బెంగాల్లో పీకే ఆడియో కలకలం!
పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆడియో కలకలం రేపుతోంది. ఈ ఆడియోలో కొందరు జర్నలిస్ట్లతో ఆయన జరిపిన సంభాషణల సారాంశాన్ని బీజేపీ ఐటి సెల్ చీఫ్ అమిత్ మాలవీయ సోషల్ మీడియాలో పొస్ట చేశారు.’ బెంగాల్లో మోదీకి జనాదరణ ఉంది. ఆయన్ని దేవుడిలా ఆరాధిస్తున్నారు. రాష్ట్రంలోని టీఎంసీకి వ్యతిరేకత అధికంగా ఉంది. ఓట్లు చీలిపోతున్నాయి. దళితులు, మతువా ఓట్లతో పాటు, క్షేత్ర స్థాయిలో ఆపార్టీ యంత్రాంగం పనితీరు బీజేపికి కలిసోస్తుంది….
వేగంగా టీకాలు వేసిన దేశంగా భారత్ !
ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాక్సిన్ టీకాలు వేసిన దేశంగా భారత్ రికార్డ్ సృష్టించింది. టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రపంచ దేశాలు ముందుగా ప్రారంభించగా మన దేశంలో మాత్రం జనవరి 16న ప్రారంభం కావడం గమనార్హం. భారత్ మొదటి దశలో కేవలం 13 రోజుల్లోనే 30 లక్షల టీకాలు వేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆరోగ్యశాఖ ప్రకటించిన వివరాల ప్రకారం వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ , అమెరికాను అధిగమించినట్లు వెల్లడించింది. అమెరికాలో 30 లక్షల టీకాలు వేయడానికి కి…
కాంగ్రెస్ హైకమాండ్–రఘువీరారెడ్డికి ఏమిచ్చింది? పొన్నాల లక్ష్మయ్యను ఎక్కడికి పంపిస్తోంది?
Nancharaiah merugumala senior journalist:( కాంగ్రెస్ హైకమాండ్–రఘువీరారెడ్డికి ఏమిచ్చింది? పొన్నాల లక్ష్మయ్యను ఎక్కడికి పంపిస్తోంది?రేవంత్ రెడ్డికి బీసీలు, ‘మున్నూరు’ నేతలంటే ‘పెరుగుతున్న’ భయమే ఇందాకా తెచ్చిందా? ==================== తొమ్మిదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు. తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య గారు. వయసులో 13 ఏళ్లు తేడా ఉన్నా ఫిబ్రవరి రెండో వారంలోనే పుట్టారు ఈ బీసీ–డీ కాంగ్రెస్ నాయకులు. మరో పోలిక ఏమంటే ఇద్దరు…
కార్యకర్తలకు జనసేన అండగా ఉంటుంది : నాదెండ్ల మనోహర్
జనసేన పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైందన్నారు నాదెండ్ల. ఈ ప్రక్రియ ఈ నెల 28వ తేదీ వరకు సాగుతుందన్నారు. రాజకీయ పార్టీ కార్యకర్తలంటే ఇప్పటి వరకు రాజకీయంగా ఉపయోగించుకోవడం వరకే పరిమితం అయ్యేవారని.. జనసేన మాత్రం వారిని ఆపదలో ఉంటే ఆదుకునే ఆలోచన చేసిందన్నారు. కార్యకర్తలకు భరోసా కల్పించడం…..
తెలంగాణ బ్రాహ్మణ బిడ్డకి గుజరాతీ నేతలే న్యాయం చేయాలి!
Nancharaiah merugumala: _____________________________ బాబరీ మసీదును కూల్చి 30 ఏళ్లు నిండుతున్నా పీవీ నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వరా? ‘వివాదాస్పద కట్టడం’ బాబరీ మసీదును అయోధ్యలో కూల్చేసి నేటికి 30 సంవత్సరాలు నిండుతున్నాయి. అప్పుడు ప్రధానమంత్రి పదవిలో ఉన్న పాములపర్తి వేంకట (పీవీ) నరసింహారావు గారు తనమౌనముద్రతో, ఉదాశీన వైఖరితో మసీదు కూల్చివేతకు దోహదం చేశారు. రాజధాని దిల్లీ నుంచే తన పరోక్ష తోడ్పాటును మిత్రుడు, బీజేపీ నేత అటల్ బిహారీ వాజపేయి గారికి అందించారు. పీవీ…
తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా క్లాస్.. అధికారమే లక్ష్యంగా దిశానిర్దేశం..!
తెలంగాణ బీజేపీ నాయకత్వంపై అధిష్టానం గరం గరంగా ఉందా? ఓపక్క రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు జరుగుతుంటే ..ఉన్నపలంగా ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం కావడం వెనక దాగున్న మర్మం ఏంటి? రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి మార్పుపై సోషల్ మీడియాలో ప్రచారం కావడం.. నేతల మధ్య విభేదాలు వంటి అంశాలపై పార్టీ అధినాయకత్వానికి అందిన రిపొర్టులో ఏముంది? బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడం .. బిఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం…..
