ఫిబ్రవరిలో శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికలు..?

తెలంగాణలో పట్టభద్రుల శాసన మండలి స్థానాలకు, ఎన్నికల షెడ్యూల్ ను కేంద్రం ఎన్నికల సంఘం ఫిబ్రవరిలో ప్రకటించే అవకాశముంది.  ఎమ్మెల్సీలుగా రామచందర్ రావు(మహబూబ్నగర్- రంగారెడ్డి-హైదరాబాద్), పల్లా రాజేశ్వర్ రెడ్డి(నల్గొండ-ఖమ్మం-వరంగల్)ల, పదవీ కాలం మార్చి 29 న ముగుస్తుండడంతో , వారి స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. తుది ఓటర్ల జాబితా పూర్తవడం, ఎన్నికల పోలింగ్ స్థావరాలను గుర్తింపుతో ఎన్నికలకు మార్గం సుగమైంది. దీంతో ఏ క్షణమైనా ఎన్నికలకు కేంద్రం షెడ్యూల్ జారీ చేసే అవకాశముంది. కాగా మహబూబ్నగర్ లో ఓటర్ల జాబితా…

Read More

తులసి ప్రదిక్షణ చేస్తే ఎన్ని లభాలో తెలుసా?

Devotional: తులసి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైంది. నిత్యం తులసి పూజ చేస్తే ఆశుభాలు  తొలగిపోయి పాప ప్రక్షాళన జరుగుతుందని నమ్మకం. ఉదయం నిద్ర లేచినా వెంటనే తులసిని చూస్తే ముల్లోకాల్లోని సమస్త తీర్థ దర్శనుములను దర్శించిన పుణ్య ఫలమని బ్రాహ్మపురాణం చెబుతుంది. అమృతంతో సమానమైన ఈ చెట్టుకు ప్రతిరోజూ ప్రదిక్షణం చేస్తూ దీపం పెట్టడం కనీస ధర్మం. అంతేకాక ప్రతిరోజు తులసి ప్రదిక్షణ చేస్తే ఏకాషి మరణం, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి….

Read More

ప్ర‌పంచంలో అతిపెద్ద బ్యాంక్ ‘క్రెడిట్ సూయిస్సే’ మూతపడనున్నది !

పార్థ‌సార‌ధి పోట్లూరి : బంగారం మరియు వెండి మీద పెట్టుబడులు పెట్టండి ! ప్రపంచంలో 8వ అతి పెద్ద బాంక్ ‘క్రెడిట్ సూయిస్సే’ [Credit Suisse]త్వరలో మూతపడనున్నది ! ఈ జోస్యం చెప్పింది మరెవరో కాదు రాబర్ట్ కియోసాకి [Robert kiyosaki ] అనే బాంకింగ్ నిపుణుడు! అయితే కియోసాకి అనే బాంకింగ్,స్టాక్ మార్కెట్ నిపుణుడు కి అతని జోస్యానికి మనం విలువ ఇవ్వాలా? కియోసాకి ప్రిడిక్షన్ కి చాలా విలువ ఉంది ఎందుకంటే 2008 లో…

Read More

Evening Lake Side

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Nam molestie molestie nisl, eu scelerisque turpis tempus at. Nam luctus ultrices imperdiet. Class aptent taciti sociosqu ad litora torquent per conubia nostra, per inceptos himenaeos. Suspendisse velit orci, pretium ut feugiat nec, lobortis et est. Nullam cursus ultrices tincidunt. Nam gravida sem gravida ipsum dignissim in…

Read More

PV: అడ్వాణీకి ప్రకటించి 6 రోజులకు పీవీకి భారతరత్న ఇవ్వడం న్యాయమా?

