దేశంలో తగ్గుతున్న కరోనా కేసుల సంఖ్య!

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 16 వేల 51‬ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో వైరస్ తో 206 మంది మరణించారు. మహమ్మరి నుంచి 37 వేల 901 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 7లక్షల 706 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య…

Read More

“ఓటు” ప్రచారానికి లోటు..!!

ఓటుకు నోటు సంగతి ఎలా ఉన్నా..? ప్రజాస్వామ్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే ఓటు విలువ ఎన్నికల నాడు మినహా మరెప్పుడు జనం ఊసెత్తని పరిస్థితి. ఓటు విలువ తెలిసిన దేశాలు యువతరానికి 16 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించాలని న్యూజిల్యాండ్‌ ప్రయత్నాలను తెరపైకి తెచ్చింది. స్వాతంత్రం సాధించి 75 వసంతాలు పూర్తి చేసుకొని , ప్రజాస్వామ్యానికి ప్రపంచ దేశాలకు దిక్చూచిలా వ్యవహరిస్తున్న భారత దేశంలో మాత్రం ఓటు హక్కు కల్పన నేటికి అపహాస్యంగానే మిగిలి…

Read More

Haryana2024: హర్యానాలో కాంగ్రెస్ కే స్వల్ప ఆధిక్యత.. పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడి..!

Haryanaelections2024:  ఇక హర్యానా హాట్ కేకే! అసెంబ్లీ పోటీ రసవత్తరంగా మారనుంది. అధికారం తిరిగి నిలబెట్టుకోవాలనుకుంటున్న బీజేపీకి పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత రూపంలో ఎదురుగాలి కొడుతోంది. దాన్ని సొమ్ము చేసుకొని హర్యానాలో మళ్లీ పాగా వేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో ‘ఇండియా కూటమి’ పొందిన ప్రజామద్దతును నిలబెట్టుకుంటే, అధికార మార్పిడి సునాయాసంగానే జరుగొచ్చు. కానీ, కూటమి భాగస్వాములైన కాంగ్రెస్- ఆమ్ఆద్మీపార్టీ (ఆప్)లు ఈ సారి విడిగా పోటీ చేస్తుండటం వల్ల బీజేపీ రొట్టె విరిగి…

Read More

Cybercrime: సైబర్ మోసగాళ్లకు మోసగాడు..!

BIG ALERT: పూర్తిగా చదవండి. మీకు ఆసక్తికరంగా ఉంటుంది. సైబర్ మోసగాళ్లకు మోసగాడు ..! మొన్నొక రోజు వాట్సాప్‌కి మెసేజ్.. ‘మీరు పార్ట్ టైం జాబ్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారా?’ అని. ఇలాంటి మెసేజ్లు నాకు అలవాటే కాబట్టి ‘అవును’ అని రిప్లై ఇచ్చాను. వెంటనే అటునుంచి ఓ సందేశం. అందులో ఏముంటుందో నాకు తెలుసు. ‘మా కంపెనీ మీకు కొన్ని టాస్క్‌లు ఇస్తుంది. వాటిని పూర్తి చేస్తే వెంటనే మీకు డబ్బు పంపిస్తుంది’ అని చెప్పారు….

Read More

పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ని కలిసిన టీఎన్జీవో కేంద్ర సంఘం..

రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష కార్యదర్శులు పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను విన్నవించుకున్నారు. రాష్ట్రంలో అత్యద్భుత పనితీరు కనబరుస్తూ.. కేంద్రం నుండి 10 జాతీయ అవార్డులను సాధించిపెట్టిన శాఖ మూల స్తంభాలైన పంచాయతీ కార్యదర్శుల సంక్షేమం పట్ల అధికారులు దృష్టి సారించాలని కోరారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తిగా శాస్త్రీయమైన పద్ధతిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్…

Read More

APpolitics: మంత్రి అయ్యాకే పెళ్లయిన ఏకైక తెలుగు ముఖ్యమంత్రి..!

Nancharaiah merugumala senior journalist:  నేను పదేళ్ల వయసు నుంచీ (1967 సాధారణ ఎన్నికలు) ఎన్నికల రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నా. ఆంధ్రప్రదేశ్‌ 1978 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేను ఇప్పటి ఛత్తీస్‌ గఢ్‌ రాజధానిలో ఎమ్యే చదువుతున్నా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ (ఇందిర) అనే పాత కొత్త పార్టీ గెలిచిందనే వార్త రాయపుర్‌ లో ఉండగా తెలిసింది. అప్పటికి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి అనే నియోజవర్గం ఉందనే విషయం నాకు తెలీదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌–ఐ తరఫున నారా…

Read More

మేజర్ టీజర్ విడుదల!

విభిన్న పాత్రలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరచుకున్న హీరో అడవిశేష్. చేసింది తక్కువ సినిమాలే అయిన సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. అతను తాజాగా నటించిన చిత్రం. శశికిరణ్ దర్శకుడు. జిఎంబీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్నారు. మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్ తెలుగులో మహేష్ బాబు, హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో పృథ్విరాజ్ సోమవారం…

Read More

స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై వేల కోట్ల భారం: రఘురామ

స్మార్ట్ మీటర్ల కోసం జగన్ ప్రభుత్వం.. ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం మోపడం సరికాదని హితవు పలికారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు. స్మార్ట్ మీటర్ల సరఫరా పేరుతో  తమకు కావలసిన వారికి వేల కోట్ల రూపాయలను కట్టబెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దండుకుంట ఆదాయం సమకూరే విధంగా చూస్తామంటే కుదరదన్నారు. గతంలో అవినీతికి పేరుగాంచిన తమిళనాడులో మూడువేల రూపాయలకే  స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని..రాష్ట్రంలో మాత్రం వ్యవసాయ స్మార్ట్ మీటర్ల ధర 36…

Read More
Optimized by Optimole