నాపై కేసులు అసదుద్దీన్ కుట్ర : హీరా గ్రూప్ సిఈఓ నౌహీరా

మహిళా సాధికారత కోసం పోరాడుతున్న అందుకు మజ్లీస్ అధినేత ఓవైసీ తనపై కుట్ర పన్నారని హీరా గ్రూప్ సీఈఓ నౌహీరా షేక్ ఆరోపించారు. తన ఆస్తులను కాజేసేందుకు ఓవైసీ ప్రయత్నిస్తున్నాడని, నోటీసులు సైతం ఇవ్వకుండా తనను ఇరవై తొమ్మిది రోజులు జైల్లో ఉంచారని హీరా ఆరోపించారు. హీరా గ్రూప్ లో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. తమ గ్రూపులో పెట్టుబడి పెట్టినా ప్రతి ఒక్కరికి అడిగిన వెంటనే డబ్బులు వెనక్కి ఇచ్చేస్తానని ఆమె వెల్లడించారు. కాగా తనపై ఫిర్యాదు…

Read More

దీదీ ప్రమాదవశాత్తు గాయపడింది: ఈసీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాడి విషయమై కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక విడుదల చేశారు. దీదీ పై  ఎలాంటి దాడి  జరగలేదని, ప్రమాదవశాత్తు జరిగిందని నివేదికలో పేర్కొంది. దాడి సమయంలో దీదీ వెంట సెక్యూరిటీ సిబ్బంది ఉందని, అందుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని అధికారులు తెలిపారు.  కాగా ఈనెల 10న నందిగ్రామ్ లో  ఎన్నికల  ప్రచారంలో  దీదీ కాలికి గాయం అయినా విషయం తెలిసిందే.. ఈ విషయం లో బీజేపీ ,తృణమూల్ మాటల…

Read More

మహా శివరాత్రి వ్రత మహాత్యం!

మహా శివరాత్రి పర్వదినాన్ని నిష్ఠతో ఓ వ్రతంలా చేసుకోవటం పురాణకాలం నుండి వస్తోంది. ఈ వ్రతం చేసేవారి చెంతన నిరంతరం శివుడుంటూ చింతలు తీరుస్తాడు. ఇదే వ్రతాన్ని నిష్కామ దృష్టితో చేసే వారికి ముక్తి లభిస్తుంది. కేవలం మహాశివరాత్రినాడే కాక ఈ వ్రతాన్ని సంవత్సరంలో ప్రతి మాసశివరాత్రి నాడు చేసి ఆ తరువాత ఉద్వాసన విధిని ఆచరించిన వారికి అనంత పుణ్యఫలం లభిస్తుంది. భక్తి , ముక్తి సొంతమవుతాయి. ఇంతటి పుణ్యఫలప్రదమైన ఈ వ్రతాన్ని గురించి చెప్పింది…

Read More

శివారాత్రి రోజు ఆచరించాల్సినవి!

శివరాత్రి అనగానే అందరికీ గుర్తుకువచ్చేది.. లింగోద్భవం. అసలు లింగోద్భం గురించి పురాణాగాథలు ఏమిటీ తెలుసుకుందాం… శివరూపం లింగరూపం అందులోనూ వృత్తాకారం శివుడు  పానవట్టం పార్వతీరూపం అని ఆగమ వాక్యం. ఒకప్పుడు హరిబ్రహ్మాదులకు చైతన్యకారకం గురించి స్పర్థ వచ్చినప్పుడు వారిమధ్య ఒక పెద్ద జ్యోతి రూపం ఏర్పడింది. ఆ రూపం పై కొన చూడటానికి హంస రూపంలో బ్రహ్మ , వరాహంగా విష్ణువు వెళ్లారు ఎంతసేపటికీ అంతు తెలియక అలసిపోయి ప్రార్థన చేయగా ఆజ్యోతి శివలింగాకారం ప్రతీకగా ఏర్పడినది….

Read More

శివాభిషేకం ఫలితాలు!

1. గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. 2.  నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. 3.  ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును. 4.  పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. 5.  ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును 6.  చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును. 7. మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును. 8.మారేడు బిల్వదళ జలము చేత…

Read More

ఉపనిషత్తులు ప్రాముఖ్యత!

