అక్కసుతోనే ప్రధాని మోదీని బద్నాం చేసే కుట్ర: బండి సంజయ్
దారిమళ్లించిన పంచాయతీ సొమ్మును BRS ప్రభుత్వం వడ్డీతోసహా చెల్లించాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఏపీ క్యాడర్ ను అడ్డంపెట్టుకుని తెలంగాణ సొమ్మును కేసిఆర్ దోచుకుతింటున్నాడని మండిపడ్డారు.కేసీఆర్ కుటుంబ అవినీతిపై విచారణ జరుపుతుంటే.. అక్కసుతోనే ప్రధాని మోడీని బద్నాం చేసే కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు.సీఎం చేతగానితనంవల్లే అప్పలు కుప్పగా రాష్ట్రం మారిందని వాపోయారు.ఆంధ్రోళ్లను రాక్షసులుగా..పెండ బిర్యానీగాళ్లుగా కించపర్చిన కేసీఆర్ ఇప్పుడే ఏం సమాధానం చెబుతారని? సంజయ్ ప్రశ్నించారు. కాగా నాగర్ కర్నూలు…
లిక్కర్ స్కాంతో ఆప్ సర్కార్ బద్నాం.. క్రేజీవాల్ దిగిపోవాలంటూ వెలసిన పోస్టర్లు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం ఆప్ సర్కార్ ను అప్రతిష్టపాలు చేసింది. చాన్స్ దొరికితే చాలు ప్రతిపక్ష నేతలు సీఎం క్రేజీవాల్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు కురిపిస్తున్నారు.. తాజాగా క్రేజీవాల్ గద్దే దిగిపోవాలంటూ వెలసిన పోస్టర్లు ఆప్ నేతలను మరింత ఇరకాటంలో పడేసింది. కాగా రెండు రోజుల క్రితం ప్రధాని మోదీని టార్గెట్ చేసుకుని ఆప్ నేతలు పోస్టర్లు అంటించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టి ప్రింటింగ్ ప్రెస్ యజమానితో…
KCR: కేసీఆర్ 3.0
KCR: కేసీఆర్ కోలుకున్నట్టున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజున ఒంటికి తగిలిన గాయం నుంచి ఇదివరకే కోలుకున్నా, రాజకీయ గాయం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నట్టున్నారు. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీలకు ఇప్పుడొక గట్టి హెచ్చరిక నోటీస్ జారీ చేశారు. ఇరువురికీ సమదూరం పాటించే పోరాట రాజకీయ పంథా ప్రకటించారు. విషాన్ని గొంతుకలో నిలుపుకున్న గరళకంఠుడ్ని అని చెబుతూ.. ఏ క్షణాన్నయినా బద్దలయే అగ్నిపర్వతంలా ఉన్నానన్నారు. లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైళ్లో ఉన్న కూతురు కవిత పరిస్థితిపై…
మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ రాజీనామా!
మహారాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు అందజేశారు. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఆరోపణలపై ముంబై హై కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయమై ఎన్సీపి నేత మంత్రి నవాబ్ మాలిక్, అనిల్ రాజీనామా లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఎన్సీపి పార్టీ అధ్యక్షుడు పవార్ సూచన…
శ్రావణమాసం విశిష్టత..!
హిందువులు పవిత్రంగా భవంతుడిని ఆరాధించే మాసాలలో శ్రావణమాసం విశిష్టమైనది. నెలరోజుల పాటు ప్రతి ఇల్లు దేవాలయాన్ని తలపిస్తోంది. ఈమాసంలో ఎలాంటి కార్యం తలపెట్టిన శుభం జరుగుతుందని భక్తుల నమ్మకం. శ్రావణమాసం వచ్చిందంటే చాలు ఇంట్లో ఆధ్మాత్మిక శోభ సంతరించుకుంటుంది. నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు, లౌకికానందాన్నే కాక ఆధ్యాత్మికానందాన్ని కూర్చేది శ్రావణం. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీశోభతో కళకళలాడుతుంది. అంతేకాకుండా వర్షబుుతువు అనుగుణంగా విరివిగా వర్షాలు పడతాయి….
ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట..?
– అధిక నిధుల కేటాయింపు పై ఆశాభావం కోవిడ్ ఫలితంగా ప్రజారోగ్య పరిరక్షణ వ్యవస్థ డొల్లతనం బయటపడింది. ప్రాథమిక వైద్య కేంద్రాలు, ప్రయివేటు ఆసుపత్రులున్న, సేవలు అందించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య సంరక్షణకు నిధుల కేటాయింపు పెంచాలనే డిమాండు పెరుగుతుంది. 2021-22 ప్రవేశపెట్టె బడ్జెట్లో వైద్య రంగానికి నిధుల కేటాయింపు ఎలా ఉండబోతుందన్న ప్రశ్న అన్ని వర్గాల్లోను ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు కోవిడ్ ముంపు తొలగకపోవడం.. భవిష్యతులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తవని…
సీఏలో తమిళ యువకుడికి మొదటి స్థానం!
అఖిల భారత ఛార్టెడ్ అకౌంట్స్ ఫలితాల్లో తమిళ యువకుడికి మొదటి స్థానం లభించింది. సోమవారం విడుదలైన ఫలితాల్లో తమిళనాడుకు చెందిన ఇసక్కి ఆర్ముగం-గోమాతి దంపతుల కుమారుడు రాజ్ (23) జాతీయ స్థాయిలో 800 మార్కులకు గాను 553 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. తండ్రి ఆర్ముగం సెళం జిల్లాలోని ఓ ప్రెవేట్ కంపెనీ మేనేజర్ గా పని చేస్తున్నాడు తల్లి గృహిణి. కాగా రాజ్ చిన్నప్పటి నుంచి చదువులో ముందుడేవాడని, ఈ పరీక్ష కోసం తను ఎంతో…
జీతాలు లేవు – మెస్ లలో భోజనం మీద కోత ! పాకిస్థాన్ ఆర్మీ గోస!
పార్థ సారథి పొట్లూరి: జీతాలు లేవు – మెస్ లలో భోజనం మీద కోత ! పాకిస్థాన్ ఆర్మీ గోస! పాకిస్థాన్ ఆర్మీ కి చెందిన మెస్ లలో భోజనం మీద రేషన్ విధించిన అధికారులు! పాకిస్థాన్ ఆర్మీ లో పనిచేస్తున్న సైనికులకి సమయానికి జీతాలు ఇవ్వడం లేదు ! పాకిస్థాన్ ఆర్ధిక దుస్థితి తారా స్థాయికి చేరుకున్నది! పాకిస్థాన్ ఆర్మీ కి చెందిన మెస్ లలో రోజుకి రెండు సార్లు మాత్రమే భోజనం పెడుతున్నారు !…