ప్రపంచంలో యేసు పేరుతో అత్యధిక జనం ప్రాణాలు తీశారా?

Nancharaiah merugumala:(senior journalist) =============== జీసస్‌ క్రైస్ట్‌ పేరుతో జరిగిన మారణహోమాల్లో చేసిన హత్యలు మరే దేవుడు లేదా దైవసుతుడి పేరు చెప్పి చేయలేదని బ్రిటిష్‌ మాజీ మార్క్సిస్టు, నాస్తిక సిద్ధాంతకర్త క్రిస్టొఫర్‌ హిచెన్స్‌ (1949 ఏప్రిల్‌ 13–2011 డిసెంబర్‌ 15) రాశారు. ఈ విషయం ఆయన 2011లో కన్నుమూసిన తర్వాత పాశ్చాత్య మీడియాలో చదివాను. గూగుల్‌ లో ఎంత ప్రయత్నించినా హిచిన్స్‌ వెల్లడించిన విషయం గురించి గణాంక వివరాలు దొరకలేదు. అలాగే, రాముడి పేరుతో భారతదేశంలో…

Read More

కష్టాల కాంగ్రెస్‌ గట్టేక్కేనా…?

‘ఏముంది సర్‌, అయిపోయింది కాంగ్రెస్‌ పని. ఇక ఎంత పోరాడినా ఈ సారి దక్కేది సింగిల్‌ డిజిటే!’ అన్నాడు కాంగ్రెస్‌ పార్టీ సామాన్య కార్యకర్త ఒకరు నిర్వేదంగా. చాన్నాళ్ల తర్వాత అనుకోకుండా గాంధీభవన్‌ వెళితే, తారసపడ్డ ఓ పరిచయస్తుడి ఈ మాట నిజమౌతుందా? లేదా? అన్నది పక్కన పెడితే… మట్టి వాసనతో మమేకమై, అట్టడుగు నుంచి వచ్చే ఇలాంటి జనాభిప్రాయం తప్పక ఆలోచన రేకెత్తిస్తుంది. అది ధ్వనించిన తీరును బట్టి, కోపంతో కన్నా ఆయన బాధతో అన్నట్టుంది….

Read More

ఆస్కార్ బరిలో RRR సాంగ్..

ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ బరిలో సత్తా చాటేందుకు నాలుగు భారతీయ చిత్రాలు పోటీపడుతున్నాయి. ఆస్కార్  అవార్డుల నామినేషన్స్ లో పోటీ పడే చిత్రాల షార్ట్ లిస్ట్ ను అకాడమీ ప్రకటించగా…అందులో RRR చిత్రం నుంచి నాటునాటు గీతం చోటుదక్కించుకుంది. ఉత్తమ ఒరిజినల్  సాంగ్  కేటగిరీలో ఈ పాటను ఎంపిక చేశారు. సుమారు 10 విభాగాలకు సంబంధించి నాలుగు విభాగాల్లో భారతీయ చిత్రాలు స్థానాలను దక్కించుకున్నాయి. నాటు నాటు గీతంతో పాటు ఉత్తమ అంతర్జాతీయ…

Read More

విద్యాలయాలను వైసీపీ కార్యాలయాలుగా మార్చవద్దు: పవన్ కళ్యాణ్

విశ్వ విద్యాలయాలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చవద్దని విజ్ఞప్తి చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విద్యాలయాల ప్రాంగణాలను..  సీఎం జగన్ ఫ్లెక్సీలతో  నింపేసిన తీరు విద్యార్థి లోకానికి, సమాజానికి ఏం సూచన ఇస్తోందని ఆయన ప్రశ్నించారు. ఫ్లెక్సీల వల్ల పర్యావరణానికి ఎనలేని హాని కలుగుతుందన్నారు. సందేశం ఇచ్చిన వైసీపీ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పడానికి ఫ్లెక్సీలు కట్టడం విచిత్రంగా ఉందన్నారు జనసేనాని. ఇక తొమ్మిది దశాబ్దాలపైబడిన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏ…

Read More

దళిత ద్రోహిగా సీఎం జగన్ మిగిలిపోతారు: గౌతమ్

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్. ఎస్సీ, ఎస్టీ,సంక్షేమ అభివృద్ధి పథకాలను ‘దుర్వినియోగమైనవి’గా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ అనేక సంక్షేమ పథకాలను రద్దు చేసినట్టు వైకాపా ప్రభుత్వం అంగీకరించిందన్నారు.  రాష్ట్రంలో  వైకాపాకు ఓటు వేసి అధికారంలోకి తీసుకువస్తే..సీఎం జగన్మోహన్ రెడ్డి వెనకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. వైసీపీ వైఖరి ఎస్సీ ఎస్టీ లను అవమానించే…