  వేదసారంగా మహోన్నత మార్గ దర్శకాలుగా వెలుగొందుతున్న జ్ఞానజ్యోతులే ఉపనిషత్తులు.  సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలలాగే ఇవి కూడా వేద విజ్ఞానానికి చివరిగా లభిస్తున్నాయి. అయితే మిగిలిన విభాగాలన్నీ కర్మకాండను గురించి కూడా చెబుతాయి. కానీ ఉపనిషత్తులు మాత్రం పూర్తిగా జ్ఞానకాండకు సంబంధించినవి. అందుకే ఉపనిషత్తులలో బోధించిన విషయాన్ని బ్రహ్మవిద్య అని కూడా అంటారు. బ్రహ్మవిద్య పరావిద్య, అపరావిధ్య అని రెండురకాలుగా ఉంది. జ్ఞానకాండ వల్ల జీవాత్మ, పరమాటం జ్ఞానంతో పాటు మోక్షం, పరబ్రహ్మ స్వరూపం తెలుస్తాయి. ఉపనిషత్తులలో…

Read More

రావి చెట్టు వలన కలుగు ఫలితములు!

అశ్వత్ధ వృక్షంలో సర్వదేవతలూ ఉంటారు. దాని మహాత్మ్యం గురించి బ్రహ్మాండపురాణము లో నారదుడు వివరించెను. అశ్వత్ధమే నారాయణస్వరూపము. ఆ వృక్షం యొక్క: మూలము _బ్రహ్మ.. దాని మధ్య భాగమే – విష్ణువుదాని చివరి భాగము – శివుడు కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించి నట్లే. ఈ త్రిమూర్తులు దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులలోని కొమ్మలలో ఉంటారు. తూర్పు దిక్కునగల కొమ్మలలో ఇంద్రాదిదేవతలు, సప్తసముద్రాలు, అన్ని పుణ్యనదులు ఉంటాయి. దాని వేర్లలో మహర్షులు, గోబ్రాహ్మలు, నాలుగువేదాలు ఉంటాయి….

Read More

ప్రతిఘటన సాంగ్ !

  ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం పుడుతూనే పాలకేడ్చి పుట్టి జంపాలకేడ్చి పెరిగి పెద్దకాగానే ముద్దు మురిపాలకేడ్చి తనువంతా దొచుకున్న తనయులు మీరు మగసిరితో బ్రతకలేక కీచకులై కుటిల కామ మేచకులై స్త్రీ జాతిని అవమానిస్తే మీ అమ్మల సన్యంతో మీ అక్కల రక్తంతో రంగరించి రాస్తున్నా ఈనాడే మీకొసం కన్న మహాపాపానికి ఆడది తల్లిగమారి మీ కండలు…

Read More

తృణమూల్ పార్టీపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు!

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ బిజెపి, తృణమూల్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తృణమూల్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే బెంగాల్ మరో కాశ్మీర్ అవుతుందని భాజపా నేత సువెందు అధికారి మండిపడ్డారు. బెహాలిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో  పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. శ్యాం ప్రసాద్ ముఖర్జీ లేకుంటే దేశమంతా ఇస్లామిక్ గా మారిపోయేదని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో సువెందు…

Read More

జనగణమన.. జనం మనిషిరా!

చిత్రం : వకీల్ సాబ్ సంగీతం : ఎస్.ఎస్.థమన్ సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి జన జన జన.. జనగణమున కలగలిసిన జనం మనిషిరా.. మన మన మన.. మన తరపున నిలబడగల నిజం మనిషిరా.. నిశి ముసిరిన కలలను తన వెలుగుతో గెలిపించు ఘనుడురా.. పడి నలిగిన బతుకులకొక బలమగు భుజమివ్వగలడురా.. వదలనే వదలడు.. ఎదురుగా తప్పు జరిగితే.. ఇతనిలా ఓ గళం మన వెన్ను దన్నై పోరాడితే.. సత్యమేవ జయతే.. సత్యమేవ జయతే.. జన…

Read More
Optimized by Optimole