పంజాబ్ పీఠం పై కమలనాధుల గురి!
పంజాబ్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈనేపథ్యంలో పంజాబ్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఆపార్టీ ట్రబుల్ షూటర్ అమిత్షా ట్రయాంగిల్ స్కెచ్ వేశారు. కాంగ్రెస్ను వీడి వేరు కుంపటి పెట్టిన మాజీ సీఎం అమరిందర్సింగ్, శిరోమణి అకాలీదళ్తో పొత్తుకు తాము సిద్ధమని ప్రకటించారు. కూటమి ఏర్పాటు కోసం ఇప్పటికే రెండు పార్టీలకు చెందిన కీలక నేతలతో కమలనాథులు చర్చించినట్లు తెలిసింది. ఈపరిణామం ప్రతిపక్ష పార్టీలు పెద్ద దెబ్బగా రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక పంజాబ్ల…