సీఎం స్టిక్కర్ల కోసం బడ్జెట్ పెట్టినట్లున్నారు: నాదెండ్ల మనోహర్
బడ్జెట్లో కేటాయింపుల ఘనమే తప్ప ఆచరణలో మంజూరు అరకొర అని వైసీపీ పాలన ద్వారా వెల్లడవుతోందని ఆరోపించారు జనసేన నాదెండ్ల మనోహర్. 2023-24లో కూడా ఆంధ్ర ప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల హంగామా తప్ప మరేమీ లేదన్నారు. ప్రజలకు కావలసిన మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు గురించి కాకుండా ఇళ్లకు స్టిక్కర్లు, సెల్ ఫోన్లకు స్టిక్కర్లు అతికించడానికి కూడా నిధులు ఇవ్వడాన్ని ఏమనాలని? ప్రశ్నించారు. గడప గడపకు మన ప్రభుత్వమని…
ఏపీ అప్పులపై జనసేన కార్టూన్ కు అదిరిపోయే రెస్పాన్స్…
APPOLITICS : జనసేన 10 వ ఆవిర్భావ సభ సూపర్ సక్సెస్ తో ఆపార్టీలో జోష్ నెలకొంది. పార్టీ నేతలు , కార్యకర్తలు సరికొత్త ఉత్సాహంతో పనిచేస్తున్నారు. జనసేన సోషల్ మీడియా వారియర్స్ సంగంతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈనేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి జనసేన రూపొందించిన కార్టూన్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది. అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ అయితే నెంబర్ టూ స్థానం తెలంగాణ.. ఇక మనదే అప్పుల రాష్ట్రమని అరిచేవాళ్ల నోరు…
ప్రపంచంలో అతిపెద్ద బ్యాంక్ ‘క్రెడిట్ సూయిస్సే’ మూతపడనున్నది !
పార్థసారధి పోట్లూరి : బంగారం మరియు వెండి మీద పెట్టుబడులు పెట్టండి ! ప్రపంచంలో 8వ అతి పెద్ద బాంక్ ‘క్రెడిట్ సూయిస్సే’ [Credit Suisse]త్వరలో మూతపడనున్నది ! ఈ జోస్యం చెప్పింది మరెవరో కాదు రాబర్ట్ కియోసాకి [Robert kiyosaki ] అనే బాంకింగ్ నిపుణుడు! అయితే కియోసాకి అనే బాంకింగ్,స్టాక్ మార్కెట్ నిపుణుడు కి అతని జోస్యానికి మనం విలువ ఇవ్వాలా? కియోసాకి ప్రిడిక్షన్ కి చాలా విలువ ఉంది ఎందుకంటే 2008 లో…
మన తెలుగు పాటకిదే పట్టాభిషేకం..(స్వీయ రచన)
తెలుగు వెలుగు సాహిత్య వేదిక తేదీ 15-3-2023. అంశం, ప్రాసాక్షరి గీతం నననన,వవవవ,మిమిమిమి. శీర్షిక కీర్తి నిలుపు తెలుగు. మన తెలుగు పాటకిదే పట్టాభిషేకం జనపద జీవన లయల హర్షాతిరేకం పనస తొనల పలుకుల మధురగీతం ఘనతను సాధించేనేడు గానలహరి సంగీతం కవనమ్మున నాటుపదం పల్లవించినది నవరాగ సమ్మేళనం నాట్యమాడినది అవని లోని అణువణువు పులకరించినది జవసత్వముల తోడజగతికీర్తిపొందినది. సమిష్టి కృషి ఫలితమే ఈ ఆస్కారం తమిదీరని చలనచిత్ర మమకారం స్వామి దయతో వెండితెర వైభవవెలుగులు పంచాలి…
పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే గోడ దూకి పారిపోయిన ఇమ్రాన్ ఖాన్ !
