తల ఒత్తిడి మేర‌కే ముఖ్య‌మంత్రి పీఆర్సీ ప్ర‌క‌ట‌న చేశార‌ని తెలిపారు. పెంచిన వేతనాల్ని గ‌త ఏడాది నుంచి మాత్ర‌మే ఇస్తామ‌న‌డం కేసీఆర్ వైఖ‌రికి నిద‌ర్శ‌మ‌ని అన్నారు. ప‌ద‌వి విర‌మ‌ణ వ‌య‌సు పెంపుతో ఉద్యోగాల నోటిఫికేష‌న్ ఇవ్వ‌క‌పోతే రాష్ట్ర…

Read More

Anchor sreemukhi sizzling photos viral..

బుల్లితెరపై వరుస షోలతో రాణిస్తోంది స్టన్నింగ్ బ్యూటీ శ్రీముఖి.తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు వైరల్ గా మారాయి.దీంతో ముద్దుగుమ్మ అందానికి ఫిదా అయిన నెటిజన్స్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. బుల్లితెరపై వరుస షోలతో రాణిస్తోంది స్టన్నింగ్ బ్యూటీ శ్రీముఖి.తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు వైరల్ గా మారాయి.దీంతో ముద్దుగుమ్మ అందానికి ఫిదా అయిన నెటిజన్స్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. బుల్లితెరపై వరుస షోలతో రాణిస్తోంది స్టన్నింగ్ బ్యూటీ శ్రీముఖి.తాజాగా…

Read More

టీ 20 వరల్డ్ కప్: నామ మాత్రపు మ్యాచ్లో నమీబియా పై భారత్ ఘన విజయం!

టి20 వరల్డ్ కప్ నుంచి అధికారికంగా నిష్క్రమించిన భారత జట్టు సోమవారం నమీబియా తో జరిగిన నామ మాత్రపు మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(56), కేఎల్ రాహుల్(50) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. కాగా అంతకుముందు టాస్ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన నమీబియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులు చేసింది. అజట్టులో డేవిడ్ వీస్ అత్యధికంగా 26 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లలో బార్డ్ 21, వాన్…

Read More

వైసీపీ పతనాన్ని కళ్లారా చూస్తాం: నాగబాబు

యువత రాజకీయాల్లోకి రాకపోతే.. అవినీతి పరులు రాజ్యమేలతారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు ఆరోపించారు.  ప్రత్యక్ష రాజకీయాల్లోకి యువత రావాలని పిలుపునిచ్చారు. వైసీపీ ఒక నియంతలా వ్యవహరిస్తోందని..అతి త్వరలోనే ఆ పార్టీ పతనాన్ని మనందరం కళ్లారా చూస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం రణస్థలం వివేకానంద వికాస సభలో ఆయన మాట్లాడుతూ.. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం మనసులో ఉన్న యువతతోనే ఈ దేశం అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. యువత ఇటీవల…

Read More

Pawan: “పొత్తు ధర్మం” పై బాబుకు పవన్ ఝలక్.. తగ్గేదెలా..!

JanasenaTDPalliance :  ఆటల్లో గానీ…రాజకీయాల్లో గానీ నియమాలు, నిబంధనలు ఉంటాయి. ప్రధానంగా రాజకీయ పార్టీల పొత్తుల విషయంలో ఇవి మరింత ప్రధానం. వీటిని అతిక్రమించకుండా ఉంటే అంతా సక్రమంగానే ఉంటుంది. లేకపోతే ఎవరికి వారే అనుకుంటే గందరగోళం తప్పదు. పార్టీల పొత్తు ధర్మంలో అంతర్గతంగా ఎంత ఉత్తిడి ఉన్నా అధినేతలు మాత్రం పరస్పరం గౌరవించుకుంటూ ముందుకెళ్తే వారి మధ్య మంచి అవగాహనతో అపనమ్మకాలు లేకుండా వారు విజయ లక్ష్యానికి చేరువవుతారు. లేకపోతే ప్రత్యర్థులకు అస్త్రాలు అందించినట్టే.  ఆంధ్రప్రదేశ్‌లో…

Read More

ప్రధాని మోదీ భుజాలపై బొజ్జగణపయ్య.. అద్భుతం అంటున్న నెటిజన్స్..!

దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా గణేశ్ మహారాజ్ కి జై స్లొగన్స్ హోరెత్తుతున్నాయి. అందంగా అలంకరించిన మండపాల్లో కొలువుదీరిన గణనాధునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో విభిన్న రూపాలలో గణేశుడు దర్శనమిస్తున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. తెలంగాణ రాష్ట్రం హన్మకొండ లో బాల గణపతి యూత్ గుడిబండలో గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ విగ్రహం…

Read More
Optimized by Optimole