ఫలితాలు అన్ని పార్టీలకు మును(పటి)గోడే…!!

దేశంలోనే అత్యంత ఖరీదైన మునుగోడు ఉప ఎన్నికల హడావుడి ముగియడంతో ఇప్పుడు రాష్ట్రంలో భవిష్యత్‌ రాజకీయాలపై చర్చలు మొదలయ్యాయి. మునుగోడు ఎన్నికల ఫలితాల ప్రభావంతో రాబోయే కాలంలో రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, వామపక్షాలకు మునుగోడు బలమైన నియోజకవర్గం. 2018 సాధారణ ఎన్నికల్లో 12 వేల ఓట్లు మాత్రమే సాధించిన బిజెపి బలం నామమాత్రమే అయినా ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి వ్యక్తిగతంగా పట్టు ఉంది. 2014లో…

Read More

బాల్యానికిద్దాం భరోసా..!

నవంబర్ 20 బాలల హక్కుల రక్షణ దినోత్సవం: ============================= రెండేళ్లు ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభించిన కారణంగా ఒక తరం పిల్లలు తమ అమూల్యమైన బాల్యాన్నికోల్పోయారు.విద్యతో పాటు ఆటలకు కూడా దూరమయ్యారు.కరోనా ప్రభావం పేదపిల్లలపై ఎక్కువగా పడింది.జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో మానవహక్కుల దృక్పధం అనేక కోణాల్లో సమాజంలోకి చొచ్చుకొనిపోయింది. కానీ పిల్లల హక్కుల గురించిన జ్ఞానంగానీ, చైతన్యంగానీ, ప్రయత్నంగానీ అంతగా జరుగలేదు. గనుక తల్లిదండ్రులకు పిల్లల మీద సర్వహక్కులూఉంటాయనుకునే ఆలోచనల నుంచి మనం ఇంకా బయటపడలేదు. అత్యంత…

Read More

గెడ్డం నెరిసిన రాహుల్‌ భయ్యా–మన్మోహన్, నరేంద్ర మోదీలకు వారసుడే!

Nancharaiah Merugumala : ………………………………………………………………………………… భారత్‌ జోడో యాత్ర పేరుతో తన అయ్యమ్మ పూర్వీకుల ప్రాంతం కశ్మీర్‌ బయల్దేరారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. నడక మొదలైన మొన్నటి సెప్టెంబర్‌ 7 నుంచి ఆయన ముఖాన పెరుగుతున్న గెడ్డం ఇక పర్మనెంటుగా ఉంటుందనేలా కనిపిస్తోంది. నెమ్మది నెమ్మదిగా ఈ గడ్డం ఎన్నికల రాజకీయ తిరుగుబాటుకు సంకేతంగా మారుతోంది. అయితే, నెహ్రూ–గాంధీ రాజకీయ వారసుని గడ్డం గతంలో ప్రతిపక్షంలో చాలా సంవత్సరాలు గడిపిన దివంగత నేతలు అశోక్‌ మెహతా,…

Read More

మెన్-ఓ- పాజ్, మగవాళ్లను గుర్తించండి అంటున్న మిర్చి…!!

ఓ ప్రియమైన పురుషులారా, పాజ్ తీసుకోండి, మిర్చి మిమ్మల్ని మెన్-ఓ-పాజ్ చేయమని ప్రోత్సహిస్తుంది!. మేమంతా హృదయ రహితులు కాదు, మగవాళ్ళు అందరూ నీచంగా ఉండరు, పురుషులు అందరూ లింగ-అహంకారంలో ఎక్కువ కాదు, పురుషులు అందరూ ఆధిపత్యం వహించరు, పురుషులు అందరూ స్టీరియోటైపికల్ కాదు, పురుషులు మూగవారు కాదు, పురుషులు అన్ని కస్ పదాలు కాదు, పురుషులు అందరూ పనికిరానివారు కాదు, పురుషులు పురుషులు మాత్రమే కాదు. పురుషులు కూడా దయగలవారు పురుషులు కూడా సెన్సిటివ్‌గా ఉంటారు పురుషులు…

Read More

‘పురుషుల దినోత్సవం’ .. ‘మిర్చి’ వినూత్న కార్యక్రమం.. అనూహ్య స్పందన.. !!

మనిషి 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టినా… సమాజంలో ఇప్పటికీ లింగభేదం ఒక సమస్యగానే కొనసాగుతోంది. ఎక్కువశాతం మంది అనుకున్నట్టుగా ఇది స్త్రీలకు మాత్రమే పరిమితం కాదు, పురుషులు పట్ల కూడా సమాజంలో వివక్ష, ప్రతికూల అభిప్రాయాలు ఉన్నాయంటే కాలం మారిందే తప్ప మనుషుల ఆలోచన సరళి మారలేదన్నది నిజం. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే … నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. ఇదేంటి, పురుషుల దినోత్సవం అనేది కూడా ఒకటుందా అని ఆశ్చర్యపోతున్నారా? ఎస్… మీలాంటి వాళ్లకోసమే తరతరాలుగా…

Read More

తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత VS ఎంపీ అర్వింద్ ..

తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారని బీజేపీ ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. దీంతో విమర్శలు , ప్రతివిమర్శల మాటల దాటి ఇళ్లపై దాడులు చేసే వరకు వెళ్లింది. అర్వింద్ వ్యాఖ్యలకు నిరసనగా ..కవిత అనుచరులు అతని ఇంటిపై దాడి చేయగా..పిచ్చివాగుడు వాగితే చెప్పు దెబ్బలు తప్పవని ఆమె వార్నింగ్ ఇచ్చింది. అటు అర్వింద్ సైతం దాడిపై ఫైర్ అయ్యారు.తాను ఇంట్లో లేనప్పడు .. టీఆర్ఎస్…

Read More

తెలంగాణ సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్..

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు.దాదాపు గంటన్నర పాటు సచివాలయ ప్రాంగణమంతా తిరిగిన సీఎం.. పలువురు ఉన్నాతాధికారులు, ఇంజనీర్లను కలిసి పనుల పురోగతిపై ఆరాతీశారు.సీఎం వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నాతాధికారులు ఉన్నారు. ఇక దాదాపు 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 6 అంతస్థుల మేర సచివాలయ భవనాన్ని నిర్మిస్తున్న విషయం అందరీకి తెలిసిందే. ఈనేపథ్యంలోనే సీఎం కేసీఆర్ 9 వ సారి భవన నిర్మాణ పనులను పరిశీలించారు….

Read More

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ వైఖరిపై సర్వత్రా విమర్శలు.. టిఆర్ఎస్ టికెట్ కోసమేనంటూ..?

తెలంగాణాలో కొందరి అధికారుల తీరు పై సర్వత్రా విమర్శల వెల్లువెత్తుతున్నాయి. స్వార్థ రాజకీయాల కోసం తమ హోదాలను మరిచి ప్రభుత్వ ఉన్నతాధికారులు  ప్రవర్తిస్తున్నారన్న చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. తాజాగా  తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు వైఖరే ఇందుకు కారణమన్న వాదన వినిపిస్తోంది.  ఇంతకు ఈ చర్చ ఎందుకు తెరమీదకు వచ్చింది. దీని వెనక దాగున్న కథ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  ఇక రాష్ట్రంలో 8 కొత్త మెడికల్ కాలేజీలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది….

Read More

శివలీలలు.. బ్రిటిష్ వారు కట్టించిన ఏకైక గుడి ఎక్కడ ఉందో తెలుసా…..

పరమశివుడి మహిమానిత్వం గురించి తెలిపే కథలు అనేకం వినడం ,చదవడం పరిపాటి. కానీ ఇప్పుడు చదివే  ఈకథ  మాత్రం చరిత్రలో నిలిచిపోయిన కథ అని చెప్పవచ్చు . భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలో  సాక్ష్యాత్తు పరమశివుడు ..ఓ  బ్రిటిషర్ కి కనిపించాడని చెబుతున్న వాస్తవిక సంఘటన. అంతేకాక మనదేశంలో బ్రిటిష్ వారు కట్టించిన ఏకైక గుడి ఇదే కావడం గమన్హారం.  ఇంతకు ఆగుడి కథ ఏంటో తెలుసుకుందా..? అది 1879 లో బ్రిటిష్ వాళ్ళు భారత్…

Read More

సూపర్ స్టార్ ఇంటికి వచ్చేయ్..ఆత్మీయ శ్రేయేభిలాషి అభిలాష..!!

★ సెలైన్ గొట్టాలు, ఆక్సిజెన్ అమరికలూ నీకు సూట్ కావు ★ నువ్వు ఒంటరివి కాదు డియర్ ★ కోట్ల గొంతులు ప్రార్థిస్తున్నయ్ విను…! అదేమైనా ఇప్పటి తాలు సరుకా ఏం..? కాదు, ఎనభయ్యేళ్ల క్రితం పుట్టిన గుండె. ఎంత గట్టి గుండె. ఎన్నో పరాభవాల్ని, పరాజయాల్ని సహజంగా తట్టుకుంది.! నాచురల్ గా మరింత గట్టిపడింది. ప్రతిఘటించే గుండె అది. కొట్లాడే గుండె అది. నీరసించి, సాగిలబడే గుండె కాదది. ఎన్టీయార్ వంటి కొరకంచుల్ని కూడా సవాల్…

Read More
Optimized by Optimole