పార్థ సారథి పొట్లూరి: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని అరెస్ట్ చేయడానికి అతని నివాసానికి పోలీసులు వెళ్లారు కానీ ఇమ్రాన్ ఖాన్ మాత్రం తన ఇంటి గోడ దూకి పక్కనే ఉన్న వేరే వాళ్ళ ఇంట్లో దాక్కున్నాడు ! కోర్టు ఆర్డర్ పత్రాలు తీసుకొని ఇస్లామాబాద్ పోలీసులు ఒక పోలీస్ సూపరిండెంట్ నేతృత్వం లో జమాన్ పార్క్ లో గల ఇమ్రాన్ ఖాన్ ఇంటికి వెళ్ళినప్పుడు జరిగింది ఈ సంఘటన! పాకిస్థాన్ హోమ్ మంత్రి…
జనసేన ఆవిర్భావ సభ రాష్ట్ర రాజకీయాల్లో మార్పునకు నాంది: నాదెండ్ల మనోహర్
బెజవాడ కృష్ణమ్మ జన సునామీతో ఉప్పొంగిందా..? బందరు సముద్ర తీరం ముందుకు వచ్చిందా అన్నట్లు విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు ఇంత జనమా? అనే ఆశ్చర్యం కలిగే రీతిలో జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరపున, పార్టీ నాయకుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. జనసేన పార్టీ పదో ఆవిర్భావ…
ఏపీ ముఖ్యమంత్రికి ఒక్క కాపులంటేనే భయమన్న జనసేనాని మాటల్లో నిజం ఎంత?
Nancharaiah merugumala : (senior journalist) కాపులు ‘పెద్దన్న పాత్ర’ పోషించాలని పవన్ కల్యాణ్ పిలుపు ఇచ్చాక బీసీలు, ఎస్సీలు భయపడే ప్రమాదం లేదా? ఏపీ ముఖ్యమంత్రికి ఒక్క కాపులంటేనే భయమన్న జనసేనాని మాటల్లో నిజం ఎంత? ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చిన్న కులాలకు భయపడరు. కాపులది నిర్ణయాత్మకమైన శక్తి. కాపులకే సంఖ్యాబలం ఉంది కాబట్టి సీఎం వారికే భయపడతారు. అందుకే పెద్దన్న పాత్ర పోషించండి,’’ ఇలా సాగింది మంగళవారం రాత్రి కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ…
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఎమ్మెల్యేగా పోటిచేసే అవకాశముందా?
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటిచేస్తారా? లేక మరోసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలుస్తారా? ప్రత్యర్థి పార్టీల నేతలు సంజయ్ ను అసెంబ్లీ ఎన్నికల్లో పోటిచేయాలని మాటిమాటికి ఎందుకు సవాల్ విసురుతున్నారు? ఒకవేళ సంజయ్ ఎమ్మెల్యేగా పోటిచేయాల్సి వస్తే ఏ నియోజకవర్గం నుంచి పోటిచేస్తారూ? తెలంగాణలో రాజకీయం వాడీవేడిగా సాగుతోంది. బిఆర్ఎస్ , బీజేపీ నేతలు మాటల తూటాలు పేలుస్తుంటే .. పాదయాత్రలతో కాంగ్రెస్ నేతలు బిజీ షెడ్యూల్ గడుపుతున్నారు. ఈనేపథ్యంలోనే పీసీసీ…
సోషల్ మీడియాలో ‘బందరులో జనసముద్రం- వైసీపీ శ్రేణుల్లో కలవరం’ కార్టూన్ వైరల్..
APPOLITICS: మచిలీపట్నం జనసేన 10 వ ఆవిర్భావ సభ గ్రాండ్ సక్సెస్ తో వైసీపీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వస్తున్న వైసీపీ నేతలకు.. ఈసభ విజయవంతమవడంతో వైసీపీలో అంతర్మధనం మొదలైందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అనుకూల మీడియా, సోషల్ మీడియాలో సినిమా ఆడియో ఫంక్షన్ లా ఉందంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న.. లోలోపల మాత్రం ఫ్యాన్ నేతలు ఆందోళనలో ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం…