Read More

ట్విట్టర్ టిల్లుకు ‘‘విత్ డ్రావల్ సిమ్టమ్స్’: బండి సంజయ్

వేములవాడ: ట్విట్టర్ టిల్లు ‘‘విత్ డ్రావల్ సిమ్టమ్స్’’కారణంగా మతితప్పి మాట్లాడుతున్నాడని ఎద్దేవాచేశారు బిజేపి స్టేట్ చీఫ్ బండి సంజయ్. ముందుగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాత.. నా తల నరకినా, చెప్పుతో కొట్టినా ప్రజల కోసం భరించేందుకు సిద్ధమన్నారు. కేసీఆర్ కుటుంబానికి అహంకారం తలకెక్కిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ అధికారిగా ఉంటూ క్రైస్తవ మత ప్రచారం చేస్తారా?అంటూ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ పై సంజయ్ విరుచుకుపడ్డారు. అలాంటి అధికారిని రోడ్లమీద ఉరికించి కొట్టండని పిలుపునిచ్చారు.   ఇక…

Read More

సూర్యాపేటలో మైనింగ్ అక్రమాలు..పట్టించుకోవడంలేదని వాపోతున్న ప్రజలు..

సూర్యాపేట జిల్లాల్లో మైనింగ్ అక్రమాలు యథేచ్చగా  సాగుతున్నాయి. 20 ఎకరాలకు మైనింగ్ పర్మిషన్ తీసుకున్న ఓ సంస్థ 40 ఎకరాలకు తవ్వకాలు జరుపుతున్న పట్టించుకోని పరిస్థితి ఉందని..అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నామని స్ధానికులు వాపోతున్నారు. చిత్రం ఏంటంటే పర్మిషన్ లేని భూములకు కూడా రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే రైతుబంధు అందుతుండడం అధికారుల  నిర్లక్ష్యంగా అద్దం పడుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం పరిధిలోగల మిడ్ వేస్ట్ గ్రానైట్ క్వారీ వలన అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని…

Read More

కాపుల అంబేడ్కర్‌ కోట్ల కాదా? వేమూరి రాధాకృష్ణ గారేనా?

Nancharaiah merugumala: (senior journalist) ============= అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్‌) కేంద్ర (బీజేపీ) సర్కారు ఐదేళ్ల క్రితం కల్పించిన కోటాలో కాపులకు 2019లో 5 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ చేసిన చట్టంపై కేంద్రం నిన్న పార్లమెంటులో వివరణ ఇచ్చింది. విద్యాసంస్థల్లో సీట్లు, ఉద్యోగాల్లో కోటా కల్పించే కులాల (ఎస్యీబీసీ) జాబితా రూపొందించుకునే అధికారం రాష్ట్రాలదేనని కూడా కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి ప్రతిమా భౌమిక్‌ తన లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు….

Read More

కరోనా కొత్త వేరియంట్.. చైనాలో గుట్టలుగా శవాలు…

ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుఃఖాన్ని మిగిల్చిన కరోనారక్కసి మరోసారి విరుచుకుపడుతోంది. వైరస్ పుట్టినిల్లుగా భావిస్తున్న డ్రాగన్ కంట్రిలో మాయదారి మహమ్మారి ..ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోవడంతో అధికారులు చేతులెత్తేస్తారు. దీంతో అక్కడి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.ఆఖరికి కరోనాతో చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి వెయిటింగ్ లిస్టు పెరుగుతున్న పరిస్థితి నెలకొనడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇక ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF_7తో చైనాలో వేగంగా కేసులు పెరుగుతున్నాయి. ఓ అధ్యయనం ప్రకారం మార్చి నెలలోపు డ్రాగన్…

Read More

ఏ కన్ను ఇష్టమంటే….!

ఫుట్బాల్ ప్రపంచంలో ఇప్పుడో పనికిమాలిన చర్చ జరుగుతోంది. నిన్న అర్జెంటీనాకు ఫీఫా ప్రపంచ కప్ గెలిచి పెట్టిన కెప్టెన్ లియోనెల్ మెస్సీ గొప్పా? మొన్నెపుడో మొరాకో చేతిలో పోర్చుగల్ ఓడి క్వార్టర్ ఫైనల్లోనే కథ ముగియడంతో వెనుదిరిగిన కెప్టెన్ క్రిష్టియానో రొనాల్డో గొప్పా? అన్నది ఆ చర్చ! ఎంతో తేలికైన, సులువైన, వినచక్కని సమాధానం ఉండగా…. ఈ పండిత చర్చ ఎందుకూ? అన్నది నా వాదన. ఏమిటా సింపుల్ జవాబు? అంటారా! అది, వెరీ సింపుల్. ఏంటంటే…….

Read More
Optimized by Optimole