Nancharaiah merugumala senior journalist: 21 సంవత్సరాల క్రితం అయోధ్యలోని బాబరీ మసీదును దగ్గరుండి మరీ కూలగొట్టడానికి అనుమతించిన లాల్‌ కిషన్‌ ఆడ్వాణీ జీకి, అలాగే 1992 డిసెంబర్‌ 6న ప్రధానమంత్రి హోదాలో హస్తినలోని అధికార నివాసంలో కూర్చుని వివాదాస్పద ముస్లిం కట్టడాన్ని నేలమట్టం చేయడానికి పరోక్షంగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన పాములపర్తి వేంకట నరసింహారావు గారికి భారత రత్న పురస్కారాన్ని వారం రోజుల్లో వెంట వెంటనే ప్రకటించడం చరిత్రాత్మక నిర్ణయం. మసీదు ముందు పట్టపగలే నిలబడి…

Read More

Actress Meenakshi choudhary stunning photos

Meenakshichoudhary:గుంటూరు కారం  ఫేం మీనాక్షి చౌదరి అందాలతో అట్రాక్ట్ చేస్తోంది.తాజాగా ఈ భామ లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. Insta  

Read More

Hindutemple: పాతబస్తీలో దేవాలయంపై దాడిలో కుట్రలు..

BhulakshmiAlayam: ‘రక్షాపురం’ పేరులో ‘రక్షణ’ ఉన్నా ఆ ప్రాంతంలో హిందువులకు రక్షణ లేదు. ఎప్పుడేమీ జరుగుతుందనే అభద్రతాభావంతో హిందువులు అక్కడ బిక్కుబిక్కుమంటున్నారు. యావత్‌ దేశం రాత్రి సమయంలో ఆనందోత్సవాల మధ్య జరుపుకునే కృష్ణాష్టమి వేడుకల వేళ భాగ్యనగరం పాతబస్తీలోని రక్షాపురం ప్రజలు ఆందోళనలతో గడిపారు. పాతబస్తీ శివారులలో ఉన్న డీఆర్‌డీఎల్‌, డీఆర్‌డీఓ, బీడీఎల్‌ వంటి రక్షణ శాఖ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది కార్యాలయాలకు సమీపంలో ఏర్పాటు చేసుకున్న కాలనీ రక్షాపురం. దేశ రక్షణ కోసం శ్రమించే వీరికి…

Read More

తెలుగోళ్లు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ‘మద్యం బిజినెస్’లో కలిసే ఉన్నారా?’

Nancharaiah merugumala: (senior journalist)  =================== ‘మద్యం మనుషులను కలుపుతుందా? తెలుగోళ్లు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ‘మద్యం బిజినెస్’లో కలిసే ఉన్నారా?’ మద్యం ..అదే.. మందు మనుషులందరినీ కలుపుతుంది. భావసారూప్యత ఉన్నోళ్లను ఒక చోట జమ అయ్యేలా పురికొల్పుతుంది. తెలుగునాట సారా పారిన 1970లు, 80లు, 90ల్లో కేశపల్లి గంగారెడ్డి, ఏ. ఇంద్రకరణ్ రెడ్డి, ఏ.బసవారెడ్డి, నర్సారెడ్డి, టీ.బాలా గౌడ్ వంటి తెలంగాణా రెడ్లు, గౌడ వ్యాపారులు–మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, కంచి రామారావు, ఆకుల బుల్లబ్బాయి వంటి…

Read More

హిందూ ఆలయాలను ,ఆస్తులను కాపాడాలి: భారతి స్వామి

సెక్యులర్, ప్రభుత్వ పథకాల కోసం హిందు ఆలయాల ఆదాయం నుంచి ఒక్క పైసా ఖర్చు చెయ్యెదన్నారు పుష్పగిరి పీఠాధిపతులు విద్యాశంకర భారతి స్వామి. ఆలయాల నిధులను హిందు దేవాలయాల కోసమే ఖర్చు చేయాలని ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ పనితీరు బాగోలేదని ఆయన తెలిపారు. ఇక ఏపీలో ఆలయాల మీద జరుగుతున్న దాడులు, ఆస్తులను కాపాడేందుకు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీ వేయాలని భారతి స్వామి కోరారు. రాష్ట్రంలోని దేవాలయ పరిరక్షణ కోసం ప్రభుత్వం , పురావస్తు శాఖతో…

Read More
Optimized by Optimole