TSPSC : గ్రూప్ _1 ప్రిలిమ్స్ ఫైనల్ కీ విడుదల…!

Telangana: తెలంగాణ గ్రూప్_1 ప్రిలిమ్స్ తుది కీ  విడుదలైంది. టీఎస్పీఎస్సీ అధికారులు ఫైనల్ కీ ని మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. జూన్ 28న గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కి సంబంధించి ప్రాథమిక కి రిలీజ్ అయింది. అనంతరం అధికారులు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న TSPSC   ఫైనల్ కీ విడుదల చేసింది.

Read More

journalism: జర్నలిజంలో “నా వాళ్లు ”…

ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్టు): జర్నలిజంలో వున్న యువతను చూస్తే నాకు బాధ, ఆశ…. రెండూ కలుగుతాయి. రోజు రోజుకూ దిగజారుతున్న వృత్తి విలువలు, ప్రమాణాల వడిలో పడి…. తెలిసి కొంత, తెలియక కొంత వారూ కొట్టుకుపోతున్నారే అని బాధ. ఉదాత్తమైన ఆ వృత్తి లక్ష్యం, కర్తవ్యం తో పాటు నేడు క్షేత్రంలో వున్న వాస్తవ పరిస్థితులను గ్రహించి… వారే ఏదోరోజ్న మార్పుకు వాకిళ్లు తెరుస్తారని నాదొక ఆశ. నేడు నాలుగు రోడ్ల కూడలిలో…

Read More

సీజేేఐ గా జస్టిస్ ఎన్వీ రమణ..?

భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి పదవికి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేరును, సీజేఐ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన  కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. రూల్స్ ప్రకారం ప్రకారం ఈ లేఖను మొదట  ప్రధానమంత్రి పరిశీలన కోసం పంపుతారు. ఆయన ఆమోదం తర్వాత రాష్ట్రపతికి చేరుతుంది. అంతిమంగా రాష్ట్రపతి అనుమతితో ప్రధాన న్యాయమూర్తి ఎన్నిక కావడం జరుగుతుంది.  ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే ఏప్రిల్‌ 23న పదవీ విరమణ…

Read More

సుబ్రహ్మణ్య అష్టకం కరావలంబ స్తోత్రం..!

  హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో । శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 1 ॥ దేవాదిదేవనుత దేవగణాధినాథ, దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద । దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 2 ॥ నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్, తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ । శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ॥ 3 ॥ క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల, పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే । శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్…

Read More

పాదయాత్రలో భట్టిపై గీత‌న్న‌ల మ‌మ‌కారం..

PeoplesMarch:   సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర వరంగల్ జిల్లాలో జోరుగా సాగుతోంది. పాదయాత్రలో భట్టికి మద్దతుగా కార్యకర్తలు,అభిమానులు ,ప్రజలు స్వచ్ఛందగా తరలివచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలనే వ‌రంగ‌ల్ వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌య‌మంలో ఓ గీత కార్మికుడు భ‌ట్టి వ‌ద్ద‌కు వ‌చ్చి.. తాటి ముంజ‌లు తినిపించారు. ఎండ‌న‌క‌, వాన‌న‌క న‌డుస్తూ వ‌స్తున్నారు.. ఆరోగ్యాన్ని జాగ్ర‌త్త‌గా చూసుకోండ‌ని ఆప్యాయంగా పలకరించారు. మాకు ఫ్రీ ఎడ్యుకేష‌న్ కావాలి.. అప్ప‌ట్ల కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు…

Read More

Delhielections: ‘స్వింగ్’ ఓటరే కింగ్ మేకర్..!

Delhi elections2025: హస్తిన ఓటర్లు వైవిధ్యమైన తీర్పు ఇస్తుండడంతో లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో పూర్తి భిన్నమైన ఫలితాలు వస్తున్నాయి. మినీ ఇండియాగా పిలవబడే దేశ రాజధాని ఢిల్లీలో అన్ని వర్గాలు ఎంతో విజ్ఞతతో స్థానిక అంశాల ఆధారంగా అసెంబ్లీ ఎన్నికలను, జాతీయ అంశాల ఆధారంగా పార్లమెంట్ ఎన్నికలను శాసిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధిపత్యం కొనసాగిస్తున్న వేళ… ఫిబ్రవరి 5వ తేదీన జరగనున్న…

Read More
Optimized by Optimole